ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ఉన్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో వైట్ హౌజ్ లో భేటీ అయ్యారు.
భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడనున్నాయని జో బైడెన్ అన్నారు. ఇరుదేశాల సంబంధాల్లో టెక్నాలజీ కీలకపాత్ర పోషించనుందన్నారు బైడెన్.
వాణిజ్య రంగంలో పరస్పర సహకారం రెండు దేశాలకు లాభదాయకమని అమెరికా అధ్యక్షుడు చెప్పారు.
బైడెన్తో భేటీ వల్ల అన్ని అంశాలపై చర్చించుకునే అవకాశం లభించిందన్నారు ప్రధాని మోడీ.
పర్యటనలో భాగంగా రెండో రోజు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో మోడీ భేటీ అయ్యారు.
అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ గెలవటం చారిత్రాత్మకమని, ప్రపంచ దేశ మహిళలకు స్ఫూర్తి దాయకం అని కొనియాడారు.
Mount Everest Garbage: ఎవరెస్టు ఎక్కుతున్నారా? చెత్త ఏరుకురండి రివార్డ్స్ పొందండి
In Pics: టైమ్స్ స్క్వేర్పై ఎన్టీఆర్ నిలువెత్తు రూపం, భారీ స్క్రీన్పై ప్రదర్శన - ఫోటోలు
Weekly Top Headlines: కర్ణాటక ఎన్నికల నుంచి రూ. 2000 నోట్ల రద్దు వరకు మే 14 నుంచి మే 20 వరకు వరకు ఉన్న వీక్లీ టాప్ హెడ్లైన్స్
Weekly Top Headlines: ఏప్రిల్ 30 నుంచి మే 6 వ తేదీ వరకు ఉన్న వీక్లీ టాప్ హెడ్లైన్స్
Weekly Top Headlines: ఏప్రిల్ 23 నుంచి 29 వ తేదీ వరకు ఉన్న వీక్లీ టాప్ హెడ్లైన్స్
Janagama ZP Chairman Died: జనగామ జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి మృతి, బీఆర్ఎస్ పార్టీలో విషాదం
Telangana State Corporation Chairmans: తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల ముకుమ్మడి రాజీనామాలు, సీఎస్ కు లేఖ
Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం
Hyundai Price Hike: 2024లో పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు - ఎందుకు పెరగనున్నాయి? ఎంత పెరగనున్నాయి?
/body>