అన్వేషించండి

SLBC Tunnel News: ఎస్‌ఎల్‌బీసీ రెస్య్కూ ఆపరేషన్‌కు మట్టిదిబ్బల గండం- అక్కేడ కార్మికులు ఉన్నట్టు అనుమానం!

SLBC Tunnel News: ఎస్ఎల్బీసీలో రెస్క్యూ ఆపరేషన్ దాదాపు చివరి దశకు చేరుకుంది. అయితే టన్నెల్ లోపల మట్టిదిబ్బలు సహాయక చర్యలకు ఆటంకంగా మారాయి. అక్కడే 8 మంది కార్మికుల మృతదేహాలున్నట్లు తెలుస్తోంది.

SLBC Tunnel News: నాగర్ కర్నూల్ జిల్లా  దోమలపెంట ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ చిక్కుకున్న  8 మంది కార్మికుల కోసం గాలింపు చర్యలు, 13వరోజుకు చేరుకుంది. అయితే ఇప్పటి వరకూ వేగంగా జరిగిన రెస్య్కూ ఆపరేషన్ పనులు కాస్త నెమ్మదించాయి. దీనికి ప్రధాన కారణం టన్నెల్ లోపల ఇన్నాళ్లు ద్రవరూపంలో ఉన్న బురద కాస్త, ఇప్పడు మట్టి దిబ్బలుగా మారిపోయింది. దీంతో ఆ దిబ్బలను బయటకు పంపించినప్పుడే రెస్య్కూ ఆపరేషన్‌కు ముందడుగు పడుతుంది. మొదటి వారం రోజులపాటు టన్నెల్‌లో కొంత దూరం వరకూ రెస్య్కూ టీం వెళ్లగలిగారు. ఆ తరువాత ఎప్పుడైతే ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, హైడ్రాకు తోడుగా ఆర్మీ, ఆ తరువాత దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది, జెపి కంపెనీ సిబ్బంది, రాబిన్ కంపెనీ సిబ్బంది ఇలా అవసరాన్ని బట్టి ఒక్కొక్కరుగా రంగలోకి దిగారు. ఒక్కో షిఫ్టుకు ఒక్కో విభాగం నుంచి 5 లేదా 10 మంది సిబ్బంది, మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. ఇంతలా శ్రమించి దాదాపు, చివరి దశకు రెస్య్కూ ఆపరేషన్ తీసుకొచ్చారు. మొదట్లో పూర్తిగా నిలిచిపోయిన కన్వేయర్ బెల్టును గతంలా పని చేసేలా చేయడంతోపాటు, మూడు రోజులుగా ఆ కన్వేయర్ బెల్టు సహాయంతో ఏకంగా గంటకు 800 టన్నుల బురదను టన్నెల్ లోపలి నుంచి బయటకు తెస్తున్నారు.

అయితే ఇప్పడు కన్వేయర్ బెల్టు పని చేస్తున్నా, లోపల నుంచి బురదను బయటకు తెచ్చే అవకాశం లేదు. ద్రవరూపంలో ఉన్న బుదరకాస్త ఏకంగా 12రోజులు దాటిపోవడంతో లోపల మట్టి దిబ్బలుగా మారిపోయింది. జిపిఆర్ స్కానర్ సహయంతో టన్నెల్ లోపల మొదట 5 అనుమానిత ప్రాంతాలను గుర్తించి, అక్కడే కార్మికులు ఉండి ఉండొచ్చని భావించారు. ఆ ప్రాంతం వరకూ మట్టి , టన్నెల్ బోరింగ్ మెషిన్ శకలాలు తొలిగించినప్పటికీ అక్కడ కార్మికుల జాడలేదు. మరో 4 ప్రాంతాను జిపిఆర్ స్కార్ ద్వారా గుర్తించి ఇప్పుడు అక్కడ తవ్వకాలు చేపట్టారు. అయితే తాజాగా టన్నెల్ లోపల దిబ్బలుగా మారిన మట్టి ఇప్పుడు రెస్యూ ఆపరేషన్‌కు ప్రధాన అటంకంగా మారింది. అందుకే ఇన్నాళ్లు జరిగినంత వేగంగా టన్నెల్ లోపల నుంచి శకలాలు బయటకు తెచ్చే ప్రక్రియ ఇప్పుడు జరిగే పరిస్థితి లేదు. తాజాగా అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మట్టి దిబ్బలను ఫైరింగ్ జట్ పంప్స్ సహాయంతో ముక్కలుగా చేసి, ప్రొక్లేన్ల సహాయంతో బయటకు తెచ్చే పనిని వేగవంతం చేశారు. ఆయితే భారీ క్రేన్‌లు లోపలికి వెళ్లే అవకాశం లేదు కాబట్టి చిన్న ప్రొక్లేన్ల ద్వారా మట్టిని, కన్వేయర్ బెల్టుపైకి అక్కడి నుంతి టన్నెల్ బయటకు పంపింగ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే టన్నెల్ లోపల పూర్తిగా ధ్వంసమైన టిబిఎం (టన్నెల్ బోరింగ్ మెషిన్) శకలాలు తొలిగింపు ఇంకా పూర్తి కాలేదు. 140 మీటర్లు, 1500 టన్నుల బరువుంటే ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ శకలాలు పూర్తిగా టన్నెల్ బయటకు తెచ్చేందుకు లోపల మట్టిదిబ్బలు ఇప్పుడు ప్రధాన ఆటంకంగా మారాయి. 3 నుంచి 8 మీటర్ల లోతులో మట్టిదిబ్బలు ఉండగా అందులో కొంత భాగం ఇప్పటి వరకూ తొలగించారు. ఇప్పుడు మిగిలిన బురదమట్టి తొలిగించి, టిబిఎం శకలాలు కూడా పూర్తిగా బయటకు తెస్తేనే టన్నెల్ లోపల మట్టిదిబ్బల్లో ఉన్న కార్మికుల జాడ దొరకనుంది. ఈ క్రమంలో ఓ వైపు కన్వేయర్ బెల్టు తిరుగుతూ, మరోవైపు యంత్రాలతో మట్టి దిబ్బలను ముక్కలుగా చేస్తున్న క్రమంలో కార్మికులను గుర్తుపట్టడం కూడా కష్టంగా మారే అవకాశాలున్నాయి. ఏ మాత్రం చెక్కుచెదరని సంకల్పంతో, ఆటంకాలను దాటుకుంటూ రెస్య్కూ సిబ్బంది మాత్రం టన్నెల్ ఆపరేషన్‌లో ముందుకు సాగుతున్నారు. ఈ నేపధ్యంలో సాధ్యమైనంత త్వరగా ఎస్ ఎల్ బిసి ఉత్కంఠతకు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: పట్టభద్రుల ఎమ్మెల్సీని గెల్చుకున్న బీజేపీ - హోరాహోరీ పోరులో ఓడిపోయిన కాంగ్రెస్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలేవీ?: సీఎం రేవంత్ రెడ్డి
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
హైదరాబాద్‌ స్టేడియాలను అంతర్దాతీయ స్థాయిలోకి మారుస్తా..: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌ స్టేడియాలను అంతర్దాతీయ స్థాయిలోకి మారుస్తా..: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Foundation Day: ఇకపై మూడు ముక్కలాటలు ఉండవు.. అమరావతి అభివృద్ధే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఇకపై మూడు ముక్కలాటలు ఉండవు.. అమరావతి అభివృద్ధే లక్ష్యం: సీఎం చంద్రబాబు
PM Modi Mann Ki Baat: టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
CM Revanth Reddy: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలేవీ?: సీఎం రేవంత్ రెడ్డి
Kriti Sanon : నాకు పెళ్లికి హడావిడి లేదు - డేటింగ్ రూమర్స్, పెళ్లిపై బాలీవుడ్ బ్యూటీ స్ట్రాంగ్ రియాక్షన్
నాకు పెళ్లికి హడావిడి లేదు - డేటింగ్ రూమర్స్, పెళ్లిపై బాలీవుడ్ బ్యూటీ స్ట్రాంగ్ రియాక్షన్
MI vs KKR ముఖాముఖీ పోరులో పైచేయి ఎవరిది? వాంఖడేలో మ్యాచ్ అయినా ముంబైలో టెన్షన్
MI vs KKR ముఖాముఖీ పోరులో పైచేయి ఎవరిది? వాంఖడేలో మ్యాచ్ అయినా ముంబైలో టెన్షన్
IPL అరంగేట్రంలోనే అదరగొట్టిన RCB బౌలర్.. ఎవరీ Jacob Duffy, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
IPL అరంగేట్రంలోనే అదరగొట్టిన RCB బౌలర్.. ఎవరీ Jacob Duffy, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Dhurandhar 2 Collections : బాహుబలి 2ని దాటేసిన ధురంధర్ 2 - ఆ రికార్డు పదిలం... 10 రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?
బాహుబలి 2ని దాటేసిన ధురంధర్ 2 - ఆ రికార్డు పదిలం... 10 రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?
Embed widget