అన్వేషించండి
Advertisement
Minister Goutham Reddy: ప్రత్యేక ఛాపర్ లో నెల్లూరు జిల్లాకు చేరుకోనున్న మేకపాటి కుటుంబం|ABP Desam
Minister Goutham Reddy భౌతిక కాయం నెల్లూరు జిల్లాకు చేరుకోనుంది. ప్రత్యేక ఛాపర్ లో బేగంపేట్ నుంచి గౌతంరెడ్డి పార్థివదేహంతో మేకపాటి కుటుంబం నెల్లూరు జిల్లాకు బయలు దేరింది. ఈ రోజు నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం పార్థివదేహాన్ని ఉంచుతారు. బుధవారం ఉదయం ప్రభుత్వ లాంఛనాలతో Udayagiri Merits ఇంజినీరింగ్ కళాశాలలో గౌతంరెడ్డి Final Rituals జరుగుతాయి.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో పవన్ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఆటో
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Lakshmana Venkat KuchiThe author is a Bengaluru-based senior journalist
Opinion