అన్వేషించండి

Minister Harish Rao: తెలంగాణలో తొలిడోసు వ్యాక్సినేషన్‌ వంద శాతం పూర్తి చేశాం.. 7,970 బృందాలు పనిచేస్తున్నాయి

తెలంగాణలో తొలి డోసు వంద శాతం పూర్తైనట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. వంద శాతం పూర్తి చేసుకున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కృషితో వంద శాతం తొలి డోసు పూర్తి చేసుకున్నామని.. మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజల్లో ఉండే అనుమానాలు, అపోహలు నివృత్తి చేశామని చెప్పారు. వంద శాతం తొలి డోసు వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న తొలి రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఇదంతా.. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కృషేనని అభినందించారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు. అధికారులకు.. మార్గనిర్దేశం చేసినట్టు చెప్పారు.

తెలంగాణలో 7,970 వ్యాక్సినేషన్ బృందాలు పనిచేస్తున్నాయని హరీశ్ రావు చెప్పారు. వ్యాక్సినేషన్ బృందాలు ఇంటింటికీ వెళ్లి టీకాలు వేస్తున్నాయన్నారు. వ్యాక్సినేషన్‌ విషయమై కేంద్రం లక్ష్యం విధించిందని తెలిపారు. తెలంగాణ జనాభాలో రెండు విడతల్లో 5.55 కోట్ల డోసులు ఇవ్వాలని హరీశ్ రావు చెప్పారు. తెలంగాణలో తొలి డోసు లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేశామన్నారు. 'రెండో డోసు 66.1 శాతం పూర్తి చేశాం. తొలి డోసులో జాతీయ సగటు కంటే పది శాతం అధికం సాధించాం. రెండో డోసులో జాతీయ సగటు 63.1 శాతంగా ఉంది. జాతీయ సగటు కంటే 3 శాతం ఎక్కువ సాధించాం.' అని హరీశ్ రావు చెప్పారు.

వ్యాక్సినేషన్ లో పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు భాగస్వామ్యమయ్యాయని, ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ పై అవగాహన కల్పించారని.. హరీశ్ రావు చెప్పారు. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయడంలో కృషి చేశారన్నారు. మూరుమూల ప్రాంతాల్లోనూ ప్రతీ గడపకు వెళ్లీ టీకాలు వేశారని గుర్తు చేశారు. కరోనా భయంలో వ్యాక్సిన్ అనేది సంజీవని అని చెప్పారు. నాణ్యమైన వైద్యంతో పాటు వ్యాక్సినేషన్‌ వేగవంతం చేసినట్లు మంత్రి హరీశ్ రావు చెప్పారు. 18 ఏళ్లు దాటిన వారిని.. వ్యాక్సినేషన్‌లో భాగస్వామ్యం చేసినట్లు తెలిపారు.

Also Read: Corona Updates: ఏపీలో కొత్తగా 141 కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా ఇద్దరు మృతి

Also Read: Precaution Dose: 60 ఏళ్ల పైబడిన వారికి ప్రికాషన్ డోస్ కోసం.. మెడికల్ సర్టిఫికెట్ అవసరం లేదు

Also Read: AP BJP : బెయిల్‌పై ఉన్న నేతలు జైలుకెళ్లడం ఖాయం... ప్రజాగ్రహ సభలో ప్రకాష్ జవదేకర్ జోస్యం !

Also Read: CJI NV Ramana: తెలుగు ప్రజల ఆశీర్వాద బలం వల్లే ఈ స్థాయికి... ఏపీ పర్యటన చాలా సంతోషానిచ్చింది... సీజేఐ బహిరంగ లేఖ

Also Read: Hindupuram Balakrishna : హిందూపురంలో డంపింగ్ యార్డ్ వివాదం.. బాలకృష్ణ ఇంటి ముట్టడితో ఉద్రిక్తత!


 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paripoornananda Swami on Hindupuram Seat | హిందూపురం స్వతంత్ర అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద | ABPWhy did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Embed widget