అన్వేషించండి

Raviteja: ఆ ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేస్తే.. రవితేజ ఓకే చెప్పాడు..

'టైగర్ నాగేశ్వరావు' బయోపిక్ లో హీరో రవితేజ నటిస్తున్నారు. అయితే ఈ కథ ముందు ఇద్దరు హీరోల దగ్గరకు వెళ్లిందట.

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెడుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమాలో నటిస్తున్నారు. అలానే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో 'ధమాకా', శరత్ మండవ దర్శకత్వంలో 'రామారావు ఆన్ డ్యూటీ' వంటి సినిమాలు చేస్తూనే.. రీసెంట్ గా సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి 'రావణాసుర' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. నవంబర్ 5న ఈ సినిమా టైటిల్ కి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేయనున్నారు.

Also Read: ‘టైగర్ నాగేశ్వరరావు’గా రవితేజ.. వేటకు ముందు నిశబ్దమంటున్న స్టువర్టుపురం దొంగ

ఇవేవీ పూర్తి చేయకుండానే.. తాజాగా మరో సినిమాను ప్రకటించి ఆశ్చర్యపరిచారు రవితేజ. వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో 'టైగర్ నాగేశ్వరావు' అనే బయోపిక్ ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. 1970వ సంవత్సరానికి చెందిన స్టువర్ట్‌పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావ్ జీవితంలోని కొన్ని సంఘటనలను ఆధారం చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

మొదట ఈ సినిమాను రానాతో చేయాలనుకున్నారు. కానీ స్క్రిప్ట్ పూర్తిగా రెడీ అవ్వకపోవడంతో కుదరలేదు. అటు తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేయాలనుకున్నారు. ఈ కథకు ఆయన ఓకే కూడా చెప్పేశాడు. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. బెల్లంకొండ హిందీ సినిమా 'ఛత్రపతి' షూటింగ్ తరువాత ఈ బయోపిక్ లో నటిస్తారని వార్తలు కూడా వచ్చాయి. 

కానీ ఇప్పుడు బెల్లంకొండ కూడా ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాకి రైటర్ మురళి అనే వ్యక్తి కథ అందిస్తున్నారు. ముందుగా ఆయన బెల్లంకొండకి కథ చెప్పడంతో.. కేఎస్ అనే డైరెక్టర్ తో సినిమా చేయాలనుకున్నారు. కొన్ని కారణాల వలన రైటర్ మురళి తన స్క్రిప్ట్ ను పట్టుకొని బయటకు వచ్చేశాడు. అదే కథతో వంశీ ఆకెళ్ల.. రవితేజ హీరోగా సినిమా చేపట్టాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. 

 

Also Read:పునీత్ ఆఖరి క్షణాలు.. ఇంటి నుంచి హాస్పిటల్‌కు వెళ్తున్న వీడియో వైరల్

 
Also Read: 'అభిమానులు అనాలా..? ఆర్మీ అనాలా..?'.. 'ఆహా 2.0' ఈవెంట్ లో బన్నీ..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Niharika Konidela : హీరోగా అకీరా ఎంట్రీ - మెగా డాటర్ నిహారిక కొణిదెల రియాక్షన్
హీరోగా అకీరా ఎంట్రీ - మెగా డాటర్ నిహారిక కొణిదెల రియాక్షన్
Anchor Suma : సుమ బర్త్ డే స్పెషల్ - రాజీవ్ కనకాల ట్వీట్ వైరల్... ఫేమస్ యాంకర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
సుమ బర్త్ డే స్పెషల్ - రాజీవ్ కనకాల ట్వీట్ వైరల్... ఫేమస్ యాంకర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Rishab Shetty : జై హనుమాన్ కోసం రిషబ్ శెట్టి రెమ్యునరేషన్ - రెండు ఆప్షన్స్... ఏది సెలక్ట్ చేసుకుంటారో?
జై హనుమాన్ కోసం రిషబ్ శెట్టి రెమ్యునరేషన్ - రెండు ఆప్షన్స్... ఏది సెలక్ట్ చేసుకుంటారో?
Kalki 2898 Sequel : ప్రభాస్ 'కల్కి 2898 AD' సీక్వెల్‌లో స్టార్ హీరో? - ఆ ప్రచారంలో నిజమెంతో తెలుసా!
ప్రభాస్ 'కల్కి 2898 AD' సీక్వెల్‌లో స్టార్ హీరో? - ఆ ప్రచారంలో నిజమెంతో తెలుసా!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget