అన్వేషించండి
Advertisement
Janasena Leaders Protest Against YCP: వైసీపీ శ్రేణులు దాడి చేశారంటూ ఆందోళన
రాజమహేంద్రవరం గ్రామీణం మండలం తొర్రేడు గ్రామ సచివాలయం వద్ద వైసీపీ శ్రేణులు.... తమపై దాడి చేసినట్టు జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జగనన్న ఇళ్లు-ప్రజలకు కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకులు కాలనీల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకుంటున్నారు. సచివాలయం వద్ద తమను అడ్డుకుని వైసీపీ శ్రేణులు దుర్భాషలాడారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. వారంతా అక్కడే ధర్నాకు దిగారు.
ఆంధ్రప్రదేశ్
ఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్
నేను మంచిదాన్ని కాదు, ఆ 100 మంది లెక్కలు తేలుస్తా - వైసీపీ నేతలకు భూమా అఖిలప్రియ వార్నింగ్
Chandrababu Naidu Escape Train Accident |రైలు వచ్చే కొన్ని క్షణాల ముందు చంద్రబాబు ఏం చేశారో చూడండి
Robotic Life Jacket SDRF | ఏలూరులో తమ్మిలేరులో రోబోటిక్ లైఫ్ జాకెట్ డెమో | ABP Desam
Sanitation Work Vijayawada Flood Affected Areas | బురదను క్లీన్ చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఒలింపిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement