అన్వేషించండి

Telangana: కేంద్రం బకాయి నిధులివ్వకపోతే బండి సంజయ్ భరతం పడతాం: మంత్రులు గంగుల, ఎర్రబెల్లి

Telangana Palle Pragathi: బీజేపీ అంటేనే అబద్ధాల పార్టీ అని, తెలంగాణ అభివృద్ధి  చూడలేక విషం చిమ్ముతున్నారని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ మండిపడ్డారు.

Telangana Palle Pragathi : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కారణంగా రాష్ట్రం ముందుకు సాగుతోందని, అలాంటి తమ పాలనపై బీజేపీ విషం చిమ్ముతోందని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ మండిపడ్డారు. పల్లె ప్రగతితో గ్రామాలు బాగుపడ్డాయని అందుకు పారదర్శక పాలనే కారణం అన్నారు. గతానికి భిన్నంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం పెరిగిందని, దీంతో రోగాలు మాయమైపోయాయని మంత్రులు అన్నారు. 

పల్లెప్రగతిలో భాగంగా కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్‌లో మంత్రులు గంగుల కమలాకర్‌, ఎర్రబెల్లి దయాకర్ రావు మినీ స్టేడియాన్ని ప్రారంభించారు. ఊర్లలో నెలకొన్న సమస్యలను తాము పరిష్కరిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉండటం మన అదృష్టమన్నారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో అమలుచేయని ఎన్నో సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయంటే అందుకు కారణం కేసీఆర్ అని పేర్కొన్నారు. కేసీఆర్‌లాగ దేశంలో మరో సీఎం రైతుల అభివృద్ధికి పాటుపడటం లేదన్నారు. కావాలంటే తెలంగాణలో అమలవుతున్న పథకాలు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాష్ట్రంలో అమలవుతున్నాయో లేదో తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. 

పంచాయతీ సమస్యలపై కీలక వ్యాఖ్యలు
కేంద్రం నుంచి రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు రావాల్సి నిధులు బకాయిలు రావడం లేదన్నారు. కేంద్రం కనుక ఈ నిధులు ఇవ్వకపోతే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భరతం పడతామని హెచ్చరించారు. తెలంగాణపై కనీస అవగాహన లేకుండా కేంద్ర మంత్రి అమిత్‌షా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అంటే పెద్ద అబద్ధాల పార్టీ అని, కానీ తమది చేతల్లో చేసి చూపే సర్కార్ అని పేర్కొన్నారు. కేంద్రం బకాయిల విషయం తెలుసుకోకుండా బండి సంజయ్ అసత్యాలు ప్రచారం చేసి సర్పంచ్‌లను రెచ్చగొడుతున్నారని చెప్పారు. 

తెలంగాణ అభివృద్ధి చూడలేకనే..
సీఎం కేసీఆర్ పాలనతో తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కేంద్రం తమనై విషం చిమ్ముతున్నదని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు, ప్రతి గ్రామంలో సమస్యలు ఉండేవని.. నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరు, పంటల పెట్టుబడి, బీమా, కల్తీలేని విత్తనాలు రైతులకు అందేవి కావన్నారు. ఇప్పుడు వీటితో పాటు ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు. కోతలు లేకుండా 24 గంటలు కరెంటు ఇస్తున్నామని.. కేసీఆర్ పాలనకు ఇది నిదర్శనం అన్నారు. పల్లె ప్రగతితో గ్రామాల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, కానీ బీజేపీ నేతలు తెలంగాణ ప్రగతిని చూడలేక విషం చిమ్ముతున్నారని మంత్రి గంగుల విమర్శించారు. 

Also Read: Zaheerabad News : బతికున్న మహిళకు డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన ప్రభుత్వ డాక్టర్, ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు షాక్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy: ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
Congress Jeevan Reddy: జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
Telangana Indiramma Family Life Insurance Scheme : తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !
తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget