అన్వేషించండి

Revant Reddy : టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాల వల్లే తెలంగాణకు నష్టం .. ప్రజల కోసం ఎంత వరకైనా పోరాడతామన్న రేవంత్ రెడ్డి !

టీఆర్ఎస్, బీజేపీ కుట్ర రాజకీయాల వల్లే ప్రజలకు కష్టాలు వచ్చాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. కలిసి పరిష్కరించే అవకాశం ఉన్నా.. కావాలనే సమస్యలు సాగదీస్తున్నారని విమర్శించారు.


రైతుల సమస్యల పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమస్య పరిష్కారం చేయకపోగా ఒకరికొకరు రాజకీయ ప్రయోజనం కోసం కొనుగోలు సమస్య ను పక్కదారి పట్టించారని రైతులను గాలికొదిలేశారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. రైతుల ను పరమర్శించలేదని..ఆ కుటుంబలను ఆదు కోవడానికి కేంద్ర ప్రభుత్వం నుండి  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,బండి సంజయ్ ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని గతంలో ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చిందని..126 జీవో ద్వార ఉద్యోగాల భర్తీ ,బదిలీలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం 317 జీవో ను తెచ్చి ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. బండి ,గుండు అనుకుంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ జీవో రద్దు చేయవచ్చు..కానీ మా ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ జీవో రద్దు చేస్తామని రాజకీయ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ చర్యల వెనుక మోదీ, కేసీఆర్ ఉన్నారని.. ఈ సమస్యలు అన్ని పోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నారు. 

Also Read: Anvesh Reddy: పసుపు రైతులకు మద్దతు ధర రావటం లేదు.. పసుపు బోర్డు తెస్తానని చెప్పి ఎన్నికల్లో అరవింద్ గెలిచాడు

జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా నుండి దాదాపు 300 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వం పై సంపూర్ణ విశ్వాసం తో పార్టీలో చేరారన్నారు. పార్టీలో చేరిన వారంతా గతంలో  ఎర్రబెల్లి విజయం కోసం పని చేశారని.. గెలిచిన తర్వాత అభివృద్ధి పై ఏ మాత్రం దృష్టి సారించకపోవడం, ఉద్యోగ నోటిఫికేషన్ ల పై మంత్రి ఎర్రబెల్లి కేసీఆర్ పై ఒత్తిడి తేకపోవడం వల్ల విసిగిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి 

Also Read: Dasari Arun Kumar: దాసరి అరుణ్ కుమార్ పై కేసు నమోదు... మద్యం మత్తులో కారుతో బీభత్సం


పంచ భూతాలను దోచుకుంటున్న అణచివేతలకు పాల్పడుతున్న కేసీఆర్ పాలనపై సామాజిక న్యాయం కోసం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉధృతమైన పోరాటం చేస్తున్నామని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, సీనియర్ అధికార ప్రతినిధులు బెల్లయ్య నాయక్, అద్దంకి దయాకర్, నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ లు అన్నారు.  కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం సామాజిక న్యాయం కోసం ఇప్పటికే తెలంగాణ లో దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా కార్యక్రమాలను చేపట్టామని దళిత, గిరిజనుల్లో ఆత్మ గౌరవాన్ని పెంపొందించేందుకు కాంగ్రెస్ కృషి చేసిందని అన్నారు. అభివృద్ధి పేరిట నీళ్లు, భూమి, విద్యుత్ తదితర అంశాలలో అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారని అడ్డగోలుగా లక్షల కోట్లు దోచుకున్న నిధులతో తీవ్రమైన అణచివేతలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

Also Read: Jagityala Crime: జగిత్యాలలో దారుణం... మంత్రాల నెపంతో ముగ్గురి దారుణ హత్య..!

పోలీసులను ప్రజల శాంతి భద్రతల కోసం కాకుండా ప్రజా పోరాటాలు చేసే సంస్థలపైన, ప్రతిపక్ష రాజకీయ పార్టీలపైన ఉపయోగించి రాజకీయ అరచకానికి పాల్పడుతున్నారని అన్నారు.దోపిడి, అణచివేతలపై కాంగ్రెస్ పార్టీ నిరంతర పోరాటం చేస్తుందని,  తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన లో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ వచ్చిన తెలంగాణ లో సామాజిక న్యాయాన్ని సాధించి, ప్రజా తెలంగాణ నిర్మాణం అయ్యే వరకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పోరాటం సాగిస్తున్నామని ప్రకటించారు. అంబేద్కర్ విగ్రహం విషయంలో కేసీఆర్ తీరును విమర్శిస్తూ మాజీ ఎంపీ వీహెచ్ లేఖ రాశారు. 

Also Read: Home Isolation Medicines: హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు వాడాల్సిన మందుల లిస్టు ఇదే.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi Action On Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌ మొత్తం ప్రక్షాళన ఖాయం - పీసీసీ చీఫ్ మార్పు కూడా - రాహుల్ బ్లాస్ట్ కావడం ఖాయమేనా?
తెలంగాణ కాంగ్రెస్‌ మొత్తం ప్రక్షాళన ఖాయం - పీసీసీ చీఫ్ మార్పు కూడా - రాహుల్ బ్లాస్ట్ కావడం ఖాయమేనా?
KCR Bus Yatra: బీఆర్ఎస్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు బస్సు యాత్ర - రంగంలోకి కేసీఆర్ - ఎప్పుడంటే ?
బీఆర్ఎస్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు బస్సు యాత్ర - రంగంలోకి కేసీఆర్ - ఎప్పుడంటే ?
జూన్ 18 నుంచి 20 వరకు తెలంగాణలో భారీ వర్షాలు.. అధికారులను హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 18 నుంచి 20 వరకు తెలంగాణలో భారీ వర్షాలు.. అధికారులను హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి
Breaking News: ఢిల్లీ చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు పార్టీ నేతలు ఘన స్వాగతం
ఢిల్లీ చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు పార్టీ నేతలు ఘన స్వాగతం

వీడియోలు

Arshdeep Angry Gill For Gurbaz Wicket | రివ్యూతీసుకోకపోవడంతో గుర్బాజ్ సెంచరీ
Gurnoor Brar Debut vs Afghanistan | ఇంటర్నేషనల్ క్రికెట్‌లో గుర్నూర్ సంచలన డెబ్యూ
IND vs AFG 1st ODI Highlights | అఫ్గాన్‌పై టీమిండియా ఘన విజయం
Shubman Gill Slip Catch vs Afghanistan | రోహిత్ రనౌట్‌పై గిల్ షాకింగ్ కామెంట్స్
Rohit Sharma Breaks 37-Year-Old Record | 39 ఏళ్ల వయసులో హిట్ మ్యాన్ అరుదైన రికార్డు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Importance In NDA: ఎన్డీఏకు తృణమూల్ చీలిక వర్గం మద్దతు - చంద్రబాబు కింగ్ మేకర్ పోస్టు పోయిందా?
ఎన్డీఏకు తృణమూల్ చీలిక వర్గం మద్దతు - చంద్రబాబు కింగ్ మేకర్ పోస్టు పోయిందా?
T20 World Cup IND W Win VS PAK W: టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ.. చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాక్ పై డామినేష‌న్.. స‌త్తా చాటిన స్మృతి, దీప్తి, శ్రీచ‌ర‌ణి.. 
దాయాదిని దంచేశారు.. చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాక్ పై టీమిండియా డామినేటింగ్ విక్టరీ.. స‌త్తా చాటిన స్మృతి, దీప్తి, శ్రీచ‌ర‌ణి.. 
Andhra Pradesh Rains: బంగాళాఖాతం మీదుగా ద్రోణి.. వర్షాలతో ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
బంగాళాఖాతం మీదుగా ద్రోణి.. వర్షాలతో ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
Gautami Tadimalla : అన్నాడీఎంకేకు సినీ నటి గౌతమి రాజీనామా - విజయ్ పార్టీలో చేరుతారా?
అన్నాడీఎంకేకు సినీ నటి గౌతమి రాజీనామా - విజయ్ పార్టీలో చేరుతారా?
AP CM Chandrababu: పల్నాడు పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన
పల్నాడు పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన
జూన్ 18 నుంచి 20 వరకు తెలంగాణలో భారీ వర్షాలు.. అధికారులను హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 18 నుంచి 20 వరకు తెలంగాణలో భారీ వర్షాలు.. అధికారులను హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి
Professor K Nageshwar: పొలిటికల్ లీడర్స్ గురించి ప్రొఫెసర్ నాగేశ్వర్ పిట్టకథ.. చప్పట్లతో మార్మోగిన కాక్రోచ్ నిరసన వేదిక
పొలిటికల్ లీడర్స్ గురించి ప్రొఫెసర్ నాగేశ్వర్ పిట్టకథ.. చప్పట్లతో మార్మోగిన కాక్రోచ్ నిరసన వేదిక
Deepti Sharma Milestone: దీప్తి స్పిన్ మ్యాజిక్: హిస్టారికల్ 350 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ! దాయాదిపై ఫైవ్ వికెట్ హాల్
దీప్తి స్పిన్ మ్యాజిక్: హిస్టారికల్ 350 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ! దాయాదిపై ఫైవ్ వికెట్ హాల్
Embed widget