అన్వేషించండి

Congress: 100 కోట్ల డోసులా..సెప్టెంబర్‌లోనే చైనా 200 కోట్లు క్రాస్ చేసింది: కాంగ్రెస్

వ్యాక్సినేషన్‌పై కేంద్రం చెబుతోన్న వివరాలన్నీ అసత్యాలని కాంగ్రెస్ ఆరోపించింది. దేశంలో ఇప్పటివరకు కేవలం 21 శాతం మంది ప్రజలకే రెండు డోసుల వ్యాక్సిన్ అందిందని పేర్కొంది.

దేశంలో 100 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయడంపై కేంద్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఈ ప్రచారాన్ని తప్పుబట్టింది. తప్పుడు లెక్కలతో భాజపా ప్రభుత్వం దేశాన్ని తప్పుదోవ పట్టిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇప్పటివరకు కేవలం 21 శాతం మంది ప్రజలకు మాత్రమే పూర్తి రెండు డోసుల వ్యాక్సిన్ అందినట్లు చెబుతోంది.

గతంలో హామీ ఇచ్చినట్లు ఈ ఏడాది చివరికల్లా 18 ఏళ్లుపైబడిన అందరికీ ఏవిధంగా టీకా పంపిణీ చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని హస్తం పార్టీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి గౌరవ్ వల్లభ్ ఆరోపించారు.

" ఇది పన్నుదారుల డబ్బు. పన్నులు కట్టేవారికే ఆ డబ్బును వినియోగిస్తున్నారు. కనుక మీ ప్రభుత్వం ఎవరికీ ఏదీ ఉచితంగా ఇవ్వడం లేదు. అందరికీ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తున్నామని ప్రచారం చేసుకోవడం మానాలి.                                                        "
-గౌరవ్ వల్లభ్, కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి

పెట్రోల్, డీజిల్‌పై పన్నులు వేసి దాదాపు రూ.33 లక్షల కోట్లు ప్రజల నుంచి ప్రభుత్వం వసూలు చేసిందని ఆయన ఆరోపించారు. అందులో కేవలం 2 శాతం అంటే రూ.35 వేల కోట్లు మాత్రమే వ్యాక్సినేషన్‌కు ఖర్చు చేసినట్లు  చెప్పారు. వ్యాక్సినేషన్ ధ్రువపత్రంపై కూడా మోదీ ఫొటో ఉండటాన్ని గౌరవ్ తప్పుబట్టారు.

" భారత్ మాత్రమే 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసిందని అసత్యాలు చెబుతున్నారు. ప్రపంచంలో 50 కోట్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశాలు రెండు మాత్రమే. చైనా సెప్టెంబర్‌లోనే 216 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది. మన దేశ జనాభాలో 50 శాతం మందికి కూడా ఇప్పటికీ సింగిల్ డోసు వ్యాక్సినేషన్‌ కూడా కాలేదు. మరి దేనికీ సంబరాలు.                                               "
-గౌరవ్ వల్లభ్, కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి

Also Read: PM Modi Speech Highlights: వ్యాక్సినేషన్‌లో భారత్ 100 కోట్ల మార్క్.. ప్రపంచ దేశాలు షాక్: మోదీ

Also Read: Overthinking Impact: అతిగా ఆలోచిస్తున్నారా? అయ్యయ్యో వద్దమ్మ.. బుజ్జి లైఫ్ ఇది.. ఇలా బతికేయండి!

Also Read: Cannibal Tribes: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..

Also Read: Petrol : పెట్రోలు అవసరం కార్లున్న వారికేనట.. తేల్చేసిన యూపీ బీజేపీ మంత్రి !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Avatar Fire And Ash Box Office Day 1: ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
Embed widget