అన్వేషించండి

Connect Movie: అఖిల్ ‘ఏజెంట్‌’, నయనతార ‘కనెక్ట్’ - దొందూ దొందే!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార గత ఏడాది నటించిన 'కనెక్ట్' మూవీ ఓటీటీ రిలీజ్ పై ఇప్పటికీ క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అఖిల్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఏజెంట్’ థియేటర్‌లలో ఫ్లాప్ తర్వాత.. ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుందని అంతా భావించారు. రోజులు గడుస్తున్నా దీనిపై ఎలాంటి అప్‌డేట్ లేదు. వాస్తవానికి ‘ఏజెంట్’కు కూడా నయన తార ‘కనెక్ట్’ మూవీ పరిస్థితే ఏర్పడింది. ఎందుకంటే.. ఓటీటీల్లో హర్రర్ మూవీస్‌కు మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో ‘కనెక్ట్’ మూవీ తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని అంతా భావించారు. కానీ, ఇప్పటివరకు స్ట్రీమింగ్‌కు నోచుకోలేదు.

కోలీవుడ్ అగ్ర హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార 'కనెక్ట్' అనే మూవీతో చివరగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. గత ఏడాది విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు. ఇప్పటికీ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అశ్విన్ శరవనన్ దర్శకత్వంలో నయనతార, సత్యరాజ్, బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 22న థియేటర్స్ లో విడుదలైంది. హారర్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార భర్త, దర్శకుడు విగ్నేష్ శివన్ స్వయంగా నిర్మించిన ఈ సినిమాకి పృధ్వి చంద్రశేఖర్ సంగీతమందించారు.

కాగా నయనతార ఫ్యాన్స్ 'కనెక్ట్' ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తి‌గా ఎదురు చూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ 'కనెక్ట్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని దక్కించుకున్నప్పటికీ, ఇప్పటివరకు మూవీ స్ట్రీమింగ్ డేట్ కు సంబంధించి నెట్ ఫ్లిక్స్ నుండి ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. మరోవైపు నయనతార, విగ్నేష్ శివన్ ల వివాహానికి సంబంధించి ఓ డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ సంస్థ  ప్రీమియర్ చేయనున్నట్లు ప్రకటించింది. 'బియాండ్ ది ఫెయిరీ టేల్' పేరుతో ఈ డాక్యుమెంటరీ ని నెట్ ఫ్లిక్స్ ప్రీమియర్ చేయనుంది. అయితే ఈ డాక్యుమెంటరీ ప్రీమియర్ కు సంబంధించి స్ట్రీమింగ్ డేట్ ని కూడా నెట్ ఫిక్స్ అనౌన్స్ చేయలేదు. దాంతో నయనతార అభిమానులు నెట్ ఫ్లిక్స్ సంస్థపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా 'కనెక్ట్' మూవీకి సంబంధించి కనీసం ఓటీటీ రిలీజ్ డేట్ అప్డేట్ అయినా ఇవ్వాల్సిందిగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై నయనతార టీం కానీ.. నెట్ ఫ్లిక్స్ కానీ రాబోయే రోజుల్లో ఏదైనా అప్డేట్ ఇస్తుందేమో చూడాలి. ఇక నయనతార ప్రస్తుతం బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'జవాన్' లో హీరోయిన్‌గా నటిస్తోంది. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారుక్ ఖాన్ తో ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకుంటుంది నయనతార. అంతేకాదు ఈ సినిమాతోనే బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది. షారుక్ ఖాన్ - నయనతార కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ మూవీ కోసం సౌత్ తో పాటు నార్త్ ఆడియన్స్ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు.

రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ని సెప్టెంబర్ 7వ తేదీన థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, సానియా మల్హోత్ర, ప్రియమణి, యోగి బాబు, సునీల్ గ్రోవర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తోంది. ఇప్పటికే తమిళ, తెలుగు భాషల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార 'జవాన్' సినిమాతో బాలీవుడ్ లో ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.

Also Read : నాగశౌర్య 'రంగబలి' రివ్యూ : ఫస్టాఫ్‌లో సత్య కామెడీ హిట్, మరి సెకండాఫ్?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Funky OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ 'ఫంకీ' - అఫీషియల్ డేట్ ఫిక్స్... స్ట్రీమింగ్ ఎన్ని భాషల్లో అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ 'ఫంకీ' - అఫీషియల్ డేట్ ఫిక్స్... స్ట్రీమింగ్ ఎన్ని భాషల్లో అంటే?
Bhartha Mahasayulaku Wignyapthi OTT : ఎట్టకేలకు ఓటీటీలోకి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' - అఫీషియల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఎట్టకేలకు ఓటీటీలోకి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' - అఫీషియల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Couple Freindly OTT : కపుల్ ఫ్రెండ్లీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
కపుల్ ఫ్రెండ్లీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Embed widget