అన్వేషించండి
Janasena Leaders Protest Against YCP: వైసీపీ శ్రేణులు దాడి చేశారంటూ ఆందోళన
రాజమహేంద్రవరం గ్రామీణం మండలం తొర్రేడు గ్రామ సచివాలయం వద్ద వైసీపీ శ్రేణులు.... తమపై దాడి చేసినట్టు జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జగనన్న ఇళ్లు-ప్రజలకు కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకులు కాలనీల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకుంటున్నారు. సచివాలయం వద్ద తమను అడ్డుకుని వైసీపీ శ్రేణులు దుర్భాషలాడారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. వారంతా అక్కడే ధర్నాకు దిగారు.
ఆంధ్రప్రదేశ్
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Maoist Commander Hidma Encounter in AP | ఏపీలో భారీ ఎన్కౌంటర్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్సిరీస్





















