అన్వేషించండి
IND vs AUS 3rd ODI: డిసైడర్స్లో టీమ్ఇండియా ట్రెండ్ ఇదే! ఆఖరి ఐదింట్లో ఎన్ని గెలిచిందంటే?
IND vs AUS 3rd ODI: చెపాక్లో టీమ్ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్ డిసైడర్లో తలపడుతున్నాయి. చివరి ఐదు సిరీసు డిసైడర్ మ్యాచుల్లో టీమ్ఇండియా ఎన్ని గెలిచిందో తెలుసా?

రోహిత్ శర్మ
1/5

దక్షిణాఫ్రికాతో 2022లో మూడు మ్యాచుల సిరీస్ ఆడింది. దిల్లీలో జరిగిన డిసైడర్లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో గెలిచింది.
2/5

2021లో పుణె వేదికగా భారత్, ఇంగ్లాండ్ మూడు వన్డేల సిరీస్ ఆడాయి. డిసైడర్లో టీమ్ఇండియా 7 వికెట్లతో గెలిచింది.
3/5

ఆస్ట్రేలియా, టీమ్ఇండియా 2020లో బెంగళూరులో కీలక మ్యాచు ఆడాయి. భారత్ 7 వికెట్లతో దుమ్మురేపింది.
4/5

2019లో వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీసులో రెండు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. కటక్లో జరిగిన మూడో వన్డేలో భారత్ 4 వికెట్లతో గెలిచింది.
5/5

2019లో టీమ్ఇండియా, ఆస్ట్రేలియా ఐదు వన్డేల సిరీస్ ఆడాయి. 2-2తో సిరీస్ సమం కావడంతో దిల్లీలో డిసైడర్ జరిగింది. టీమ్ఇండియా 35 తేడాతో ఓడింది.
Published at : 22 Mar 2023 02:16 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
సినిమా
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion