అన్వేషించండి
Revanth Reddy Speech: జ్వోతి ప్రజ్వలన చేసి సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit 2024: రెండో ఎడిషన్ ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ వేదికగా ఈ ఈవెంట్ జరుగుతోంది.

ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి
1/5

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏబీపీ నెట్ వర్క్ నిర్వహిస్తోన్న సదరన్ రైజింగ్ సమ్మిట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
2/5

సీఎం రేవంత్ రెడ్డి జ్వోతి ప్రజ్వలన చేసి సదరన్ రైజింగ్ సమ్మిట్ ను ఘనంగా ప్రారంభించారు.
3/5

మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ హయాంలో దేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవల్ని కొనియాడారు. దక్షిణాదిన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు లాంటి ఎన్నో నిర్మించి సాగునీటి, తాగునీటి అవసరాలు తీర్చిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
4/5

కాంగ్రెస్, యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో నార్త్ ఇండియా, సౌత్ ఇండియా పూర్తి దేశంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. ఎన్నికలు కాకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పనిచేసిందని రేవంత్ పేర్కొన్నారు
5/5

జనాభాలో మనం ముందున్నా, కొన్ని అంశాల కారణంగా అభివృద్ధిలో మాత్రం వెనుకబడుతున్నాం అని రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వనరులు ఉన్నా కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాంతాలకు మాత్రమే అభివృద్ధిని పరిమితం చేసిందన్నారు.
Published at : 25 Oct 2024 10:51 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion