ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ఉన్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో వైట్ హౌజ్ లో భేటీ అయ్యారు.
భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడనున్నాయని జో బైడెన్ అన్నారు. ఇరుదేశాల సంబంధాల్లో టెక్నాలజీ కీలకపాత్ర పోషించనుందన్నారు బైడెన్.
వాణిజ్య రంగంలో పరస్పర సహకారం రెండు దేశాలకు లాభదాయకమని అమెరికా అధ్యక్షుడు చెప్పారు.
బైడెన్తో భేటీ వల్ల అన్ని అంశాలపై చర్చించుకునే అవకాశం లభించిందన్నారు ప్రధాని మోడీ.
పర్యటనలో భాగంగా రెండో రోజు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో మోడీ భేటీ అయ్యారు.
అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ గెలవటం చారిత్రాత్మకమని, ప్రపంచ దేశ మహిళలకు స్ఫూర్తి దాయకం అని కొనియాడారు.
Brooklyn Shooting Photos: అమెరికాలో కాల్పుల కలకలం - బ్రూక్లిన్ సబ్వే స్టేషన్లో కాల్పుల మోత
In Pics: అమెరికాలో భీకర కాల్పులు- భయంతో జనం పరుగులు
Srilanka Crisis: సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ఆకలి కేకలు- సాయం ప్రకటించిన భారత్
KTR : న్యూయార్క్ నగర వీధుల్లో మంత్రి కేటీఆర్, విద్యార్థి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ !
Shree Saini: అమెరికాలో తళుకులీనుతున్న భారతీయ అందం శ్రీ షైనీ
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్తో కీలక ఒప్పదం
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి
KCR Delhi Schools : తెలంగాణలోనూ ఢిల్లీ విద్యా విధానం - కేజ్రీవాల్పై కేసీఆర్ ప్రశంసల జల్లు !