అన్వేషించండి

Bangladesh: భారత్‌పై మరో భయంకర కుట్ర చేస్తున్న బంగ్లాదేశ్ - పాకిస్థాన్ టెర్రరిస్టుల్ని పంపేందుకు పక్కా ప్లాన్ ?

Dhaka: భారత్‌పై బంగ్లాదేశ్ అడ్డగోలు కుట్రలు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. తమ భూభాగం నుంచి పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని చొప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Pakistanis no longer need security clearance for Bangladesh visa as bilateral thaw progresses : పాకిస్తాన్ నుంచి ఎవరైనా తమ దేశంలోకి రావాలంటే ముందస్తుగా సెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంది. 2019 నుంచి ఈ విధానం అవలంభిస్తున్నారు. టెర్రరిస్టు కార్యకలాపాల కోసం పాకిస్తాన్ పౌరులు తమ దేశ భూభాగాన్ని వాడుకుంటున్న కారణంగా అప్పటి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడు ఈ విధానాన్ని తొలగిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని నడుపుతున్న మహమ్మద్ యూనస్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెనుక కుట్ర ఉందని.. భారత్ లోకి టెర్రరిస్టుల్ని పంపేందుకు అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.       

Also Read: మరో 50 ఏళ్లలో అంతరించిపోనున్న సగం దేశాలు - ఎలాన్ మస్క్ హెచ్చరిక - ఇది వంద శాతం నిజం !

భారత్ బంగ్లాదేశ్ మధ్య సుదీర్ఘమైన సరిహద్దు ఉంది. బంగ్లాదేశ్ నుంచి గతంలో పాకిస్తాన్ తమ దేశ టెర్రరిస్టుల్ని పంపేది. కానీ తర్వాత  బంగ్లాదేశ్ తో భారత్ సన్నిహిత సంబంధాలు ఏర్పడటంతో అలాంటి వాటికి చెక్ పెట్టించేసింది. దాంతో పాకిస్తాన్ టెర్రరిస్టుల చొరబాట్లు బంగ్లా వైపు నుంచి తగ్గిపోయాయి. కశ్మీర్ ద్వారా చేసే ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు సైన్యం అడ్డుకట్ట వేస్తోంది. నిజానికి టెర్రరిస్టులే కాకుండా పలువురు బంగ్లాదేశీయులు కూడా భారత్ లోకి అక్రమంగా ప్రవేశించి నివాసం ఉంటున్నారు. వారిని కూడా   భారత్ కట్టడి చేస్తోంది.           

ఇలాంటి సమయంలో పాకిస్తాన్ పౌరులకు తమ దేశాలకు ఎలాంటి సెక్యూరిటీ క్లియరెన్స్ లు లేకుండా ఎంట్రీ ఇచ్చేందుకు బంగ్లాదేశ్ అంగీకరించడం వివాదాస్పదంగా మారుతోంది. భారత్ కు ముప్పు తెచ్చేలా సరిహద్దు భద్రతను బలహీనం చేసేలా బంగ్లాదేశ్ కొత్త పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతుున్నాయి.  భారత్ ను రెచ్చగొట్టేందుకు యూనస్ ప్రయత్నిస్తున్నారని చైనా, పాకిస్తాన్ తో కలిసి భారత్ పై కుట్రలు చేస్తున్నారన్న ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి.                    

Also Read:  విమానంలో ఆ జంట ఆగలేకపోయారు - నింగి నేల మధ్య పని పూర్తి చేశారు - అయితే క్యాబిన్ క్రూ చేసిన పనిని మాత్రం ఛీకొట్టాల్సిందే !

షేక్ హసీనా ప్రస్తుతం  భారత్ లో తలదాచుకున్నారు. ఆమె భారత్ నుంచి మళ్లీ తమ దేశంలోకి ఎంట్రీ ఇచ్చి రాజకీయంగా ప్రజల మద్దతుతో  ప్రధాని అవుతారేమో అన్న భయంతో యూనస్ కుట్రలు చేస్తున్నారు. షేక్ హసీనా పార్టీకి చెందిన వారిని అరెస్టులు చేయించడం, హిందూ మైనార్టీలపై దాడులకు పాల్పడటం వంటివి చేస్తున్నారు. దీనికి ఇప్పుడు సరిహద్దు కుట్రలు అదనంగా మారుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ కట్టడి చేయడానికి భారత్ ఏం చేస్తుందో అన్న ఉత్కంఠ ఏర్పడింది.                                                     

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sankranti Rush: సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్‌-  రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట
సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్‌-  రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట
Telangana Latest News: అధికారుల మనోధైర్యం దెబ్బతీయొద్దు! వైరల్ కంటెంట్‌పై ఐఏఎస్‌ల అసోసియేషన్ ఆగ్రహం; వార్తలు తొలగించాలని డిమాండ్
అధికారుల మనోధైర్యం దెబ్బతీయొద్దు! వైరల్ కంటెంట్‌పై ఐఏఎస్‌ల అసోసియేషన్ ఆగ్రహం; వార్తలు తొలగించాలని డిమాండ్
Hyderabad Crime News: ఏపీలో గ్రూప్‌ 2 క్రాక్ చేసిన అంబర్‌పేట ఎస్సై; కానీ బెట్టింగ్ వ్యసనంతో జైలుపాలు! తాకట్టులో సర్వీస్ రివాల్వర్
ఏపీలో గ్రూప్‌ 2 క్రాక్ చేసిన అంబర్‌పేట ఎస్సై; కానీ బెట్టింగ్ వ్యసనంతో జైలుపాలు! తాకట్టులో సర్వీస్ రివాల్వర్
Telangana Govt Employees: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన 
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన 

వీడియోలు

MI vs RCB Highlights WPL 2026 | ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విక్టరీ
MI vs RCB WPL 2026 Harmanpreet Kaur | తమ ఓటమికి కారణం ఏంటో చెప్పిన కెప్టెన్
Shreyas in place of Tilak Ind vs NZ | తిలక్ స్థానంలో శ్రేయస్
Jay Shah about Rohit Sharma | రోహిత్ పై జై షా ప్రశంసలు
Asian Thalassemia Conclave | తలసేమియా గురించి తెలుసుకోకపోవటమే అసలు సమస్య | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sankranti Rush: సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్‌-  రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట
సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్‌-  రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట
Telangana Latest News: అధికారుల మనోధైర్యం దెబ్బతీయొద్దు! వైరల్ కంటెంట్‌పై ఐఏఎస్‌ల అసోసియేషన్ ఆగ్రహం; వార్తలు తొలగించాలని డిమాండ్
అధికారుల మనోధైర్యం దెబ్బతీయొద్దు! వైరల్ కంటెంట్‌పై ఐఏఎస్‌ల అసోసియేషన్ ఆగ్రహం; వార్తలు తొలగించాలని డిమాండ్
Hyderabad Crime News: ఏపీలో గ్రూప్‌ 2 క్రాక్ చేసిన అంబర్‌పేట ఎస్సై; కానీ బెట్టింగ్ వ్యసనంతో జైలుపాలు! తాకట్టులో సర్వీస్ రివాల్వర్
ఏపీలో గ్రూప్‌ 2 క్రాక్ చేసిన అంబర్‌పేట ఎస్సై; కానీ బెట్టింగ్ వ్యసనంతో జైలుపాలు! తాకట్టులో సర్వీస్ రివాల్వర్
Telangana Govt Employees: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన 
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన 
Pawan Kalyan:
"పిఠాపురంలో రూల్‌బుక్, అభివృద్ధే మాట్లాడాలి" అధికారులకు కీలక ఆదేశాలు! మార్చి 14న భారీ బహిరంగ సభ
Bha Bha Ba OTT: ఓటీటీకి వచ్చే వారమే 'భా భా బా'... మలయాళ యాక్షన్ కామెడీలో మోహన్ లాల్ కూడా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీకి వచ్చే వారమే 'భా భా బా'... మలయాళ యాక్షన్ కామెడీలో మోహన్ లాల్ కూడా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Iran Latest News: ఇరాన్‌లో మరింత దిగజారిన పరిస్థితులు! 180 నగరాల్లో నిరసనలు, వందల మంది మృతి! ఇంటర్నెట్ నిషేధం, విమానాలు రద్దు!
ఇరాన్‌లో మరింత దిగజారిన పరిస్థితులు! 180 నగరాల్లో నిరసనలు, వందల మంది మృతి! ఇంటర్నెట్ నిషేధం, విమానాలు రద్దు!
Hyderabad Crime News: పీరియడ్స్ కారణంగా కాలేజీకి ఆలస్యం! ప్రూఫ్‌లు అడిగిన లెక్చరర్లు ! మనస్థాపంతో హైదరాబాద్ విద్యార్థిని మృతి
పీరియడ్స్ కారణంగా కాలేజీకి ఆలస్యం! ప్రూఫ్‌లు అడిగిన లెక్చరర్లు ! మనస్థాపంతో హైదరాబాద్ విద్యార్థిని మృతి
Embed widget