అన్వేషించండి

Many Countries are going extinct:మరో 50 ఏళ్లలో అంతరించిపోనున్న సగం దేశాలు - ఎలాన్ మస్క్ హెచ్చరిక - ఇది వంద శాతం నిజం !

Population crisis: ప్రపంచంలో సగం దేశాలు జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. యాబై ఏళ్ల తర్వాత సగం దేశాలు అంతరించి పోతాయని ఎలాన్ మస్క్ జోస్యం చెబుతున్నారు.

Many Countries are going extinct: పిల్లల్ని కనండి ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. పదహారు మందిని కనండి అని పిలుపునిచ్చే రాజకీయ నేతలు మన చుట్టూ కనిపిస్తున్నారు. నిజానికి మన దేశ నేతలుకాస్త ముందుగా మేలుకుని ఈ పిలుపునిస్తున్నారు. ప్రజలు పాటిస్తారా లేదా అన్న సంగతి పక్కన పెడితే .. ఇప్పుడు ఇలాంటి పిలుపు తాము ఎప్పుడో ఇవ్వనందుకు ప్రపంచంలో సగం దేశాలు చింతిస్తున్నాయి. తమ దేశం అంతరించి పోతుందని కంగారు పడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పిలుపునిచ్చిన ఆయా దేశాల ప్రజలు స్పందించడంలేదు. జనాభా తగ్గిపోతోంది. 

జనాభా సంక్షోభంలో ఎన్నో దేశాలు ! 

రష్యాలో జనాభా తగ్గిపోతోందని బలవంతంగా పిల్లల్ని కనే స్కీమ్ ను అమలు చేయాలని పుతిన్ భావిస్తున్నారు. జపాన్, చైనా, బ్రెజిల్, సింగపూర్, దక్షిణ కొరియా అలా అనేక దేశాల్లో ఇదే పరిస్థితి. జనాబా సంక్షోభంలో మునిగిపోతున్నాయి. సింగపూర్ లో బేబీ క్రైసిస్ ఏర్పడి అంతరించి పోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఓ న్యూస్ పై టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్  స్పందించారు. సింగపూర్ మాత్రమే కాదని ఎన్నో దేశాలు అంతరించిపోబోతున్నాయని తేల్చేశారు. 

Also Read:  అంతా చర్చ్ నన్ అనుకున్నారు కానీ అసలు మాఫియా లీడర్ - ఈ ఇటలీ మహిళా డాన్ స్టోరీ అచ్చం హాలీవుడ్ సినిమానే !

పెరిగిపోతున్న వృద్ద దేశాలు ! 

ప్రపంచంలో ఆసియా, యూరప్‌ దేశాల్లో అత్యధిక వృద్ధులు నివసిస్తున్నారు. 65 ఏళ్లకు మించిన వయసున్న వారు జపాన్‌ జనాభాలో 28  ఉంటే, 23 శాతం వృద్ధ జనాభాతో ఇటలీ రెండో స్థానంలో ఉంది. ఆయుర్దాయం పెరిగిపోవడం, జననాలు తగ్గిపోవడంతో జపాన్‌, ఇటలీల్లో పనిచేసే వారి సంఖ్య తగ్గిపోవడం వల్ల సమస్యలు  అవుతున్నాయి. 2025-40 మధ్య కాలంలో జపాన్‌లో పనిచేసే ప్రజలు అంటే 20-64 ఏళ్లు కోటి మందికి పడిపోతుందని తేల్చారు. అంటే పని చేసేవారు తగ్గిపోతారు. వృద్ధులు పెరిగిపోతారు. ఇప్పుడున్న జననాల రేటు ప్రకారం చూస్తే ఆ కోటి ముంది కూడా తగ్గిపోతారు. ఇలాంటి సంక్షోభం అనేక దేశాల్లో ఉంది. అవన్నీ అంతరించి పోతాయని ఎలాన్ మస్క్ జోస్యం చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే అందులో వింత ఏమీ లేదని అనుకోవచ్చు. 

Also Read:  విమానంలో ఆ జంట ఆగలేకపోయారు - నింగి నేల మధ్య పని పూర్తి చేశారు - అయితే క్యాబిన్ క్రూ చేసిన పనిని మాత్రం ఛీకొట్టాల్సిందే !


భారత్‌కూ గడ్డు పరిస్థితి ! 

1950లో దేశంలో సంతానోత్పత్తి రేటు 6.18గా ఉండేది. అధిక జనాభా కారణంగా ఆహార కొరత వంటి సమస్యలు తలెత్తడంతో 1951 నుంచి కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేశారు. ఇద్దరిని మించి కనవద్దని అవగాహన కల్పించారు. దీంతో క్రమంగా సంతానోత్పత్తి రేటు తగ్గుతూ వచ్చింది. భారత్‌లో సంతానోత్పత్తి ఇలాగే కొనసాగితే 2050 నాటికి 1.29కు పడిపోతుంది. అంటే  దేశంలో వృద్ధుల జనాభా భారీగా పెరగడంతో పాటు మొత్తం జనాభా సంఖ్య తగ్గిపోనున్నది. ఇదే జరిగితే దేశానికి బలంగా ఉన్న శ్రామిక శక్తి తగ్గిపోయి ఆర్థిక వృద్ధి కుంటుపడుతుంది. వృద్ధుల జనాభా పెరగడం వైద్య సేవలు, పింఛన్ల వ్యవస్థపై భారం పెంచుతుంది.  భారత్‌లో ఇప్పటికీ యువ జనాభా ఎక్కువ కాబట్టి వెంటనే అప్రమత్తమైతే భవిష్యత్తులో తలెత్తే సంక్షోభాన్ని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే రాజకీయ నేతలు సలహాలు ఇస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి
గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
లగ్జరీ కార్ లవర్స్‌కు షాక్: ఏప్రిల్ నుండి పెరగనున్న బీఎమ్‌డబ్ల్యూ, మినీ కార్ల ధరలు!
లగ్జరీ కార్ లవర్స్‌కు షాక్: ఏప్రిల్ నుండి పెరగనున్న బీఎమ్‌డబ్ల్యూ, మినీ కార్ల ధరలు!
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Dhurandhar 2 Collections : 700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
This Week OTT Movies : శ్రీరామనవమికి స్పెషల్ ఎంటర్టైన్మెంట్ - థియేటర్లలో మూవీస్ లిస్ట్... ఓటీటీలో 19 సినిమాలు
శ్రీరామనవమికి స్పెషల్ ఎంటర్టైన్మెంట్ - థియేటర్లలో మూవీస్ లిస్ట్... ఓటీటీలో 19 సినిమాలు
Online Scams : ఆన్​లైన్​ మోసాల నుంచి తప్పించుకోవాలంటే.. ఈ 5 టిప్స్ గుర్తుంచుకోండి, లేకపోతే భారీ నష్టం తప్పదు
ఆన్​లైన్​ మోసాల నుంచి తప్పించుకోవాలంటే.. ఈ 5 టిప్స్ గుర్తుంచుకోండి, లేకపోతే భారీ నష్టం తప్పదు
Embed widget