అన్వేషించండి

TRS Rajyasabha Candidates: రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల్ని ప్రకటించిన టీఆర్ఎస్, ఆ ముగ్గురు వీరే

అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఈ మేరకు అభ్యర్థుల్ని ఎంపిక చేశారని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. డా. బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి),  దీవకొండ దామోదర్ రావు లను టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. టీఆర్ఎస్ ప్రకటించిన ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులలో ఒకరు ఫార్మా దిగ్గజం, మరొకరు గ్రానైట్ వ్యాపారి కాగా, మరొకరు పత్రికా రంగంలో సేవలు అందిస్తున్న వ్యక్తి కావడం విశేషం.

టీఆర్ఎస్ పార్టీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులలో ఒకరు దీవ‌కొండ దామోద‌ర్ రావు న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక ఎండీగా ఉన్నారు. డాక్ట‌ర్ బండి పార్థ‌సార‌థి రెడ్డి ఫార్మా సంస్థ హెటిరో అధిప‌తి, సంస్థ ఎండీగా సేవలు అందిస్తున్నారు. గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు ర‌విచంద్ర‌(గాయ‌త్రి ర‌వి) పేర్ల‌ను సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు.

వైద్య, విద్యా రంగాల్లో పార్థసారథి సేవలు.. 
బండి పార్థ‌సార‌థిరెడ్డి స్వస్థలం ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లి. వేంసూరు మండ‌లం కందుకూరులో జ‌న్మించిన పార్థ‌సార‌థి రెడ్డి హెటిరో డ్ర‌గ్స్ వ్య‌వ‌స్థాప‌కుడు. ఆయనకు భార్య‌, ఓ కుమారుడు ఉన్నారు. డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఓ ప్రైవేట్ కంపెనీల్ జాబ్ చేస్తూనే ఫార్మా సంస్థను ఆయన స్థాపించారు. ప‌లు విద్యాసంస్థ‌లు స్థాపించి విద్యావేత్త‌గానూ రాణిస్తున్నారు. ప్రజలకు ఎంతో కీలకమైన వైద్యం, విద్య రంగాల్లో ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా టీఆర్ఎస్ పార్టీ పార్థసారథిరెడ్డిని రాజ్యసభకు పంపుతోంది. 

పత్రిక అధిపతి దీవ‌కొండ దామోద‌ర్ రావు..
న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక ఎండీ దీవ‌కొండ దామోద‌ర్ రావు స్వస్థలం జ‌గిత్యాల జిల్లా బుగ్గారం మండ‌లం మద్దునూరు. తెలంగాణ ఉద్య‌మంలో తొలినాళ్ల నుంచి నేటి సీఎం కేసీఆర్ వరకు.. పలువురు నేతల వెంట నడిచారు. టీఆర్ఎస్ పార్టీలో పొలిట్ బ్యూరో స‌భ్యుడిగా, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, పార్టీ సెక్ర‌ట‌రీ ఫైనాన్స్‌గా సేవలు అందించారు. దామోద‌ర్ రావుకు భార్య‌, కూతురు, కుమారుడు ఉన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమలో కీలక పాత్ర పోషించిన టీ న్యూస్, న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌ల స్థాపంలో కీలక పాత్ర ఆయనది. తెలంగాణ బ్రాడ్ కాస్టింగ్‌ (టీ న్యూస్ చానెల్‌)కు తొలి మేనేజింగ్ డైరెక్ట‌ర్‌ ఆయన.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Trai Accident: రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
KTR Reaction: పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Adilabad Latest News:ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ

వీడియోలు

Ind vs NZ Abhishek Sharma Records | అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్
Ind vs NZ Suryakumar Yadav | టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన సూర్య
Sanju Samson Catch in Ind vs NZ | సూపర్ క్యాచ్ పట్టిన సంజూ
India vs New Zealand First T20 | న్యూజిలాండ్ పై భారత్ విజయం
Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trai Accident: రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
KTR Reaction: పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Adilabad Latest News:ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
BRS Reaction: కేసీఆర్‌తో హరీష్ చర్చలు - కేటీఆర్ విచారణకు హాజరుపై సస్పెన్స్ - కుట్రేనంటున్న బీఆర్ఎస్
కేసీఆర్‌తో హరీష్ చర్చలు - కేటీఆర్ విచారణకు హాజరుపై సస్పెన్స్ - కుట్రేనంటున్న బీఆర్ఎస్
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Singareni investigation: నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
Embed widget