అన్వేషించండి

OnePlus 13 mini: వన్​ప్లస్​ 13కు కొనసాగింపుగా మినీ.. ఎప్పుడు విడుదల కానుందంటే?

OnePlus 13 mini: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్​ త్వరలో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్​ను వన్​ప్లస్​ 13 మినీగా అందుబాటులోకి తీసుకురానుంది.

OnePlus 13 mini: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) త్వరలో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్​ను వన్​ప్లస్​ 13 మినీగా అందుబాటులోకి తీసుకురానుంది. ఇదిఇప్పటికే ఉన్న వన్​ప్లస్​ 13 సిరీస్‌కు కొనసాగింపుగా మార్కెట్​లో ప్రవేశపెట్టనుంది. వన్​ప్లస్​ మొట్టమొదటిసారిగా ‘మినీ’ మోనికర్‌తో ఈ ఫోన్‌ను ప్రారంభించనుండడం విశేషం. ఈ ఏడాది మార్చిలో ఈ ఫోన్​ను అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. అయితే ఈ ఫోన్‌ను చైనీస్ మార్కెట్ వెలుపల విడుదల చేస్తుందా లేదా అనేది స్పష్టంగా తెలియడంలేదు.

ట్రిపుల్​ కాదు.. డ్యూయల్​ కెమెరానే..
వన్​ప్లస్​ మినీ ఫోన్ ట్రిపుల్–కెమెరా సెటప్‌తో విడుదల కానుందని గతంలో లీక్ వెల్లడించింది. అయితే తాజా నివేదికల ప్రకారం ట్రిపుల్​ కెమెరా కాకుండా డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ మాత్రమే ఉండనున్నట్లు తెలుస్తోంది. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం.. వన్​ప్లస్​ 13 మినీలో 50MP ప్రైమరీ సెన్సార్ మరియు 2X ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP టెలిఫోటో లెన్స్ ఉండనున్నాయి. ఈ సదుపాయంతో ఫోన్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాతో రాకపోవచ్చు. కెమెరాలను బార్ ఆకారపు మాడ్యూల్‌లో నిలువుగా అమర్చనున్నారు.

Also Read: ఈ యాప్ ఉంటే చాలు సైబర్ కాల్స్ రావు- కొట్టేసిన ఫోన్ బ్లాక్ అవుతుంది

ఫ్లాగ్‌షిప్ వన్​ప్లస్​ 13లో ఉపయోగించిన అదే ప్రాసెసర్..
ఫ్లాగ్‌షిప్ వన్​ప్లస్​ 13లో ఉపయోగించిన అదే ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో ఫోన్ పవర్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది అల్ట్రాసోనిక్‌కు బదులుగా 6.3 అంగుళాల డిస్‌ప్లే, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉండవచ్చు. గ్లాస్ బ్యాక్, మెటల్ ఫ్రేమ్‌తో తయారయ్యే ఈ ఫోన్​ ప్రీమియం లుక్​ను అందించనుంది. ఈ ఫోన్​కు సంబంధించిన ధరలు, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారికి ప్రభుత్వం హెచ్చరిక.. ఇప్పుడేం చేయాలంటే ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Advertisement

వీడియోలు

Kavitha Janambata Interview | ఆదిలాబాద్ జిల్లాలో కవిత జనం బాట వెనుక మతలబు ఇదేనా.? | ABP Desam
Smrithi Mandhana Jemimah Gesture | ఆడి వరల్డ్ కప్ సాధించారు..ప్రత్యర్థులను ఓదార్చి హృదయాలు గెలిచారు | ABP Desam
Tribute to Mithali Raj Jhulan Goswami | ప్రపంచకప్ గెలిచి మిథాలీ, ఝులన్ గోస్వామికి ట్రిబ్యూట్ | ABP Desam
India vs South Africa Final | Deepti Sharma | మ్యాచ్‌ని మలుపు తిప్పిన దీప్తి శర్మ
Women's ODI Final | Smriti Mandhana | చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Pawan Kalyan: ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
Vidadala Rajani: ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
Youngest Self Made Billionaires: ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
Embed widget