అన్వేషించండి

Bengal Governer Case : దుమారం రేపుతున్న బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేదింపుల కేసు - రాజ్‌భవన్‌లోకి పోలీసులు రాకుండా నిషేధం

Bengal News : బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ రాజ్ భవన్ ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో అక్కడి రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.


Sexual Harassment Complaint Against West Bengal Governor :  పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ పై నమోదైన లైంగిక వేధింపుల కేసు పెను సంచలనంగా మారింది.  గవర్నరు తనను లైంగికంగా వేధించినట్లు రాజ్‌భవన్‌లో పని చేస్తున్న ఉద్యోగిని రాజ్ భవన్ లో ఉండే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత ఆ ఫిర్యాదును పోలీసులు   హేర్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. 

బాధిత మహిళ 2019 నుంచి రాజ్‌భవన్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్నారు.   రెండు సందర్భాల్లో గవర్నర్‌ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఏప్రిల్   నెల 24న గవర్నర్‌ ముందుకు వెళ్ళినప్పుడు లైంగికంగా వేధించారని, మళ్లీ గురువారం కూడా ఇదే పరిస్థితులు ఎదురుకావడంతో ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసుల్ని ఆశ్రయించానని తెలిపారు. ఈ వ్యవహారంపై బెంగాల్ లో రాజకీయ దుమారం రేగుతోంది. 

రాజ్ భవన్‌లో పోలీసుల ఎంట్రీని గవర్నర్ నిషేధించారు.  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 361 ప్రకారం క్రిమినల్‌ ప్రొసీడింగ్‌ల నుంచి గవర్నర్‌కు మినహాయింపు ఉంది. అందుకే రాజ్ భవన్ లోకి పోలీసుల రాకను అనుమతించడం లేదు.  ఈ అంశంపై న్యాయపరమైన అభిప్రాయం తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. 

తనపై వచ్చిన లైంగిక వేదింపుల ఆరోపణలనుగవర్నర్ సీవీ ఆనంద బోస్ తీవ్రంగా ఖండించారు.అవన్నీ కల్పిత కథనాలు అన్నారు.  కల్పిత కథనాల్ని చూసి తాను భయపడనన్నారు.  చివరికి సత్యమే గెలుస్తుందని తెలిపారు.  ఈ  ప్రయత్నం ద్వారా ఎవరైనా రాజకీయంగా ప్రయత్నం పొందాలనుకుంటే వారిష్టమన్నారు.  రాష్ట్రంలో అవినీతి,  హింసపై తన పోరాటాన్ని ఎవనరూ ఆపలేరని  ప్రకటించారు. మాజీ బ్యూరోక్రాట్‌ అయిన బోస్‌ గత ఏడాది నవంబర్‌లో పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు.  

 

గవర్నర్ గా నియమితలైనప్పటి నుండి ఆయన బెంగాల్ ప్రభుత్వంలో ఘర్షణాత్మక వైఖరితోనే ఉన్నారు. ప్రభుత్వానికి, గవర్నర్ మధ్య తీవ్ర  విబేధాలు ఉన్నాయి. బెంగాల్ లో సంచలనం సృష్టించిన సందేశ్ ఖాళీ లైంగిక వేధింపుల కేసు విషయంలో గవర్నర్ చాలా దూకుడుగా స్పందించారు. ప్రభుత్వం సహకరించపోయినా సందేశ్‌ఖలీ వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. ప్రభుత్వంపై రాజకీయ పరమైన విమర్శలు చేయడంలో ముందుంటారు.  

ఈ కేసు విషయంపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది.  ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని కోరింది. ఓ వైపు గవర్నర్ తప్పుడు ఫిర్యాదు అని ఆరోపిస్తున్నారు..మరోవైపు ఆయన తనకు రాజ్యాంగపరంగా ఉన్న ఇమ్యూనిటీని ఉపయోగించుకున్నారు. బాధితులు కేసు పెట్టి న్యాయం కోసం చూస్తున్నారు. ఈ అన్ని అంశాలతో రాజకీయంగా బెంగాల్ లో పెను దుమారం రేపుతోంది. 

ఎన్నికల ప్రచారంలో భాగంగాప్రధాని మోదీ శనివారం బెంగాల్ లో పర్యటించనున్నారు. అక్కడి ఎన్నికల్లో సందేశ్ ఖాలీ లైంగిక వేధింపుల కేసు హైలెట్ అవుతోంది. ఇలాంటి క్రమంలో గవర్నర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం పెను సంచలనంగా మారింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Best Affordable Bikes: 4 వేల కంటే తక్కువ EMI తో బైక్ కొనేయండి.. బడ్జెట్ ధరలో టూవీలర్స్ ఇవీ
4 వేల కంటే తక్కువ EMI తో బైక్ కొనేయండి.. బడ్జెట్ ధరలో టూవీలర్స్ ఇవీ
Jeevan Reddy Quits Congress: కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
Solar AC vs Normal AC : సాధారణ ఏసీ vs సోలార్ ఏసీ.. ఏది బెస్ట్? ఖర్చు, లాభాలు ఇవే
సాధారణ ఏసీ vs సోలార్ ఏసీ.. ఏది బెస్ట్? ఖర్చు, లాభాలు ఇవే

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
Eluru MP Putta Mahesh Yadav: నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
Kichcha Sudeep : కన్నడ స్టార్‌కు గుడి కట్టిన అభిమాని - ఆ రోజుల్లో స్పెషల్ పూజలు... టెంపుల్ చూశారా!
కన్నడ స్టార్‌కు గుడి కట్టిన అభిమాని - ఆ రోజుల్లో స్పెషల్ పూజలు... టెంపుల్ చూశారా!
Shane Warne: షేన్ వార్న్ ఒక్క నిర్ణయంతో కుటుంబం చేతికి రూ.460 కోట్లు.. లెజెండ్ డిసిషన్ ఇదీ
షేన్ వార్న్ ఒక్క నిర్ణయంతో కుటుంబం చేతికి రూ.460 కోట్లు.. లెజెండ్ డిసిషన్ ఇదీ
PM Modi Trump Phone Call: పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరు దేశాల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఏంటీ?
పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరు దేశాల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఏంటీ?
Harish Rana Biopic: హరీష్ రాణా బయోపిక్... ఇండియాలో ఫస్ట్ పాసివ్‌ యుథనేసియా మరణంపై సినిమా
హరీష్ రాణా బయోపిక్... ఇండియాలో ఫస్ట్ పాసివ్‌ యుథనేసియా మరణంపై సినిమా
Embed widget