అన్వేషించండి

Dil Raju On Shankar Movie: పవన్ కళ్యాణ్ వద్దని శంకర్‌కు చెప్పా, ఒక్కో పాటకు రూ.12 కోట్లు ఖర్చు: దిల్ రాజు

దిల్ రాజు నిర్మాతగా శంకర్, చెర్రీ కాంబోలో వస్తున్న తాజా మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 20 ఏండ్లు పూర్తి చేసుకున్న వేళ, దిల్ రాజు ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

తెలుగు సినిమా పరిశ్రమలో సక్సెస్ ఫుల్ నిర్మాతగా కొనసాగుతున్నారు దిల్ రాజు. 70 శాతానికి పైగా సక్సెస్ రేట్ తో దూసుకెళ్తున్నారు. తాజాగా ఆయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూ‌లో మాట్లాడారు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలినాళ్లలో ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేసే వాడినని చెప్పారు. అందుకే అప్పట్లు చాలా క్వాలిటీ సినిమాలు వచ్చేవని తెలిపారు. ఇప్పుడు ఒకేసారి పలు ప్రాజెక్టులు చేపడుతున్నట్లు వెల్లడించారు. అలా చేయడం వల్ల క్వాలిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నారు. అందుకే అలాంటి పొరపాట్లు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక దిల్ రాజు ప్రొడక్షన్స్ బాధ్యతలను తన కూతురు హన్సితారెడ్డి, మేనల్లుడు హరీష్ రెడ్డి చూసుకుంటారని రాజు తెలిపారు. వర్క్‌ని వైవిధ్యపరచడానికి  రెండు వేర్వేరు బ్యానర్‌లపై సినిమాలు చేస్తున్నట్లు వెల్లడించారు.  

ఆయన పవన్ కళ్యాణ్ అన్నారు, నేను రామ్ చరణ్ ను ఓకే చేశా - దిల్ రాజు

ఇక పాన్ ఇండియన్ సినిమాలు చేయాలనే కుతూహలంతోనే శంకర్ తో సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. “పాన్ ఇండియా సినిమా చేయాలనే ఎగ్జైట్ మెంట్ తో శంకర్ సినిమా చేయడం లేదు. శంకర్, నేను ‘ఇండియన్ 2’ అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చాను. ‘ఇండియన్ 2’ సినిమా మధ్యలో బ్రేక్ వచ్చింది. కమల్ హాసన్ వేరే సినిమా చేశారు. అప్పుడు శంకర్ మేనేజర్ దగ్గర నుంచి నాకు ఓ కాల్ వచ్చింది. ఓ మంచి కథ ఉంది అని చెప్పారు. నేను కథ విన్నాను. 45 నిమిషాల పాటు స్టోరీ నేరేషన్ చేశారు.. నచ్చింది. హీరో ఎవరు అనుకుంటున్నారు అని అడిగాను. అతను పవన్ కళ్యాణ్ లాంటి వారు అయితే బాగుటుంది అని చెప్పారు. అప్పుడు నేను రామ్ చరణ్‌ని సూచించాను. ఆయన అయితేనే బాగుంటుంది అని చెప్పాను” అన్నారు.

ఒక్కో పాటకు రూ. 12 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నారు - దిల్ రాజు

వాస్తవానికి ఆ సమయంలో రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ లో ఉన్నట్లు దిల్ రాజు తెలిపారు. “రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుంటే అక్కడికి వెళ్లాను. చరణ్ తో మాట్లాడాను. ఓ కథ విన్నాను బాగుంది అని చెప్పాను. ఆ తర్వాత శంకర్‌తో చరణ్ కు ఫోన్ ద్వారా కథ చెప్పించాను. నేను పక్కనే ఉన్నాను. ఫోన్ లో చెప్పాక, నేను చరణ్ మళ్లీ డిస్కస్ చేసుకున్నాం. చరణ్‌కు స్టోరీ నచ్చింది. ప్రాజెక్ట్ లాక్ అని చెప్పాను. అది నా 50వ సినిమా. అప్పటికి ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కాలేదు. ఇక ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో ఒక్కో పాటకు 10 నుంచి 12 కోట్లు ఖర్చు పెట్టించారు శంకర్. ఐదు పాటలను 5 రకాలుగా షూట్ చేశారు. సినిమా 70 శాతం అయిపోయింది. మళ్లీ ‘ఇండియన్ 2’ తెరమీదికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ సినిమాకు 10 రోజులు, ఈ సినిమాకు 10 రోజులు సమయం కేటాయిస్తున్నారు. సెప్టెంబర్ లో రామ్ చరణ్, శంకర్ మూవీ కంప్లీట్ అవుతుంది“ అని దిల్ రాజు తెలిపారు.

Read Also: రేపు నా బర్త్ డే, ఎవరూ విష్ చేయకండి - ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget