అన్వేషించండి
In Pics: ఇందిరా పార్కు వద్ద రైతు సంఘాల మహాధర్నా.. హాజరైన రాకేశ్ టికాయత్

ఇందిరా పార్కు వద్ద రైతు సంఘాల మహాధర్నా
1/9

వ్యవసాయ చట్టాల రద్దును పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో రైతు సంఘాలు మహాధర్నా చేస్తున్నాయి.
2/9

ఇందిరా పార్క్ వద్ద జరిగిన ఈ ధర్నాలో బీకేయూ నేత రాకేశ్ టికాయత్ పాల్గొన్నారు.
3/9

సాగు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రైతు ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ధర్నా నిర్వహిస్తున్నారు.
4/9

అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి(ఏఐకేఎంఎస్), సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) పిలుపు మేరకు ఇందిరా పార్క్ వద్ద ఈ ధర్నా చేస్తున్నారు.
5/9

అన్ని రకాల వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరల చట్టం ప్రవేశపెట్టి అమలు చేయాలని ఈ వేదిక ద్వారా కిసాన్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
6/9

నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు ఏడాది పాటు రైతులు ఉద్యమం చేశారు.
7/9

ఉద్యమానికి తలొగ్గిన ప్రధాని నరేంద్ర మోదీ.. సాగు చట్టాలను రద్దు చేస్తామని ఇటీవల ప్రకటించారు.
8/9

శీతాకాల సమావేశాల్లో సాగు చట్టాల రద్దు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.
9/9

సాగు చట్టాల రద్దు నిర్ణయానికి నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
Published at : 25 Nov 2021 12:53 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
జాబ్స్
నల్గొండ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion