గురువారం రాత్రి పటాన్చెరు మండల పరిధిలోని ముత్తంగి రింగ్రోడ్డుపై ఎల్ఈడీ దీపాల ప్రారంభ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సీహెచ్ మల్లా రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఓఆర్ఆర్పై ప్రమాదాలు జరగకుండా రెండు దశల్లో 270.5 కిలోమీటర్ల పరిధిలో 9,706 కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి.. వాటిలో 18, 220 ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
త్వరలోనే 340 కిలో మీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు ఈ ఓఆర్ఆర్ను మరిపించేలా వస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చేవేళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, శాసన మండలి సభ్యుడు రాజు, జెడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, హెచ్ఎండీఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఓఆర్ఆర్ ఎల్ఈడీ దీపాలతో వెలిగిపోతోందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఓఆర్ఆర్పై రూ.100.22 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంభించిన తర్వాత ఎల్ఈడీ దీపాలతో వెలిగిపోతున్న ఓఆర్ఆర్ ఫొటోలను ట్విట్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్య్ర దినోత్సవం
Republic Day Celebrations 2023: రాజ్ భవన్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు - జెండా ఎగుర వేసిన గవర్నర్
KCR Chadar To Ajmer Dargah: అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన సీఎం కేసీఆర్
కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకొని పాదయాత్రకు బయల్దేరిన నారా లోకేష్
Pawan Kalyan : కొండగట్టు అంజన్న సన్నిధిలో అంజనీ పుత్రుడు, వారాహికి ప్రత్యేక పూజలు
Jagityala మున్సిపల్ ఛైర్పర్సన్ బోగ శ్రావణి రాజీనామాకు కలెక్టర్ ఆమోదం
AP Cabinet Meeting : ఫిబ్రవరి 8న ఏపీ కేబినెట్ భేటీ - కీలక నిర్ణయాలుంటాయా ?
Lokesh Yuvagalam ; ఏపీ , కర్ణాటక మధ్య పెట్రోల్ ధరల్లో ఎంత తేడా అంటే ? పాదయాత్రలో లోకేష్ చూపించారు...
Dasara Teaser: నాని నెవ్వర్ బిఫోర్ - అంచనాలను మించిపోయిన ‘దసరా’ టీజర్ - ఎలా ఉందో చూశారా?