అన్వేషించండి

Precaution Dose: 60 ఏళ్ల పైబడిన వారికి ప్రికాషన్ డోస్ కోసం.. మెడికల్ సర్టిఫికెట్ అవసరం లేదు

ప్రికాషన్ డోస్ వేసుకోవాలనుకునే వారు.. మెడికల్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

60 ఏళ్లు పైబడిన వారు డాక్టర్ నుంచి మెడికల్ సర్టిఫికేట్ లేకుండా ప్రికాషన్ డోస్(ముందు జాగ్రత్త మోతాదు) పొందవచ్చని కేంద్రం స్పష్టం చేసింది అయితే.. వారు  డోస్ తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని చెప్పింది. '60 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు, సహ-అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు.. ప్రికాషన్ డోస్ కోసం.. డాక్టర్ నుంచి ఏదైనా ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఏదైనా సమస్యగా అనిపిస్తే.. వైద్యుడి సంప్రదించండి.' అని ఆరోగ్య కార్యదర్శి రాకేష్ భూషణ్ రాష్ట్రాలకు లేఖ రాశారు.

ఎలక్షన్ డ్యూటీ కోసం వెళ్లేవారు.. ఫ్రంట్ లైన్ వారియర్స్ కిందకు వస్తారని రాకేష్ భూషణ్ చెప్పారు. వాళ్లు ప్రికాషన్ డోసు తీసుకోవాలన్నారు. రెండో డోస్ ఎప్పుడు తీసుకున్నారనే దాని ఆధారంగా ప్రికాషన్.. డోస్‌కు అర్హత ఉంటుందని  వెల్లడించారు. రెండో డోస్ తర్వాత తొమ్మిది నెలల తర్వాత మాత్రమే వ్యాక్సిన్ వేసుకోవాలని పేర్కొన్నారు.

డిసెంబరు 25న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి జాతినుద్దేశించి మాట్లాడారు.  2022 జనవరి 10 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లతోపాటు.. 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోస్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పెరుగుతున్న నేపథ్యంలో..  ప్రధాని ఈ ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోసు ఉంటుందని తెలిపారు. అయితే ఆ సమయంలో..  వైద్యుడి వద్ద సర్టిఫికెట్ తీసుకురావాలనే ఆలోచన ఉండేది.. అయితే తాజాగా కేంద్రం ప్రికాషన్ డోసుకు ఎలాంటి సర్టిఫికెట్ అవసరం లేదని చెప్పింది. 

ఈ ముందు జాగ్రత్త మోతాదు 9 నెలల తర్వాతనే తీసుకోవాలి. అంటే.. రెండవ డోస్ ఇచ్చిన తేదీ నుండి 39 వారాలు పూర్తి అయిపోయి ఉండాలి. కొవిన్‌ పోర్టల్‌లోనే ప్రికాషన్ డోసు కూడా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.  దేశంలో కనీసం 13.7 కోట్ల మంది ప్రికాషన్‌ డోసుకు అర్హులని తెలుస్తోంది.

Also Read: Omicron Guidelines: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు... కేరళ, ఉత్తరాఖండ్ లో నైట్ కర్ఫ్యూ... కోవిడ్ నియంత్రణ చర్యలు పొడిగింపు

Also Read: MP Corruption : ఎన్నికల ఖర్చుల వరకూ అవినీతికి పాల్పడవచ్చట.. ఈ బీజేపీ ఎంపీ నిజాయితీ మిమ్మల్ని అవాక్కయ్యేలా చేస్తుంది !

Also Read: Actress Suicide: ఆ కేసులో ఇరికిస్తారనే భయంతో యువనటి ఆత్మహత్య.. అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంతో దారుణం.. చివర్లో ట్విస్ట్

 

Also Read: 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
Embed widget