అవిభక్త కవలలు వీణా వాణీ ఇంటర్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ లో పాసైన సంగతి తెలిసిందే.
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ మార్కులు మొత్తం కలిపి వీణా 712 మార్కులు, వాణీ 707 మార్కులు సాధించారు.
వీణా వాణీ ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాసైన సందర్భంగా యూసఫ్ గూడలోని మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ కమిషనరేట్ కార్యాలయంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కలిశారు.
ఈ సందర్భంగా వారిని అభినందించిన మంత్రులు వీణా వాణికి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
కాసేపు మంత్రులు ఇద్దరూ వారితో ముచ్చటించారు. తాము సీఏ కావాలని కోరుకుంటున్నామని వీణ, వాణి మంత్రులతో చెప్పారు.
అయితే, వీణ చేతిలో ఉన్న ఒక అద్దం వారి పరిస్థితిని చాటుతోంది. వెనుక నుంచి ఎవరైనా మాట్లాడితే తలతిప్పి వారిని చూడలేని స్థితిలో ఈ ఇద్దరిలో ఒకరు ఎప్పుడూ ఉంటారు. అందుకోసం వెనుక ఉన్నవారిని చూసి మాట్లాడేందుకు ఈ అద్దం వాడుతున్నారు.
నిన్న ఇంటర్ మార్కులు విడుదలయ్యాక ఆనందంలో వీణా వాణి
శిశుసంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ నిన్న కూడా వీణా వాణి ని కలిశారు.
ఫస్ట్ క్లాస్లో పాసైనందుకు వారిని మంత్రి అభినందించారు.
In Pics: ప్రగతి భవన్లో పంద్రాగస్టు వేడుకలు, జెండా ఎగరేసిన సీఎం కేసీఆర్ - ఫోటోలు
In Pics: దేశంలోనే తొలి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రత్యేకతలు చూసేయండి - ఫోటోలు
KTR Pics: వర్క్ ఫ్రం హోంలోనే మంత్రి కేటీఆర్, ‘రామారావు ఆన్ డ్యూటీ’ - మరిన్ని ఫోటోలు ట్వీట్, వైరల్
Raj Bhavan Bonalu : బోనమెత్తిన గవర్నర్ తమిళిసై, రాజ్ భవన్ లో ఘనంగా వేడుకలు
In Pics : హైదరాబాద్ లో భారీ వర్షం, నగరవాసులకు తప్పని తిప్పలు
Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి
Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల
Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!
CM Jagan : ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన