అన్వేషించండి

Bandi Sanjay: పేద గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిందీ బీజేపీనే - బండి సంజయ్

Bandi Sanjay: పేద గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేయాలని బీజేసీ చూస్తే.. టీఆర్ఎస్, కాంగ్రెస్ లు మద్దతు తెలపాల్సింది పోయి ఓడించాలని చూశారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తెలిపారు.

Bandi Sanjay: ఎస్టీ అభ్యర్థి ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా చేసింది బీజేపీయే అంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు క్రమ శిక్షణతో పాటు దేశ భక్తి కూడా మెండుగా ఉందని అన్నారు. ఆదివాసీ తెగకు చెందిన ద్రౌపది ముర్మును బేజీపీ రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడితే మద్దతు తెలపాల్సిన టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆమెను ఎలా అవమాన పరిచాయో అందరూ చూశారంటూ వ్యాఖ్యానించారు. కారు, హస్తం గుర్తు వాళ్లంతా ఏకమై ఆమెను ఓడించేందు కలిసి పన్నాగం పన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద గరిజను మహిళకు రాష్ట్రపతి అయ్యే హక్కు లేదా అంటూ ప్రశ్నించారు. 

కాంగ్రెస్, టీఆర్ఎస్ లు పొత్తుగానే పని చేస్తున్నాయి..

టీఆర్ఎస్, కాంగ్రెస్ లు ద్రౌపది ముర్మును ఎందుకు వ్యతిరేకించారో సమాధానం చెప్పాల్సిందేనని బండి సంజయ్ కుమార్ అన్నారు. పార్లమెంట్ లో కూడా రెండు పార్టీలు కలిసే పని చేస్తున్నాయని చెప్పారు. ఈ రెండు పార్టీలు కలిసే దేశంలో, రాష్ట్రంలో ఒక్కటిగా ఉండే ముందుకు సాగుతున్నాయని వివరించారు. గత ఎన్నికల్లో కూడా కలిసే పోటీ చేశాయని స్పష్టం చేశారు. గిరిజనులు ఎవరూ ఊహించలేని విధంగా... వారి సామాజిక మహిళకు రాష్ట్రపతిగా పనిచేసే అవకాశం వచ్చేలా చేసింది బీజీపేయే అంటూ వ్యాఖ్యానించారు. 

ఎస్సీ అభ్యర్థిని రాష్ట్రపతి చేసింది కూడా బీజేపీనే..

రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళను నిలబెడితే ఓడించేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఏమేం చేశాయో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని, గుర్తుంచుకోవాలని సంజయ్ కుమార్ సూచించారు. గతంలో ఎస్సీ అభ్యర్థి రామ్ నాథ్ కొవింద్ ను రాష్ట్రపతిగా చేసిన ఘనత కూడా బీజేపీదేనని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కూడా జేపీ నడ్డా, మోదీ ఆధ్వర్యంలో పేదలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు. 

మొన్నేమో బియ్యం పంపిణీ చేయకుండా ఇబ్బందులు..

అలాగే మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న బియ్యాన్ని కూడా టీఆర్ఎస్ పేద ప్రజలకు అందించలేకపోయిందని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ రాసిన లేఖలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా అనేక అవాస్తవాలు ఉన్నాయని తెలిపారు. కేసఈఆర్ వి అన్ని అబద్ధపు మాటలే అని తెలిపారు. అవన్నీ అవాస్తవాలని కేంద్రర మంత్రి పీయూష్ గోయల్ ఆధారలతో సహా తేల్చి చెప్పారని.. అలాగే రాష్ట్రంలో తక్షణ బియ్యం సేకరణ ప్రారంభించారని వివరించారు. రైతుల జీవితాలతో రాజకీయం చేస్తుంటే తాము అస్సలే సహించలమేని... పేజ ప్రజల పక్షానే తామెప్పుడూ నిలుస్తామంటూ బండి సంజయ్ వివరించారు. 

అంతే కాకుండా రాష్ట్రంలో వరదల వల్ల సంభవించిన నష్టాన్ని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అమిత్ షాక్ వివిరించగా.. రాష్ట్రానికి కేంద్ర హోం శాఖ ఆ్వర్యంలో ఉన్నత స్థాయి బృందాన్ని పంపేందుకు ముందుకొచ్చారని బండి సంజయ్ తెలిపారు. రాష్ట్రంలో హైపవర్ కమిటీ పర్యటించి ఇటీవల కురిసిన వర్షానికి జిరిగిన నష్టాన్ని అంచనా వేస్తారని వివరించారు. ఆ తర్వాత ఆ నివేదికను కేంద్రానికి పంపుతారని బండి సంజయ్ వెల్లడించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP DesamRohit Sharma on Impact Player | IPL 2024 లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై హిట్ మ్యాన్ గుస్సా | ABP DesamLoksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP DesamPBKS vs MI Toss Coin in IPL 2024 | కెమెరా మెన్ ఫోకస్ కరో ఫోకస్ కరో అన్నట్లుగా ఐపీఎల్ లో టాస్ లైవ్ షో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Tillu Square OTT: ఓటీటీలో పాన్‌ ఇండియాగా వస్తున్న 'టిల్లు స్క్వేర్‌' - రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌!
ఓటీటీలో పాన్‌ ఇండియాగా వస్తున్న 'టిల్లు స్క్వేర్‌' - రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌!
Mahesh Babu SSMB29: క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
Eesha Rebba Birthday : ఈ తెలుగు అందానికి ముప్పై నాలుగు ఏళ్లు.. ఈషా రెబ్బా బర్త్​డే స్పెషల్ ఫోటోలు చూశారా?
ఈ తెలుగు అందానికి ముప్పై నాలుగు ఏళ్లు.. ఈషా రెబ్బా బర్త్​డే స్పెషల్ ఫోటోలు చూశారా?
Tariff: జూన్‌ నుంచి ఫోన్‌లో మాట్లాడాలంటే వణికి పోవాల్సిందే! ఎన్నికల తర్వాత పడే మొదటి ఎఫెక్ట్ ఇదే!
జూన్‌ నుంచి ఫోన్‌లో మాట్లాడాలంటే వణికి పోవాల్సిందే! ఎన్నికల తర్వాత పడే మొదటి ఎఫెక్ట్ ఇదే!
Embed widget