కేరళలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటం సహా వివిధ ఘటనల్లో ఇప్పటివరకు 18 మంది వరకు మరణించారు.
రాష్ట్రవ్యాప్తంగా సహాయక చర్యలను చేపట్టేందుకు 11 టీంలను రంగంలోకి దించింది కేంద్రం.
సైన్యం కూడా ఇందులో భాగమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారిని రక్షించేందుకు.. హెలికాప్టర్లను ఉపయోగిస్తోంది.
కొట్టాయం జిల్లా కూట్టిక్కల్లో భారీ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడ్డాయి.
ఎర్నాకుళంలోనూ వర్షాలకు మువత్తుపుళా నదిలోకి నీరు భారీగా వచ్చి చేరింది
ఆదివారం కూడా రాష్ట్రానికి భారీ వర్షసూచన ఉన్నట్లు పేర్కొంది
వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళకు కేంద్రం అండగా ఉంటుందన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.
కేరళ వద్ద ఆగ్నేయ అరేబియా సముద్రతీరాన ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
In Pics : దిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం
Azadi Ka Amrit Mahotsav: ఏయూలో 300 అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ.. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు
CWG 2022: సంబరాలు అంబరానికి! హాకీ గర్ల్స్ ఎలా ఎంజాయ్ చేశారో చూడండి!
In Pics: కాంగ్రెస్ ర్యాలీలో ఉద్రిక్తత- ప్రియాంక, రాహుల్ సహా ముఖ్య నేతలు అరెస్ట్
In Pics: దేశంలోనే తొలి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రత్యేకతలు చూసేయండి - ఫోటోలు
India Medal Tally: 22 స్వర్ణాలతో నాలుగో స్థానంలో భారత్ - కామన్వెల్త్ గేమ్స్లో మన ప్రస్థానం ఇదే!
కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్మీ కొత్త ఫోన్ లాంచ్కు రెడీ!
రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!
Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం