అన్వేషించండి

RedmiBook India Launch: రెడ్‌మీ నుంచి ల్యాప్‌టాప్ .. ఆగస్టు 3న లాంచ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ నుంచి త్వరలో ల్యాప్‌టాప్ రానుంది. రెడ్‌మీ బుక్ (Redmi Book) పేరున్న ఈ ల్యాప్‌టాప్‌ను ఆగస్టు 3వ తేదీన భారత మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు షియోమీ ప్రకటించింది.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ నుంచి త్వరలో ల్యాప్‌టాప్ రానుంది. రెడ్‌మీ బుక్ (Redmi Book) పేరున్న ఈ ల్యాప్‌టాప్‌ను ఆగస్టు 3వ తేదీన భారత మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు షియోమీ ప్రకటించింది. దీనికి సంబంధించిన టీజర్‌ను రెడ్‌మీ నోట్ 10టీ (Redmi Note 10T) స్మార్ట్ ఫోన్ లాంచ్ ఈవెంట్‌లో కంపెనీ విడుదల చేయగా.. తాజాగా ల్యాప్‌టాప్‌ లాంచ్‌ డేట్‌ను వెల్లడించింది. మనదేశంలో రెడ్‌మీ నుంచి విడుదల కానున్న మొదటి ల్యాప్‌టాప్ ఇదే కానుంది. రెడ్‌మీ బుక్ ల్యాప్‌టాప్.. రియల్‌మీ లాంచ్ చేయబోయే ల్యాప్‌టాప్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
ఎంఐ నోట్ బుక్స్ పేరుతో షియోమీ గతేడాది ల్యాప్‌టాప్‌ సెగ్మెంట్లలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. తాజాగా రెడ్‌మీ బుక్ శ్రేణి కూడా భారత మార్కెట్‌లోకి అడుగు పెట్టనుంది. చైనాలో షియోమీ ఇప్పటికే రెడ్‌మీ బుక్, రెడ్‌మీ బుక్ ఎయిర్ & రెడ్‌మీ బుక్ ప్రో మోడల్స్‌ను విడుదల చేసింది. 

ఇయర్‌ బడ్స్, స్మార్ట్ బ్యాండ్స్..
గతేడాది, రెడ్‌మీ ఫోన్ ప్లస్ స్ట్రాటజీతో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ కంటే ఎక్కువ పేరు తెచ్చుకుందని కంపెనీ తెలిపింది. పవర్ బ్యాంకులు, ఇయర్‌ బడ్స్, స్మార్ట్ బ్యాండ్స్ వంటి ఉత్పత్తులను ప్రారంభించామని గుర్తు చేసింది. ఈ ఏడాది, మరో ముందడుగు వేసి స్మార్ట్ టీవీ విభాగంలోకి కూడా ప్రవేశించామని పేర్కొంది. ఇప్పుడు, అతి త్వరలోనే రెడ్‌మీ బుక్ ను తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది. 

RedmiBook India Launch: రెడ్‌మీ నుంచి ల్యాప్‌టాప్ .. ఆగస్టు 3న లాంచ్

డిస్ ప్లే చుట్టూ పైన, కింది భాగాలలో మందపాటి బెజెల్స్‌తో కూడిన క్లాసిక్ డిజైన్‌ను టీజర్ పోస్టర్ లో చూపించింది. చైనాలో ఇప్పటికే రెడ్‌మీ బుక్ మోడల్స్ చాలానే విడుదల కాగా.. వీటిలో ఏ మోడల్ ను భారత మార్కెట్లోకి లాంచ్ చేస్తారనే విషయంపై స్పష్టత రాలేదు.

చైనాలో మొట్టమొదటి రెడ్‌మీ బుక్ సిరీస్ ను 2019లో రిలీజ్ చేసింది. ఆ తర్వాత చాలా మోడల్స్‌ను విడుదల చేసింది. ఇటీవల రిలీజ్ అయిన వాటిలో రెడ్‌మీ బుక్ ప్రో 14 మరియు రెడ్‌మీ బుక్ ప్రో 15 ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి. వీటిలో ఏఎండీ రైజెన్ తో పాటు ఇంటెల్ కోర్ ప్రాసెసర్ 11వ వెర్షన్లను ఉపయోగించింది. 
రెడ్‌మీ బుక్ ల్యాప్‌టాప్స్‌తో పాటు ఎంఐ నోట్ బుక్ సిరీస్ లను దేశంలో ఇంకా పెంచాలని షియోమీ భావిస్తోంది. ఎంఐ నోట్ బుక్ ప్రో 14, ఎంఐ నోట్ బుక్ అల్ట్రా 15.6 ల్యాప్ టాప్ లను భారతదేశంలోకి తీసుకురావాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి షియోమీ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. 

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget