అన్వేషించండి

PM Awas Yojana Rules: ఒకే ఫ్యామిలీలో ఇద్దరు సోదరులకు పీఎం ఆవాస్ యోజన పథకం వర్తిస్తుందా ? పూర్తి వివరాలు

Pradhan Mantri Awas Yojana | ప్రధాన మంత్రి ఆవాస్ యోజన: ఇద్దరు సోదరులకు ఒకేసారి ప్రయోజనం పొందవచ్చా? నియమాలు ఏమిటో తెలుసుకోండి.

Pradhan Mantri Awas Yojana | ప్రధాన మంత్రి ఆవాస్ యోజన: ఇద్దరు సోదరులకు ఒకేసారి ప్రయోజనం పొందవచ్చా? నియమాలు ఏమిటో తెలుసుకోండి.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్

1/6
భారత ప్రభుత్వం 2015లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించింది. దీని లక్ష్యం హౌసింగ్ ఫర్ ఆల్ అంటే.. అందరికీ పక్కా ఇల్లు ఉండాలి. ముఖ్యంగా మధ్య, దిగువమధ్య తరగతి వారికి పీఎం ఆవాస్ యోజన అర్బన్, పీఎం ఆవాస్ యోజన రూరల్ అని రెండు రకాలుగా పీఎంఏవై పథకాన్ని అమలు చేస్తున్నారు.
భారత ప్రభుత్వం 2015లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించింది. దీని లక్ష్యం హౌసింగ్ ఫర్ ఆల్ అంటే.. అందరికీ పక్కా ఇల్లు ఉండాలి. ముఖ్యంగా మధ్య, దిగువమధ్య తరగతి వారికి పీఎం ఆవాస్ యోజన అర్బన్, పీఎం ఆవాస్ యోజన రూరల్ అని రెండు రకాలుగా పీఎంఏవై పథకాన్ని అమలు చేస్తున్నారు.
2/6
పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా ఇప్పటివరకు లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందాయి. కేంద్ర ప్రభుత్వం తరచుగా వీటికి సంబంధించిన గణాంకాలను విడుదల చేస్తుంది. పీఎం ఆవాస్ యోజన అర్బన్, పీఎం ఆవాస్ యోజన రూరల్ లో లబ్ధి కోసం ప్రభుత్వం వేర్వేరు నిబంధనలను అమలు చేస్తోంది.
పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా ఇప్పటివరకు లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందాయి. కేంద్ర ప్రభుత్వం తరచుగా వీటికి సంబంధించిన గణాంకాలను విడుదల చేస్తుంది. పీఎం ఆవాస్ యోజన అర్బన్, పీఎం ఆవాస్ యోజన రూరల్ లో లబ్ధి కోసం ప్రభుత్వం వేర్వేరు నిబంధనలను అమలు చేస్తోంది.
3/6
దరఖాస్తుదారుడి కుటుంబంలో భార్యాభర్తలు, వారికి అవివాహిత పిల్లలు ఉండాలి. పీఎంఏవై పథకంలో రుణాలపై సబ్సిడీ కూడా లభిస్తుంది. తద్వారా ఇల్లు పొందడం సులభం అవుతుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సొంత సోదరులు ఒకేసారి లబ్ధి పొందవచ్చా అని ప్రజలలో సందేహాలు నెలకొన్నాయి.
దరఖాస్తుదారుడి కుటుంబంలో భార్యాభర్తలు, వారికి అవివాహిత పిల్లలు ఉండాలి. పీఎంఏవై పథకంలో రుణాలపై సబ్సిడీ కూడా లభిస్తుంది. తద్వారా ఇల్లు పొందడం సులభం అవుతుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సొంత సోదరులు ఒకేసారి లబ్ధి పొందవచ్చా అని ప్రజలలో సందేహాలు నెలకొన్నాయి.
4/6
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PM Awas Yojana) పథకం నిబంధనల ప్రకారం ఒక కుటుంబంలో భర్త, భార్య, అవివాహిత పిల్లలు మాత్రమే ఉండాలి. ఇద్దరు సోదరులు కలిసి నివసిస్తుంటే,  ఒకరికి మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. ఒకేసారి ఇద్దరికీ ప్రయోజనం లభించదు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PM Awas Yojana) పథకం నిబంధనల ప్రకారం ఒక కుటుంబంలో భర్త, భార్య, అవివాహిత పిల్లలు మాత్రమే ఉండాలి. ఇద్దరు సోదరులు కలిసి నివసిస్తుంటే, ఒకరికి మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. ఒకేసారి ఇద్దరికీ ప్రయోజనం లభించదు.
5/6
సోదరులు ఇద్దరి కుటుంబాలు వేర్వేరుగా నివసిస్తున్నాయి. ఇద్దరూ కలిసి ఉండరు. అలాంటి సందర్భంలో ఇద్దరూ పథకం పొందడానికి అర్హులు అవుతారు. అప్పుడు వారు వేర్వేరుగా దరఖాస్తు చేసుకుంటే ఇద్దరికీ వేర్వేరుగా ప్రయోజనం చేకూరనుంది.
సోదరులు ఇద్దరి కుటుంబాలు వేర్వేరుగా నివసిస్తున్నాయి. ఇద్దరూ కలిసి ఉండరు. అలాంటి సందర్భంలో ఇద్దరూ పథకం పొందడానికి అర్హులు అవుతారు. అప్పుడు వారు వేర్వేరుగా దరఖాస్తు చేసుకుంటే ఇద్దరికీ వేర్వేరుగా ప్రయోజనం చేకూరనుంది.
6/6
ఇద్దరు సొంత అన్నదమ్ములు వేర్వేరుగా నివాసం ఉన్నట్లయితే.. ఇద్దరికీ వారి వ్యక్తిగత కుటుంబాలు ఉంటాయి. ఇద్దరూ పీఎం ఆవాస్ యోజన పథకంలో వేరువేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఇద్దరూ ఒకే కుటుంబంలో కలిసి నివసిస్తుంటే, ఒకరు మాత్రమే లబ్ధి పొందుతారు.
ఇద్దరు సొంత అన్నదమ్ములు వేర్వేరుగా నివాసం ఉన్నట్లయితే.. ఇద్దరికీ వారి వ్యక్తిగత కుటుంబాలు ఉంటాయి. ఇద్దరూ పీఎం ఆవాస్ యోజన పథకంలో వేరువేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఇద్దరూ ఒకే కుటుంబంలో కలిసి నివసిస్తుంటే, ఒకరు మాత్రమే లబ్ధి పొందుతారు.

ఇండియా ఫోటో గ్యాలరీ

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IndiGo financial losses: ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
​​Telangana Rising Global Summit 2025 : ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
AP CM Chandrababu: కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
IAS Kata Amrapali: తెలంగాణకు వచ్చేందుకు ఐఏఎస్ అమ్రపాలి ప్రయత్నాలు మళ్లీ విఫలం - క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
తెలంగాణకు వచ్చేందుకు ఐఏఎస్ అమ్రపాలి ప్రయత్నాలు మళ్లీ విఫలం - క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
ABP Premium

వీడియోలు

Gambhir Warning to DC Owner | ఐపీఎల్ ఓనర్ కు గంభీర్ వార్నింగ్
DK Shivakumar Chinnaswamy Stadium IPL 2026 | ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ పై శివకుమార్ ట్వీట్
Ravi Shastri Comments on Team India | టీమిండియాపై రవిశాస్త్రి ఫైర్
Coach Gautam Gambhir About Ro - Ko |  రో - కో జోడీపై గంభీర్ షాకింగ్ కామెంట్స్
మాపై ఎందుకు పగబట్టారు..? మేం ఎలా బ్రతకాలో చెప్పండి..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IndiGo financial losses: ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
​​Telangana Rising Global Summit 2025 : ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
AP CM Chandrababu: కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
IAS Kata Amrapali: తెలంగాణకు వచ్చేందుకు ఐఏఎస్ అమ్రపాలి ప్రయత్నాలు మళ్లీ విఫలం - క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
తెలంగాణకు వచ్చేందుకు ఐఏఎస్ అమ్రపాలి ప్రయత్నాలు మళ్లీ విఫలం - క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
IndiGo crisis: ఇండిగోనే తప్పు చేసింది - సమస్యను మేం పర్యవేక్షించడం లేదు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఇండిగోనే తప్పు చేసింది - సమస్యను మేం పర్యవేక్షించడం లేదు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
IndiGo Crisis: ఇండిగో మరోసారి నిర్లక్ష్యం చేయకుండా శిక్షిస్తాం - పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన
ఇండిగో మరోసారి నిర్లక్ష్యం చేయకుండా శిక్షిస్తాం - పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన
IndiGo Flights Cancellation: ఇండిగో విమానాల రద్దుతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు వింత కష్టాలు..!
ఇండిగో విమానాల రద్దుతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు వింత కష్టాలు..!
PM Modi In Lok Sabha: వందేమాతరం నినాదంతో ఎందరో ప్రాణత్యాగం చేశారు.. పార్లమెంటులో చర్చలో ప్రధాని మోదీ
వందేమాతరం నినాదంతో ఎందరో ప్రాణత్యాగం చేశారు.. పార్లమెంటులో చర్చలో ప్రధాని మోదీ
Embed widget