అన్వేషించండి

Rajya Sabha Elections 2022: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల, ఏపీలో 4, తెలంగాణలో 2 స్థానాలకు ఎలక్షన్

Rajya Sabha Elections 2022: తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఈ మేరకు రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది.

Rajya Sabha Biennial Eelections 2022 notification: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఇటీవల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కాగా, ఎన్నికల ప్రక్రియలో భాగంగా పదవీకాలం పూర్తి కానున్న యాభై ఏడు రాజ్యసభ స్థానాలకు నేడు నోటిఫికేషన్ విడుదల.

రాష్ట్రం నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్ పదవికాలం యుగియనుంది. వారిస్థానాల్లో కొత్తవారి ఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి మే 31 తేదీ వరకు రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు వేయడానికి అవకాశం ఉంటుంది. జూన్ ఒకటో తేదీన రాజ్యసభ స్థానాల నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు జూన్‌ మూడో తేదీతో ముగియనుంది. ఈ రెండు రాజ్యసభ స్థానాలకు జూన్ 10వ తేదీన ఎన్నిక నిర్వహిస్తారు. అదే రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, సాయంత్రం 5 గంటలకు కౌంటి టీఆర్ఎస్ అభ్యర్థులుగా పార్థసారథిరెడ్డి, దామోదర్ రావు పేర్లను పార్టీ అధినేత కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. 

రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు
ఎన్నికలకు నోటిఫికేషన్ మే 24
నామినేషన్ల ప్రారంభం మే 24, 2022
నామినేషన్ల తుది గడువు మే 31, 2022
నామినేషన్ల పరిశీలన జూన్ 1, 2022
నామినేషన్ల ఉపసంహరణ జూన్ 3, 2022
రాజ్యసభ ఎన్నికలు  జూన్ 10, 2022 

దేశవ్యాప్తంగా 57 స్థానాలకు పోలింగ్ 
దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 57 మంది రాజ్యసభ ఎంపీ పదవీకాలం జూన్ 21 నుంచి ఆగస్టు 1వ తేదీలోగా ముగియనుంది. వీటిలో అత్యధికంగా యూపీ నుంచి 11 స్థానాలకు, మహారాష్ట్ర, తమిళనాడుల నుంచి 6 స్థానాల సభ్యుల పదవీకాలం పూర్తవుతుంది. ఏపీ నుంచి 4 స్థానాలు, తెలంగాణ నుంచి 2 స్థానాలు ఖాళీ కానున్నాయి. పదవీకాలం పూర్తయ్యేవారిలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, ముఖ్తార్ అబ్బాస్ నక్వీ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు చిదంబరం, జైరాం రమేష్, కపిల్ సిబల్, అంబికా సోని తదితర నేతల పదవీకాలం త్వరలో పూర్తికానుంది. ఏపీ నుంచి వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, బీజేపీ ఎంపీలు టీజీ వెంకటేష్, వై సుజనా చౌదరి, సురేష్ ప్రభు స్థానాలు ఖాళీ కానున్నాయి. ఒడిశా నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న నెక్కంటి భాస్కర్‌రావు పదవీకాలం సైతం జులై 1వ తేదీన ముగియనుంది. 

Also Read: TRS Rajyasabha Candidates: రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల్ని ప్రకటించిన టీఆర్ఎస్, ఆ ముగ్గురు వీరే 

Also Read: TRS Rajyasabha Candidates: ఖమ్మంపై సీఎం కేసీఆర్‌ కన్ను - రెండు రాజ్యసభ స్థానాలు లాభం చేకూర్చేనా ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijaya Dairy Issue: విజయ బ్రాండ్ నెయ్యి ఇష్యూపై లోకేష్ వర్సెస్ గుత్తా అమిత్ రెడ్డి - చివరికి ఏం తేలిందంటే ?
విజయ బ్రాండ్ నెయ్యి ఇష్యూపై లోకేష్ వర్సెస్ గుత్తా అమిత్ రెడ్డి - చివరికి ఏం తేలిందంటే ?
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
GodavariPushkaralu 2027: గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు! 2027లో ప్రారంభం, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా ఏర్పాట్లు
గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు! 2027లో ప్రారంభం, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా ఏర్పాట్లు
MLAs Disqualification Petitions: దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు భారీ ఊరట.. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ - బీఆర్ఎస్ ఆగ్రహం
దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు భారీ ఊరట.. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ - బీఆర్ఎస్ ఆగ్రహం

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gas Cylinder shortage: గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
Harish Rana Case : 13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Hansika Divorce : భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Embed widget