అన్వేషించండి

Health Tests: మీ వయస్సుని బట్టి ఈ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి

రోగాలు ఎప్పుడు ఏ వయసులో వస్తాయో ఎవరికీ తెలియదు. కొంతమందికి 20 ఏళ్ల వయసులోనే గుండె పోటు వచ్చి కుప్పకూలిపోతున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

క్యాన్సర్ నుంచి కొలెస్ట్రాల్ వరకు ఆరోగ్య సమస్యలను సకాలంలో కనుక్కుంటే చికిత్స ఈజీ. రోగాలకు సంబంధించిన లక్షణాలు ముదిరే వరకు వాటిని గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు. దీని వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వస్తుంది. అందుకే ప్రభుత్వం వయసుల వారీగా చేయాల్సిన వైద్యు పరీక్షల జాబితాను విడుదల చేసింది. వాటి ప్రకారం నిపుణుల ప్యానెల్ ఏ వయసులో ఎటువంటి రోగనిర్ధారణ పరీక్షలు జరపాలనే దాని గురించి ప్రణాళిక రచించింది. వయసుని బట్టి ఆరోగ్య పరీక్షలు చేయించుకుని సరైన సమయంలో చికిత్స తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

20 ఏళ్ల వయసులో..

అనేక స్క్రీనింగ్ సిఫార్సులు మిడ్ లైఫ్ లో స్టార్ట్ అవుతాయి. గోనెరియా, క్లామిడియా, హెచ్ఐవీ వంటి లైంగికంగా సంక్రమించే వ్యాధులకు సంబంధించిన అతడు/ ఆమె కనీసం 20 ఏళ్లలో ఒకసారైనా పరీక్షలు చేయించుకోవాలని మిచిగాన్ విశ్వవిద్యాలయ నిపుణులు సూచిస్తున్నారు. ప్రమాద కారకాల ఆధారంగా తరచుగా పరీక్షలు చేయించుకోవడం మరీ మంచిది. హెపటైటిస్ సి కోసం కూడా పరీక్షలు చేయించుకుంటే మంచిది. ఇక మహిళలు గర్భాశయ క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ 21 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు పరీక్షలు చేయించుకోవాలి. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సర్వైకల్ సైటోలజీ పరీక్షను సూచిస్తున్నారు.

30 ల్లో..

30 నుంచి 65 సంవత్సరాల వయసు గల మహిళలకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పాప్ స్పెర్మ్ కొనసాగించాలి. హెచ్ పీవీ వైరస్ గర్భాశయ, ఇతర క్యాన్సర్లకు కారణమవుతుంది. మధుమేహం, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి. అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వాళ్ళు ప్రీడయాబెటిస్, టైప్ 2 మధుమేహం స్క్రీనింగ్ తప్పనిసరి. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం 35 ఏళ్లు పైబడిన వారందరూ టైప్ 2 డయాబెటిస్ పరీక్ష చేయించుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. 35 ఏళ్ల వయసు మహిళలు కొలెస్ట్రాల్ స్థాయిలు తనిఖీ చేయించుకోవాలి.

40 ల్లో..

కొలోరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకునేందుకు 45 ఏళ్ల వయసు సరైన సమయం. కోలోనోస్కోపీ లేదా మెయిల్ ఇన్ స్టూల్ టెస్ట్ ద్వారా పరీక్షిస్తారు. 40 దాటిన మహిళలు ప్రతి రెండేళ్లకు ఒకసారి రొమ్ము క్యాన్సర్ మమోగ్రామ్ పొందటం ముఖ్యం. కంటి సంబంధిత పరీక్షలు కూడముఖ్యం. మధుమేహం ఉంటే అధిక రక్తపోటు, కంటి వ్యాధుల పరీక్షలు తప్పనిసరి.

50 ల్లో..

మెనోపాజ్ దశలోకి వచ్చిన తర్వాత మహిళలు తప్పనిసరిగా ఆస్టియోపొరొసిస్ పరీక్షించాలి. ధూమపానం చరిత్ర ఉన్న పెద్దలు అయితే ఊపిరితిత్తుల క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలి. ప్రొస్టేట్ క్యాన్సర్ పరీక్షలు పురుషులు చేయించుకోవాలి.

60 ల్లో..

65 ఏళ్లు అంతకంటే పైబడిన వయసు ఉన్న మహిళల్లో ఎముకల అరుగుదల కనిపిస్తుంది. అందుకే బోలు ఎముకల వ్యాధి పరీక్షలు చేయించుకోవాలి. 65 నుంచి 75 సంవత్సరాల మధ్య వాళ్ళకి బ్రెయిన్ అనూరిజం పరిసఖలు తప్పనిసరి. కొంతమంది వైద్యులు డీమెన్షియా పరీక్షలు కూడా చేయాలి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: అలసటగా ఉంటుందా? ఇది లోపించడం వల్లే కావచ్చు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
India GDP: భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
Advertisement

వీడియోలు

Asifabad DCC President Athram Suguna Interview | ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణిస్తానంటున్న ఆత్రం సుగుణ | ABP Desam
Philosophy Behind Avatar Movie | అవతార్ 3 చూసే ముందు ఓ సారి ఇది ఆలోచించు | ABP Desam
ఐయామ్ సారీ.. మేం సరిగా ఆడలేకపోయాం.. కానీ..!
డబ్ల్యూపీఎల్‌ మెగా వేలంలో ఆంధ్రా అమ్మాయికి రికార్డ్ ధర..
ధోనీ ఇంట్లో కోహ్లీ, రోహిత్ గంభీర్‌పై రెచ్చిపోతున్న ఫ్యాన్స్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
India GDP: భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
Annagaru Vostaru Teaser : నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది...  వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది... వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
Delhi Crime: ఢిల్లీ జాతి రత్నాలు-  దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
ఢిల్లీ జాతి రత్నాలు- దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
Telangana Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. స్టే విధించేందుకు నిరాకరణ
తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరణ
Embed widget