అన్వేషించండి

Telangana Paddy Issue : అదనపు బియ్యం సేకరణ - తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ !

తెలంగాణ నుంచి అదనపు బియ్యం సేకరిస్తామని కేంద్రం ప్రకటించింది. ఆరున్నర లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐ అధనంగా తీసుకోనుంది.


ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అదనపు ధాన్యం సేకరణకు అంగీకారం తెలిపింది. తెలంగాణ నుంచి మ‌రో 6.5 లక్షల మెట్రిక్ ట‌న్నుల ఫోర్టిఫైడ్‌ పారా బాయిల్డ్ బియ్యం సేక‌రించాల‌ని  కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు బియ్యాన్ని బియ్యం భార‌త ఆహార సంస్థ (FCI) కు ఇవ్వాల‌ని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఆహార‌, ప్రజా పంపిణీ వ్యవ‌హారాల మంత్రిత్వ శాఖ‌  స‌మాచారం పంపింది.తెలంగాణలో 2020-21 రబీ సీజ‌న్‌లో సేక‌రించాల్సిన గ‌డువును రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఇటీవ‌ల‌ మే- 2022 వరకు ఏడోసారి పొడిగించారు.   

హైదరాబాద్ మినహా తెలుగు రాష్ట్రాల్లో అన్ని లోక్ సభ స్థానాలు గెలుస్తాం, అమిత్ షాతో కేఏ పాల్

తెలంగాణ - కేంద్ర ప్రభుత్వం మధ్య కొంత కాలంగా ధాన్యం సేకరణ అంశంలో తీవ్రంగా పోరాటం జరుగుతోంది. వడ్లు కొనాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిడి చేస్తే..  బియ్యం మాత్రమే తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వమే ధాన్యం సేకరణ నిర్వహించి మిల్లర్లకు పంపుతోంది.  ఆ తర్వాత బియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వనుంది. ఇప్పటికీ ఈ ప్రక్రియ నడుస్తోంది. అయితే తెలంగాణలో ధాన్యం అధికంగా పండినందున అదనపు సేకరణ కోసం కేంద్రం అంగీకారం తెలిపింది. 

ఛీ ఛీ పాల్ ను మేం టార్గెట్ చెయ్యడమేంటి ?

ఒప్పందం మేర బియ్యం ఇవ్వడం లేదని కూడా కేంద్రం తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో ఎఫ్‌సీఐతో  విచారణ కూడా చేయించింది. ప్రాథమిక విచారణలో  భారీగా అవకతవకలు జరిగినట్లుగా గుర్తించారు. దీంతో అన్ని రైస్ మిల్లుల్లోనూ విచారణ చేయాలని ఆదేశించారు.  వారం రోజుల పాటు ఎఫ్‌సీఐ బృందాలు తనిఖీలు చేశాయి. ధాన్యం, బియ్యం బస్తాల నిల్వ ఎంత ఉంది? సీఎంఆర్ ఎంత ఇచ్చారో లెక్క చూసుకొని.. అంతా సరిగ్గా ఉంటే వెరిఫైడ్ అని ఆఫీసర్లు ధ్రువీకరించారు.  

48 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే క్రిమినల్ చర్యలు - బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీస్!

లెక్కించలేకుండా బస్తాలు పెట్టిన మిల్లులకు సంబంధించి బియ్యం తీసుకునే ప్రసక్తే లేదని ఎఫ్​సీఐ స్పష్టం చేసింది. బియ్యం ఎఫ్​సీఐ తీసుకోవాలని మిల్లులు అనుకుంటే.. మళ్లీ ఫిజికల్ వెరిఫికేషన్ చేయాల్సిందేనని ధాన్యం బస్తాలు, బియ్యం బస్తాల లెక్క సరిచూసుకోవాల్సిందేనని తెలిపింది.  ఇప్పుడు తనిఖీలు కూడా పూర్తయినందున అదనపు బియ్యం సేకరణకు అనుమతి ఇచ్చారు. దీంతో సమస్య చాలా వరకూ పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు.

 

టాప్ హెడ్ లైన్స్

KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
Viral Video: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
Adilabad Adivasis: అడవుల్లో దొరికే అరుదైన బుడుం పండు.. ఆదివాసీలకు జీవనోపాధి, తినేవారికి ఆరోగ్యం
అడవుల్లో దొరికే అరుదైన బుడుం పండు.. ఆదివాసీలకు జీవనోపాధి, తినేవారికి ఆరోగ్యం
Janwada Farmhouse: అది కేటీఆర్‌ సొత్తు కాదు.. జన్వాడ ఫామ్ హౌస్ వివాదంపై ప్రదీప్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
అది కేటీఆర్‌ సొత్తు కాదు.. జన్వాడ ఫామ్ హౌస్ వివాదంపై ప్రదీప్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
Dorothy Trailer: మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
MS Subbulakshmi: భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
iPhone 3 Whats App Accounts: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
Viral Video: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
Romantic Comedy OTT : సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Embed widget