అన్వేషించండి

Acharya: 'ఆచార్య' సినిమా రన్ టైమ్ ఎంతంటే?

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' సినిమా రన్ టైమ్ ఎంతంటే..?

ఒకప్పుడు సినిమాలు రెండున్నర గంటలకు మించి ఉండేవి కావు. వీలైనంత క్రిస్పీగా సినిమాలను ఎడిట్ చేసేవారు. కానీ ఈ మధ్యకాలంలో విడుదలవుతోన్న చాలా సినిమాలు మూడు గంటలకు పైగానే ఉంటున్నాయి. 'అర్జున్ రెడ్డి', 'రంగస్థలం' లాంటి సినిమాలు దాదాపు మూడు గంటల నిడివితో చాలా బాగా ఆడాయి. తాజాగా 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్2' సినిమాలు కూడా ఎక్కువ నిడివితోనే ప్రేక్షకులను మెప్పించాయి. 

సినిమాలో విషయం ఉంటే నిడివి పెద్ద మేటర్ కాదని నిరూపించాయి ఈ సినిమాలు. ఈ క్రమంలో ఏప్రిల్ 29న విడుదల కానున్న 'ఆచార్య' సినిమాను కూడా ఎక్కువ రన్ టైంతోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికా రిలీజ్ కోసం కేడీఎంలను ముందుగానే పంపించారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు రన్ టైమ్ తెలిసిపోయింది. అక్కడివారు సమాచారం ప్రకారం.. 'ఆచార్య' సినిమా రన్ టైమ్ 2 గంటల 46 నిమిషాలు. 

తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే నిడివితో సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉంది. కొరటాల తన కెరీర్ లోనే చాలా ఎక్కువ సమయంలో తీసుకొని చేసిన సినిమా ఇది. పోస్ట్ ప్రొడక్షన్ కోసం కూడా చాలా సమయం తీసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో కాజల్, పూజాహెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీత దర్శకుడు. ఈ సినిమాకు తిరుణ్ణావుక్క‌రుసు సినిమాటోగ్రాఫ‌ర్‌. దేవాదాయ భూములు అన్యాక్రాంతం కావ‌డం అనే అంశంపై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మెసేజ్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను మిక్స్ చేసి సినిమాల‌ను తీయ‌డంలో కొరటాలకు మంచి పేరుంది. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి!

Also Read: ఆ గాయం మానడానికి ఆరు నెలలు పట్టింది! - సమంత

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Konidela Production Company (@konidelapro)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Asaduddin Owaisi: గన్‌తో ముస్లింలకు గురిపెట్టిన హిమంత బిశ్వ శర్మ! పోలీసులకు అసదుద్దీన్ ఒవైసీ ఫిర్యాదు
గన్‌తో ముస్లింలకు గురిపెట్టిన హిమంత బిశ్వ శర్మ! పోలీసులకు అసదుద్దీన్ ఒవైసీ ఫిర్యాదు
AP Railway Projects: ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు 4 రైల్వే లైన్లు, రైల్వే క్రాసింగ్స్‌ లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు
ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు 4 రైల్వే లైన్లు, రైల్వే క్రాసింగ్స్‌ లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు
Leopard In Medak: అకోలా- హైదరాబాద్ 161 నేషనల్ హైవే పక్కన చిరుత సంచారం.. జాగ్రత్తగా ఉండండి
అకోలా- హైదరాబాద్ 161 నేషనల్ హైవే పక్కన చిరుత సంచారం.. జాగ్రత్తగా ఉండండి
Srisailam Lathi charge: శ్రీశైలంలో భక్తులపై లాఠీ ఛార్జ్‌- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ నేతలు !
శ్రీశైలంలో భక్తులపై లాఠీ ఛార్జ్‌- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ నేతలు !

వీడియోలు

T20 World Cup 2026 Jasprit Bumrah, Abhishek Sharma Health Update | కోలుకుంటున్న బుమ్రా, అభిషేక్ శర్మ
T20 World Cup 2026 Jasprit Bumrah Health Update | కోలుకుంటున్న బుమ్రా, అభిషేక్ శర్మ
Pakistan Conditions to Play with India | భారత్‌తో మ్యాచ్ ..షరతులు పెట్టిన పాక్
Nepal vs England T20 World Cup | ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించిన నేపాల్
Sourav Ganguly slams Pakistan | పాకిస్తాన్ పై సౌరబ్ గంగూలీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Asaduddin Owaisi: గన్‌తో ముస్లింలకు గురిపెట్టిన హిమంత బిశ్వ శర్మ! పోలీసులకు అసదుద్దీన్ ఒవైసీ ఫిర్యాదు
గన్‌తో ముస్లింలకు గురిపెట్టిన హిమంత బిశ్వ శర్మ! పోలీసులకు అసదుద్దీన్ ఒవైసీ ఫిర్యాదు
AP Railway Projects: ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు 4 రైల్వే లైన్లు, రైల్వే క్రాసింగ్స్‌ లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు
ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు 4 రైల్వే లైన్లు, రైల్వే క్రాసింగ్స్‌ లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు
Leopard In Medak: అకోలా- హైదరాబాద్ 161 నేషనల్ హైవే పక్కన చిరుత సంచారం.. జాగ్రత్తగా ఉండండి
అకోలా- హైదరాబాద్ 161 నేషనల్ హైవే పక్కన చిరుత సంచారం.. జాగ్రత్తగా ఉండండి
Srisailam Lathi charge: శ్రీశైలంలో భక్తులపై లాఠీ ఛార్జ్‌- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ నేతలు !
శ్రీశైలంలో భక్తులపై లాఠీ ఛార్జ్‌- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ నేతలు !
YSRCP Leader Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్; కానీ ఇప్పుడే విడుదల కష్టమే!అసలు చిక్కు ఎక్కడంటే?
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్; కానీ ఇప్పుడే విడుదల కష్టమే!అసలు చిక్కు ఎక్కడంటే?
Telangana municipal elections 2026: బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి - ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి - సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి - ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి - సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
IND vs PAK T20 World Cup 2026: టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌తో ఆడేందుకు సిద్ధం; పాకిస్తాన్ యు-టర్న్! ICC సమావేశం తర్వాత నిర్ణయం!
టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌తో ఆడేందుకు సిద్ధం; పాకిస్తాన్ యు-టర్న్! ICC సమావేశం తర్వాత నిర్ణయం!
DA Hike Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! హోలీ నాటికి డీఏ పెంపు!  
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! హోలీ నాటికి డీఏ పెంపు!  
Embed widget