అన్వేషించండి

Revanth Reddy Speech: జ్వోతి ప్రజ్వలన చేసి సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

ABP Southern Rising Summit 2024: రెండో ఎడిషన్ ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ వేదికగా ఈ ఈవెంట్ జరుగుతోంది.

ABP Southern Rising Summit 2024: రెండో ఎడిషన్  ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ వేదికగా ఈ ఈవెంట్ జరుగుతోంది.

ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి

1/5
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏబీపీ నెట్ వర్క్ నిర్వహిస్తోన్న సదరన్ రైజింగ్ సమ్మిట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏబీపీ నెట్ వర్క్ నిర్వహిస్తోన్న సదరన్ రైజింగ్ సమ్మిట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
2/5
సీఎం రేవంత్ రెడ్డి జ్వోతి ప్రజ్వలన చేసి సదరన్ రైజింగ్ సమ్మిట్ ను ఘనంగా ప్రారంభించారు.
సీఎం రేవంత్ రెడ్డి జ్వోతి ప్రజ్వలన చేసి సదరన్ రైజింగ్ సమ్మిట్ ను ఘనంగా ప్రారంభించారు.
3/5
మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ హయాంలో దేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవల్ని కొనియాడారు. దక్షిణాదిన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు లాంటి ఎన్నో నిర్మించి సాగునీటి, తాగునీటి అవసరాలు తీర్చిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ హయాంలో దేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవల్ని కొనియాడారు. దక్షిణాదిన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు లాంటి ఎన్నో నిర్మించి సాగునీటి, తాగునీటి అవసరాలు తీర్చిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
4/5
కాంగ్రెస్, యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో నార్త్ ఇండియా, సౌత్ ఇండియా పూర్తి దేశంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. ఎన్నికలు కాకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పనిచేసిందని రేవంత్ పేర్కొన్నారు
కాంగ్రెస్, యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో నార్త్ ఇండియా, సౌత్ ఇండియా పూర్తి దేశంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. ఎన్నికలు కాకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పనిచేసిందని రేవంత్ పేర్కొన్నారు
5/5
జనాభాలో మనం ముందున్నా, కొన్ని అంశాల కారణంగా అభివృద్ధిలో మాత్రం వెనుకబడుతున్నాం అని రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వనరులు ఉన్నా కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాంతాలకు మాత్రమే అభివృద్ధిని పరిమితం చేసిందన్నారు.
జనాభాలో మనం ముందున్నా, కొన్ని అంశాల కారణంగా అభివృద్ధిలో మాత్రం వెనుకబడుతున్నాం అని రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వనరులు ఉన్నా కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాంతాలకు మాత్రమే అభివృద్ధిని పరిమితం చేసిందన్నారు.

తెలంగాణ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Speech: జ్వోతి ప్రజ్వలన చేసి సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
జ్వోతి ప్రజ్వలన చేసి సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit: హైదరాబాద్‌ వేదికగా ప్రారంభమైన సదరన్ రైజింగ్ సమ్మిట్, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌ వేదికగా ప్రారంభమైన సదరన్ రైజింగ్ సమ్మిట్, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan And Sharmila: జగన్‌, షర్మిలకు వైఎస్‌ రాసిన ఆస్తులు ఇవే- మరి అన్నాచెల్లెల మధ్య వివాదం ఎక్కడ మొదలైంది?
జగన్‌, షర్మిలకు వైఎస్‌ రాసిన ఆస్తులు ఇవే- మరి అన్నాచెల్లెల మధ్య వివాదం ఎక్కడ మొదలైంది?
Odisha News: ఒడిశాలో తీరం దాటిన దానా తుపాను- గాలులు, వానతో భారీ విధ్వంసం
ఒడిశాలో తీరం దాటిన దానా తుపాను- గాలులు, వానతో భారీ విధ్వంసం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ఏబీపీ నెట్‌వర్క్ నేతృత్వంలో సదరన్ రైజింగ్ సమ్మిట్, గ్రాండ్‌గా ఈవెంట్‌లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, నేలమట్టమైన నగరంఐదేళ్ల తరవాత మోదీ జిన్‌పింగ్ భేటీ, ఎవరు ఏం మాట్లాడారంటే?హెజ్బుల్లా కీలక నేతని మట్టుబెట్టిన ఇజ్రాయేల్ సైన్యం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Speech: జ్వోతి ప్రజ్వలన చేసి సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
జ్వోతి ప్రజ్వలన చేసి సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit: హైదరాబాద్‌ వేదికగా ప్రారంభమైన సదరన్ రైజింగ్ సమ్మిట్, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌ వేదికగా ప్రారంభమైన సదరన్ రైజింగ్ సమ్మిట్, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan And Sharmila: జగన్‌, షర్మిలకు వైఎస్‌ రాసిన ఆస్తులు ఇవే- మరి అన్నాచెల్లెల మధ్య వివాదం ఎక్కడ మొదలైంది?
జగన్‌, షర్మిలకు వైఎస్‌ రాసిన ఆస్తులు ఇవే- మరి అన్నాచెల్లెల మధ్య వివాదం ఎక్కడ మొదలైంది?
Odisha News: ఒడిశాలో తీరం దాటిన దానా తుపాను- గాలులు, వానతో భారీ విధ్వంసం
ఒడిశాలో తీరం దాటిన దానా తుపాను- గాలులు, వానతో భారీ విధ్వంసం
Andhra News: ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ - రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు, కేంద్ర మంత్రి కీలక ప్రకటన
ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ - రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు, కేంద్ర మంత్రి కీలక ప్రకటన
GHMC Commissioner: 'బాణసంచా దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి' - జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక ప్రకటన, ఇవీ నిబంధనలు
'బాణసంచా దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి' - జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక ప్రకటన, ఇవీ నిబంధనలు
Crime News: తండ్రి అమ్మెస్తాడని స్కూల్‌లో దాక్కున్న బాలిక- చౌటుప్పల్లో ఘటన 
తండ్రి అమ్మెస్తాడని స్కూల్‌లో దాక్కున్న బాలిక- చౌటుప్పల్లో ఘటన 
Mega DSC Notification: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌, ఖాళీలు ఎన్నో తెలుసా?
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌, ఖాళీలు ఎన్నో తెలుసా?
Embed widget