అన్వేషించండి

Corona Updates: ఏపీలో కొత్తగా 141 కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా ఇద్దరు మృతి

ఏపీలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కొత్తగా.. 141 కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ లో.. కొత్తగా.. 30,752 శాంపిల్స్ పరీక్షంచగా.. 141 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. గడచిన 24 గంటల్లో 165 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు.. మొత్తం 20,73,792 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20,58,227 మంది డిశ్ఛార్జి అయ్యారు. మెుత్తం.. 14,492 మంది వైరస్ కారణంగా మరణించారు. ప్రస్తుతం 1,073 చికిత్స పొందుతున్నారు.

60 ఏళ్లు పైబడిన వారు డాక్టర్ నుంచి మెడికల్ సర్టిఫికేట్ లేకుండా ప్రికాషన్ డోస్(ముందు జాగ్రత్త మోతాదు) పొందవచ్చని కేంద్రం స్పష్టం చేసింది అయితే.. వారు  డోస్ తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని చెప్పింది. '60 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు, సహ-అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు.. ప్రికాషన్ డోస్ కోసం.. డాక్టర్ నుంచి ఏదైనా ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఏదైనా సమస్యగా అనిపిస్తే.. వైద్యుడి సంప్రదించండి.' అని ఆరోగ్య కార్యదర్శి రాకేష్ భూషణ్ రాష్ట్రాలకు లేఖ రాశారు.

ఎలక్షన్ డ్యూటీ కోసం వెళ్లేవారు.. ఫ్రంట్ లైన్ వారియర్స్ కిందకు వస్తారని రాకేష్ భూషణ్ చెప్పారు. వాళ్లు ప్రికాషన్ డోసు తీసుకోవాలన్నారు. రెండో డోస్ ఎప్పుడు తీసుకున్నారనే దాని ఆధారంగా ప్రికాషన్.. డోస్‌కు అర్హత ఉంటుందని  వెల్లడించారు. రెండో డోస్ తర్వాత తొమ్మిది నెలల తర్వాత మాత్రమే వ్యాక్సిన్ వేసుకోవాలని పేర్కొన్నారు.

డిసెంబరు 25న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి జాతినుద్దేశించి మాట్లాడారు.  2022 జనవరి 10 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లతోపాటు.. 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోస్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పెరుగుతున్న నేపథ్యంలో..  ప్రధాని ఈ ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోసు ఉంటుందని తెలిపారు. అయితే ఆ సమయంలో..  వైద్యుడి వద్ద సర్టిఫికెట్ తీసుకురావాలనే ఆలోచన ఉండేది.. అయితే తాజాగా కేంద్రం ప్రికాషన్ డోసుకు ఎలాంటి సర్టిఫికెట్ అవసరం లేదని చెప్పింది. 

Also Read: AP BJP : బెయిల్‌పై ఉన్న నేతలు జైలుకెళ్లడం ఖాయం... ప్రజాగ్రహ సభలో ప్రకాష్ జవదేకర్ జోస్యం !

Also Read: CJI NV Ramana: తెలుగు ప్రజల ఆశీర్వాద బలం వల్లే ఈ స్థాయికి... ఏపీ పర్యటన చాలా సంతోషానిచ్చింది... సీజేఐ బహిరంగ లేఖ

Also Read: Hindupuram Balakrishna : హిందూపురంలో డంపింగ్ యార్డ్ వివాదం.. బాలకృష్ణ ఇంటి ముట్టడితో ఉద్రిక్తత!

టాప్ హెడ్ లైన్స్

AP Recruitment Age Limit: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
AP Congress new incharge: ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
Dhiraj Bommadevara Wins Gold: స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
Gannavaram News: గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Recruitment Age Limit: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
AP Congress new incharge: ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
Saifabad పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
Dhiraj Bommadevara Wins Gold: స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
Gannavaram News: గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
Telangana Assembly Protest Case: పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
Vinayaka Chavithi At Chandrababu Home: ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు Photos చూశారా
Hyderabad Crime News: అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
Embed widget