అన్వేషించండి

Bandi Sanjay: రేవంత్, హరీష్ రావు బకరాలు, తెలంగాణలో బీజేపీ డబుల్  ఇంజిన్ ప్రభుత్వం : బండి సంజయ్

Bandi Sanjay: ప్రజల్లో బీజేపీపై నమ్మకం పెరిగిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక్కటేనని ప్రజలు గుర్తించారని, బీజేపీపై ప్రజలకు నమ్మకం పెరిగిందని అన్నారు.

Bandi Sanjay: ప్రజల్లో బీజేపీపై నమ్మకం పెరిగిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, అనుచరులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక్కటేనని ప్రజలు గుర్తించారని, దీంతో బీజేపీపై ప్రజలకు నమ్మకం పెరిగిందని అన్నారు. బీఆర్‌ఎస్‌ బండారాన్ని మోదీ బయట పెట్టారని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను ఎదుర్కొనే పార్టీ బీజేపీ ఒక్కటే అన్నారు. బీజేపీలో అసలైన నాయకులు చేరుతున్నారని అన్నారు. అడ్డా మీది కూలీలకు దాల్ రైస్ కూపన్లు ఇచ్చి బీఆర్ఎస్ కండువాలు కప్పుతున్నారంటూ ఎద్దేవా చేశారు. 

పెద్ద సార్ ఆమోదం కోసం కాంగ్రెస్ పార్టీ లిస్ట్
సీట్ల విషయంలో కలిసి కట్టుగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని బండి అన్నారు. తమ పార్టీ అభ్యర్థుల లిస్ట్ ఢిల్లీకి వెళ్లిందని, కానీ కాంగ్రెస్ పార్టీ లిస్ట్ మాత్రం ప్రగతి భవన్‌కి వెళ్లిందని ఎద్దేవా చేశారు. పెద్ద సార్‌ ఆమోదం కోసం కాంగ్రెస్ పార్టీ లిస్ట్ వెయిట్ చేస్తోందని, పాపం ఆ విషయం రేవంత్‌ రెడ్డికి తెలీదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెరవెనుక చాలా విషయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వచ్చే అవకాశం లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఎంఐఎం మధ్యవర్తిత్వం వహిస్తోందని, అధికారం కోసం మూడు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. రేవంత్, హరీష్‌లు ఇద్దరు బలిచ్చే బకరాలు అని కాంగ్రెస్‌లో బకరా రేవంత్ అయితే, బీఆర్‌ఎస్‌లో హరీష్ రావు అంటూ  బండి సంజయ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం
రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. అప్పుల్లో ఉన్న తెలంగాణ, ప్రజలు బాగుపడాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు. అది నమ్మి చాలా మంది ముఖ్య నేతలు బీజేపీలో చేరుతున్నారని బండి చెప్పారు. రాబోయే రోజుల్లో చేరికలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్,‌ బీఆర్ఎస్‌కు అవకాశం ఇచ్చారని, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. గత ఉపఎన్నికల్లో బీజేపీని నమ్మి గెలిపించారని, ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందన్నారు. 

‘సీఎం కుర్చీ కోసం కేటీఆర్, హరీష్ కొట్టుకుంటున్నారు’
రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని నువ్వు కొట్టు నేను ఏడుస్తా అన్న చందంగా ప్రవర్తిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీలో ఇప్పటికే కేసీఆర్ 30 మంది డబ్బు ఇచ్చారని, ఎవరు గెలిచినా తన ఖాతాలో వేసుకోవడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. సొంత పార్టీ నేతలను గెలిపించుకోవాలని బీఆర్ఎస్‌కు లేదని, ఇండిపెండెంట్ గెలిచినా డబ్బు పంపించే అలవాటు కేసీఆర్‌ది అన్నారు.  

మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సీఎం కుర్చీ కోసం కొట్టుకుంటున్నారని విమర్శించారు. ఇద్దరు మంత్రులు మేనిఫెస్టో పేరుతో సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యి కుర్చీ కోసం పోటీ పడుతున్నారని ఆరోపించారు. వీరిద్ధరి ప్రవర్తనతో కేసీఆర్ తల బాదుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచే కేసీఆర్ రాజకీయ జీవితం ప్రారంభమైందని, అందుకే తెరవెనుక మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. పొరపాటున కూడా కేసీఆర్‌ను బీజేపీలోకి రానివ్వమంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chicken festival: ఆ ఊళ్లో 2 వేల నాటు కోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు - పట్టుకుని పండగ చేసుకున్న గ్రామస్తులు - ఇంతకీ ఎందుకు వదిలేశారు?
ఆ ఊళ్లో 2 వేల నాటు కోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు - పట్టుకుని పండగ చేసుకున్న గ్రామస్తులు - ఇంతకీ ఎందుకు వదిలేశారు?
Nizamabad: రియాజ్‌ది ఎన్‌కౌంటర్‌ కాదు లాకప్‌డెత్‌- నిజామాబాద్‌ జిల్లా పోలీసులపై సంచలన ఆరోపణలు
రియాజ్‌ది ఎన్‌కౌంటర్‌ కాదు లాకప్‌డెత్‌- నిజామాబాద్‌ జిల్లా పోలీసులపై సంచలన ఆరోపణలు
Kakinada Crime News: కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు 
కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు 
Discounts On Tata Cars: హ్యారియర్‌, సఫారి సహా టాటా కార్లపై భారీ ఆఫర్లు - నవంబర్‌లో రూ.1.75 లక్షల వరకు తగ్గింపు
నవంబర్‌లోనూ బంపర్‌ ఆఫర్లు - Tata కార్ల మీద రూ.1.75 లక్షల వరకు డిస్కౌంట్‌
Advertisement

వీడియోలు

Sanju Samson in IPL 2026 | క్లాసెన్‌ ను విడుదుల చేయనున్న SRH ?
Sachin Advt in Sujeeth Direction | యాడ్స్‌కి దర్శకత్వం వహించిన సుజిత్
India vs Australia T20 Match | నేడు ఆస్ట్రేలియాతో భారత్‌ ఐదవ టీ20
Harman Preet Kaur Smriti Mandhana | చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండాలని టాటూలు వేయించుకున్న హర్మన్, స్మృతి | ABP Desam
గంభీర్ భాయ్.. నీకో దండం! బ్యాటింగ్‌ పొజిషన్ ఇలా సెలక్ట్ చేస్తున్నావా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chicken festival: ఆ ఊళ్లో 2 వేల నాటు కోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు - పట్టుకుని పండగ చేసుకున్న గ్రామస్తులు - ఇంతకీ ఎందుకు వదిలేశారు?
ఆ ఊళ్లో 2 వేల నాటు కోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు - పట్టుకుని పండగ చేసుకున్న గ్రామస్తులు - ఇంతకీ ఎందుకు వదిలేశారు?
Nizamabad: రియాజ్‌ది ఎన్‌కౌంటర్‌ కాదు లాకప్‌డెత్‌- నిజామాబాద్‌ జిల్లా పోలీసులపై సంచలన ఆరోపణలు
రియాజ్‌ది ఎన్‌కౌంటర్‌ కాదు లాకప్‌డెత్‌- నిజామాబాద్‌ జిల్లా పోలీసులపై సంచలన ఆరోపణలు
Kakinada Crime News: కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు 
కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు 
Discounts On Tata Cars: హ్యారియర్‌, సఫారి సహా టాటా కార్లపై భారీ ఆఫర్లు - నవంబర్‌లో రూ.1.75 లక్షల వరకు తగ్గింపు
నవంబర్‌లోనూ బంపర్‌ ఆఫర్లు - Tata కార్ల మీద రూ.1.75 లక్షల వరకు డిస్కౌంట్‌
Jubilee Hills by-elections: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
Psych Siddhartha Teaser : డిఫరెంట్‌గా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'సైక్ సిద్దార్థ' టీజర్ - లోకల్ లాంగ్వేజ్, బూతులు బాగా వాడేశారు
డిఫరెంట్‌గా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'సైక్ సిద్దార్థ' టీజర్ - లోకల్ లాంగ్వేజ్, బూతులు బాగా వాడేశారు
Vijay Deverakonda Rashmika : విజయ్ రష్మికల పెళ్లి డేట్ ఫిక్స్! - కన్ఫర్మ్ చేసిన నేషనల్ క్రష్... వెన్యూ సెర్చింగ్ మొదలు పెట్టేశారా?
విజయ్ రష్మికల పెళ్లి డేట్ ఫిక్స్! - కన్ఫర్మ్ చేసిన నేషనల్ క్రష్... వెన్యూ సెర్చింగ్ మొదలు పెట్టేశారా?
Vande Bharat Trains:నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా! ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్‌
నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా! ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్‌
Embed widget