అన్వేషించండి

Evaru Meelo Koteeswarulu: తెలంగాణ వ్యక్తికి కోటి.. ఎన్టీఆర్ షోలో దుమ్ము రేపిన పోలీస్ 

సామాన్యుల కోసం ఏర్పాటు చేసిన 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోలో ఇప్పటివరకు ఎవరూ కోటి రూపాయల ప్రశ్న వరకు రీచ్ అవ్వలేదు. కానీ తొలిసారి ఓ వ్యక్తి కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.

వెండితెరపై నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బుల్లితెరపై కూడా తన సత్తా చాటారు. ఆయన హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 1 టీఆర్పీతో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తరువాత మళ్లీ బుల్లితెరపై కనిపించలేదు. ఇంతకాలానికి 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతో మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. తన భుజాలపై ఈ షోని నడిపిస్తున్నారు. తనదైన మాటల తూటాలతో హాట్ సీట్ లో కూర్చున్న వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 

Also Read: 'ఒక్క గేమ్ అయినా.. నిజాయితీగా ఆడావా..?' కాజల్ పై యానీ మాస్టర్ ఫైర్..

సామాన్యుల కోసం ఏర్పాటు చేసిన ఈ షోలో ఇప్పటివరకు ఎవరూ కోటి రూపాయల ప్రశ్న వరకు రీచ్ అవ్వలేదు. కానీ తొలిసారి ఓ వ్యక్తి కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ఓ పోలీస్‌ కోటి రూపాయలు గెలుచుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ప్రోమో వచ్చినప్పటికీ.. సదరు వ్యక్తి వివరాలను బయటపెట్టలేదు. కొన్ని రోజుల్లో ఈ ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేయబోతున్నారు. 

ఇక ఈ షోలో సామాన్యులతో పాటు అప్పుడప్పుడు సెలబ్రిటీలు కూడా కనిపిస్తుంటారు. ఇప్పటికే రామ్ చరణ్, సమంత, కొరటాల శివ, రాజమౌళి ఇలా చాలా మంది అగ్ర తారలను గెస్ట్ లుగా తీసుకొచ్చి.. తన ప్రశ్నలతో ఓ ఆట ఆడేసుకున్నారు ఎన్టీఆర్. బ్రిటన్ కి చెందిన ఈ షోని ఇండియాలో అన్ని భాషల్లో అడాప్ట్ చేసుకొని టెలికాస్ట్ చేస్తున్నారు. తెలుగులో కొత్త సీజన్ ఆగస్టు 2021 నుంచి ప్రసారమవుతోంది. 

Also Read: యంగ్ హీరోలు.. ఒకరి సినిమాను మరొకరు ప్రమోట్ చేసుకుంటూ..

 

Also Read: 'దృశ్యం 2' రిలీజ్ డేట్ వచ్చేసింది..

టాప్ హెడ్ లైన్స్

Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Jagadhatri Serial Today August 21th:ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
జగద్ధాత్రి సీరియల్: ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
Illu Illalu Pillalu Serial Today August 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
Life Of Suma: బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Embed widget