అన్వేషించండి

Crime News: ఏపీలో దారుణం - ఆస్తి కోసం కన్నతండ్రినే చంపేసిన కసాయి కొడుకు, మరో చోట అప్పుల బాధతో అన్నదమ్ముల ఆత్మహత్య

Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. ఓ చోట ఆస్తి కోసం ఓ కసాయి కొడుకు కన్నతండ్రినే హతమార్చగా.. మరో చోట అప్పుల బాధతో ఇద్దరు సోదరులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Son Murdered His Father In Nellore: ఏపీలో దారుణం జరిగింది. ఆస్తి కోసం ఓ కసాయి కొడుకు కన్న తండ్రినే దారుణంగా హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా (Nellore District) సైదాపురం మండలం మొలకలపూండ్లలో పాలెపు వెంకటేశ్వర్లు, అతని కుమారుడు శివాజీకి గత కొంతకాలంగా ఆస్తి వివాదాలు ఉన్నాయి. తాను చెప్పినట్లు ఆస్తిని పంచాలని తండ్రికి శివాజీ చెప్పగా.. అందుకు ఆయన నిరాకరించాడు. ఈ క్రమంలోనే గురువారం మరోసారి ఆస్తికి సంబంధించి తండ్రితో శివాజీ గొడవకు దిగాడు. ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి సహనం కోల్పోయిన శివాజీ తండ్రి వెంకటేశ్వర్లుపై బండరాయితో దాడి చేశాడు. దీంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.  దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళన నెలకొంది.

అప్పుల బాధతో అన్నదమ్ములు

అటు, ఏలూరు జిల్లాకు (Eluru District) చెందిన ఇద్దరు అన్నదమ్ములు వారణాశిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన అన్నదమ్ములు లక్ష్మీనారాయణ (34), వినోద్ (32) ఏప్రిల్ నెలలో ఇంటి నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న బంధువులు కొద్ది రోజులు తెలిసిన వారు, సన్నిహితుల ఇళ్లల్లో వెతికారు. ఫలితం లేకపోవడంతో మే నెలలో చేబ్రోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారం చేసే అన్నదమ్ములు కనిపించకుండా పోవడంతో అనుమానాలు వ్యక్తం కాగా.. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు. అయితే, వారణాశిలోని ఆంధ్ర ఆశ్రమంలో గదిని అద్దెకు తీసుకున్న సోదరులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఇంటి నుంచి వెళ్లిపోయిన సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో కొందరు బెదిరిస్తున్నారని.. దీంతో తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఇద్దరు సోదరులు సెల్ఫీ వీడియో తీశారు. సెల్ ఫోన్‌లో మొబైల్ నెంబర్ల ఆధారంగా వారణాశి పోలీసులు నారాయణపురంలో బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ మృతదేహాల కోసం బంధువులు వారణాశి వెళ్లారు.

Also Read: Devara: 'దేవర' సినిమా చూసి చనిపోతా' - జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఆఖరి కోరిక, కొడుకు దీన స్థితి చూసి తల్లి వేడుకోలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Assembly: జీఎస్టీ తగ్గింపుతో ఏపీ ప్రజలకు 8 వేల కోట్ల ఆదాయం మిగులు-కేంద్రానికి ఏపీ అసెంబ్లీ కృతజ్ఞతల తీర్మానం
జీఎస్టీ తగ్గింపుతో ఏపీ ప్రజలకు 8 వేల కోట్ల ఆదాయం మిగులు-కేంద్రానికి ఏపీ అసెంబ్లీ కృతజ్ఞతల తీర్మానం
Komatireddy Rajagopal Reddy:  వైఎస్ఆర్‌సీపీలో చేరడం లేదు - ర్యాలీగా విజయవాడ వెళ్తోంది ఫంక్షన్‌కే - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
వైఎస్ఆర్‌సీపీలో చేరడం లేదు - ర్యాలీగా విజయవాడ వెళ్తోంది ఫంక్షన్‌కే - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
Deccan Gold Mine Company : ఏపీ పంట పండింది - కర్నూలు జిల్లాలో బంగారు గనులు - ఏడాదికి వెయ్యి కేజీలు !
ఏపీ పంట పండింది - కర్నూలు జిల్లాలో బంగారు గనులు - ఏడాదికి వెయ్యి కేజీలు !
Adani Group: అదానీ గ్రూప్‌కు సెబీ క్లీన్ చిట్, హిండెన్‌బర్గ్ ఆరోపణలకు ఆధారాల్లేవని ప్రకటన-స్పందించి అదానీ
అదానీ గ్రూప్‌కు సెబీ క్లీన్ చిట్, హిండెన్‌బర్గ్ ఆరోపణలకు ఆధారాల్లేవని ప్రకటన-స్పందించి అదానీ
Advertisement

వీడియోలు

యూఏఈతో మ్యాచ్ ఆలస్యం.. పాక్‌కి భారీ ఫైన్ వేయబోతున్న ICC?
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు మంధాన.. చరిత్ర సృష్టించిన మిస్ క్రికెటర్
పాక్ ఓవర్ యాక్షన్.. యూఏఈతో మ్యాచ్‌కి గంట ఆలస్యంగా టీం
UAE పై గట్టెక్కిన పాక్.. INDIAతో మ్యాచ్ కి డేట్ ఫిక్స్
YS Jagan Assembly Absence | పాపం.. YSRCP ఎమ్మెల్యేలు..అధ్యక్షుడికి చెప్పలేరు... అసెంబ్లీకి వెళ్లలేరు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly: జీఎస్టీ తగ్గింపుతో ఏపీ ప్రజలకు 8 వేల కోట్ల ఆదాయం మిగులు-కేంద్రానికి ఏపీ అసెంబ్లీ కృతజ్ఞతల తీర్మానం
జీఎస్టీ తగ్గింపుతో ఏపీ ప్రజలకు 8 వేల కోట్ల ఆదాయం మిగులు-కేంద్రానికి ఏపీ అసెంబ్లీ కృతజ్ఞతల తీర్మానం
Komatireddy Rajagopal Reddy:  వైఎస్ఆర్‌సీపీలో చేరడం లేదు - ర్యాలీగా విజయవాడ వెళ్తోంది ఫంక్షన్‌కే - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
వైఎస్ఆర్‌సీపీలో చేరడం లేదు - ర్యాలీగా విజయవాడ వెళ్తోంది ఫంక్షన్‌కే - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
Deccan Gold Mine Company : ఏపీ పంట పండింది - కర్నూలు జిల్లాలో బంగారు గనులు - ఏడాదికి వెయ్యి కేజీలు !
ఏపీ పంట పండింది - కర్నూలు జిల్లాలో బంగారు గనులు - ఏడాదికి వెయ్యి కేజీలు !
Adani Group: అదానీ గ్రూప్‌కు సెబీ క్లీన్ చిట్, హిండెన్‌బర్గ్ ఆరోపణలకు ఆధారాల్లేవని ప్రకటన-స్పందించి అదానీ
అదానీ గ్రూప్‌కు సెబీ క్లీన్ చిట్, హిండెన్‌బర్గ్ ఆరోపణలకు ఆధారాల్లేవని ప్రకటన-స్పందించి అదానీ
Hyderabad Rains: ఆఫీసులు, పనుల కోసం బయటకొచ్చిన హైదరాబాద్ వాసులకు బ్యాడ్ న్యూస్ - వర్షంలో మళ్లీ ఇరుక్కున్నట్లే !
ఆఫీసులు, పనుల కోసం బయటకొచ్చిన హైదరాబాద్ వాసులకు బ్యాడ్ న్యూస్ - వర్షంలో మళ్లీ ఇరుక్కున్నట్లే !
YS Jagan: ఆందోళనలకు సిద్ధం కండి - క్యాడర్‌కు జగన్ పిలుపు
ఆందోళనలకు సిద్ధం కండి - క్యాడర్‌కు జగన్ పిలుపు
ANR Movies: అక్కినేని ఐకానిక్ మూవీస్ రీ రిలీజ్ - ఈ థియేటర్లలో ఫ్రీ టికెట్స్
అక్కినేని ఐకానిక్ మూవీస్ రీ రిలీజ్ - ఈ థియేటర్లలో ఫ్రీ టికెట్స్
Bengaluru: పరుపు తెచ్చుకుని మరీ నడి రోడ్డు మీద సెటిలయ్యాడు - బెంగళూరులో డోంట్ కేర్ బ్యాచ్ - వైరల్ వీడియో
పరుపు తెచ్చుకుని మరీ నడి రోడ్డు మీద సెటిలయ్యాడు - బెంగళూరులో డోంట్ కేర్ బ్యాచ్ - వైరల్ వీడియో
Embed widget