దక్షిణాఫ్రికాతో 2022లో మూడు మ్యాచుల సిరీస్ ఆడింది. దిల్లీలో జరిగిన డిసైడర్లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో గెలిచింది.
2021లో పుణె వేదికగా భారత్, ఇంగ్లాండ్ మూడు వన్డేల సిరీస్ ఆడాయి. డిసైడర్లో టీమ్ఇండియా 7 వికెట్లతో గెలిచింది.
ఆస్ట్రేలియా, టీమ్ఇండియా 2020లో బెంగళూరులో కీలక మ్యాచు ఆడాయి. భారత్ 7 వికెట్లతో దుమ్మురేపింది.
2019లో వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీసులో రెండు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. కటక్లో జరిగిన మూడో వన్డేలో భారత్ 4 వికెట్లతో గెలిచింది.
2019లో టీమ్ఇండియా, ఆస్ట్రేలియా ఐదు వన్డేల సిరీస్ ఆడాయి. 2-2తో సిరీస్ సమం కావడంతో దిల్లీలో డిసైడర్ జరిగింది. టీమ్ఇండియా 35 తేడాతో ఓడింది.
WTC Final: టీమ్ఇండియాలో జాయినైన జడ్డూ, గిల్, షమి!
WTC Final: టీమ్ఇండియా రీయూనియన్! లండన్లో కోహ్లీ, రోహిత్ ప్రాక్టీస్!
WTC Final: లండన్లో అడుగుపెట్టిన 'కింగ్'.. తోడుగా నయావాల్!
క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్ సెలబ్రేషన్స్
ఫైనల్స్కు ముందు సోషల్ మీడియాలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్ల స్టేట్మెంట్స్ - మంచి కాన్ఫిడెన్స్తో!
YS Viveka Murder Case: వైఎస్ భాస్కర్రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు