అన్వేషించండి
In Pics: గణేష్ నిమజ్జనం వద్ద సీఎం రేవంత్, తొలిసారి ఒక సీఎం పరిశీలన
రేవంత్ రెడ్డి
1/9

గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్విఘ్నంగా సాగేలా చూడాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
2/9

ట్యాంక్బండ్ వద్ద నిమజ్జన ప్రదేశాలను రేవంత్ రెడ్డి పరిశీలించారు. నిమజ్జన ప్రక్రియ ముగిసే వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని చెప్పారు.
Published at : 17 Sep 2024 03:01 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















