అన్వేషించండి

Pm Modi: 'భయం వద్దు, పారిపోవద్దు' - రాహుల్ గాంధీ రాయబరేలీ పోటీపై ప్రధాని మోదీ సెటైర్లు

Pm Modi Election Campaign: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమేథీ నుంచి రాయ్ బరేలీకి పారిపోయారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. పశ్చిమబెంగాల్ లోని ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

Pm Modi Responds On Rahul Gandhi Contesting From Raebareli: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahulgandhi) రాయ్ బరేలీ (Raebareli) నుంచి పోటీ చేయాలన్న నిర్ణయంపై ప్రధాని మోదీ (Pm Modi) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వయనాడ్ లో ఓడిపోతారని తెలిసే రాహుల్ రాయ్ బరేలీకి పారిపోయారని ఎద్దేవా చేశారు. పశ్చిమబెంగాల్ లోని బర్దమాన్ లో ఆయన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం సభలో టీఎంసీతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఓటమి భయంతోనే రాహుల్ అమేథీ నుంచి పారిపోయారని.. భయం వద్దు (డరో మత్), పారిపోవద్దు (భాగో మత్) అంటూ సెటైర్లు వేశారు. కాగా, బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుందని ఆరోపించే క్రమంలో రాహుల్ గాంధీ తరచూ 'భయం వద్దు (డరో మత్)' అంటూ పేర్కొంటుంటారు. 

'అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ ఇప్పటికే భయపడుతోంది. అమేథీ వదిలి రాహుల్.. రాయ్ బరేలీకి పారిపోయారు. రాహుల్ వయనాడ్, రాయ్ బరేలీలోనూ పోటీ చేస్తున్నారు. ఆయన వయనాడ్ లోనూ ఓటమి పాలవుతారు.' అంటూ ప్రధాని మోదీ జోస్యం చెప్పారు.

'వారికి ధైర్యం లేదు'

'కాంగ్రెస్ లో అతి పెద్ద నేతకు ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదు. అందుకే రాజస్థాన్ కు పారిపోయిన ఆమె రాజ్యసభకు వచ్చారు.' అంటూ సోనియా గాంధీని ఉద్దేశించి మోదీ విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2019 కంటే తక్కువ సీట్లు గెలుస్తుందన్న ఆయన.. కాంగ్రెస్ నేతలు ఊరూరా తిరుగుతూ భయపడకండి అని చెబుతుంటారని ఎద్దేవా చేశారు. టీఎంసీ, వామపక్షాలు, కాంగ్రెస్ లకు అభివృద్ధి దృక్పథం లేదంటూ ప్రధాని ఆరోపించారు. 'నేను నా కోసం జీవించాలని కోరుకోవడం లేదు. సేవ చేయాలనే సంకల్పంతో 140 కోట్ల మంది ప్రజలకు సేవ చేయడానికే వచ్చాను. దేశ ప్రజలు నన్ను ఎంతగానే ఆశీర్వదించారు. ఈ ఆశీర్వాదాలు మరింతగా పెరగాలి. స్వావలంబన భారత్ గా మార్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నా. మీ కలల కోసం దృఢ సంకల్పంతో జీవిస్తున్నా.'  అంటూ భావోద్వేగంగా ప్రధాని ప్రసంగం సాగింది.

Also Read: Bengal Governer Case : దుమారం రేపుతున్న బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేదింపుల కేసు - రాజ్‌భవన్‌లోకి పోలీసులు రాకుండా నిషేధం

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
అమల్లోకి కొత్త EV పాలసీ - పెట్రోల్ బైక్‌లకు గుడ్‌బై గడువు ఫిక్స్, EV కొనేవాళ్లకు భారీ ప్రోత్సాహకాలు
ఏప్రిల్‌ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ బండ్ల రిజిస్ట్రేషన్‌ మాత్రమే, రూ.30,000 రాయితీ కూడా!
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Kajal Aggarwal: కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
Embed widget