అన్వేషించండి

Telangana : సూర్యాపేట పరువు హత్య కేసులో విస్తుపోయే నిజాలు - సొంత అన్నే కీలక సూత్రధారి - ఆరుగురు నిందితులు అరెస్ట్

Telangana : సూర్యాపేట జిల్లాలో జరిగిన పరువు హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Telangana : ఇటీవల సూర్యాపేట జిల్లా (Suryapet Dist)లో చోటు చేసుకున్న పరువు హత్య కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు జరుపుతోన్న దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కులాంతరం వివాహం చేసుకుందన్న కోపంతో అమ్మాయి తరపు బంధువులే ఈ హత్య చేసినట్టు దర్యాప్తులో తెలింది. హత్య చేసింది అమ్మాయి సోదరుడేనని పోలీసులు గుర్తించారు. కాగా ఈ కేసులో మొత్తం ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సమాచారం.

ఎప్పుడు, ఎలా మొదలైందంటే..

సూర్యాపేటలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ (Vadlakonda Krishna) అలియాస్ బంటి, భార్గవి అనే పిల్లలమర్రికి చెందిన యువతి ఆర్నేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమను అమ్మాయి తరపు వాళ్లు తీవ్రంగా వ్యతిరేకించారు. కృష్ణను చంపుతానని పలుమార్లు భార్గవి సోదరుడు నవీన్ బెదిరించినట్టు తెలుస్తోంది. అయితే నవీన్ తో ముందు నుంచే ఉన్న పరిచయంతో కృష్ణ తరచూ వాళ్లింటికి వస్తూండేవాడు. ఈ క్రమంలోనే భార్గవి, కృష్ణ మధ్య ప్రేమ ఏర్పడింది. ఈ సమయంలోనే కుటుంబసభ్యులు వేరే సంబంధం తీసుకురావడంతో.. అది ఇష్టం లేని భార్గవి, కృష్ణతో కలిసి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది.

బంధువులను ఎదిరించి పెళ్లి చేసుకున్న ఈ జంట ప్రస్తుతం సూర్యాపేటలో నివాసముంటోంజియ ఈ జంట తమ కళ్ల ముందే ఉండడాన్ని భార్గవి కుటుంబసభ్యులు తట్టుకోలేకపోయారు. అంతులేని పగతో భార్గవి సోదరుడు నవీన్ పక్కా ప్లాన్ వేసి మరీ కృష్ణను హతమార్చాడు. అందుకు కుటుంబసభ్యుల్లో నలుగురితోపాటు మరో ఇద్దరి సహాయమూ తీసుకున్నాడు. అలా జనవరి 26వ తేదీన రాత్రి 9గంటల సమయంలో జనగాం క్రాస్ రోడ్డు సమీపంలో నిందితుల్లో ఒకరైన బైరు మహేష్ వ్యవసాయ భూమి వద్ద హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకుని తెల్లవారుజామున పిల్లలమర్రి గ్రామం వద్ద మూసీ కాలువ (Musi Canal) కట్టపై కృష్ణ డెడ్ బాడీని వదిలేసి, నిందితులందరూ పరారయ్యారు. ఘటన అనంతరం గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారమందించారు. ఫైనల్ గా ఈ హత్యకు ప్రధాన కారణం ప్రేమ వివాహమే అని తేలింది. ఈ క్రమంలోనే హత్య చేసిన నిందితుల వివరాలు కూడా బయటికొచ్చాయి.

రెండు నెలల ముందు నుంచే ప్లాన్

తమ సోదరిని వేరే కులం వ్యక్తి వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతే భార్గవి సోదరుడు నవీన్, కృష్ణను హతమార్చేందుకు రెండు నెలల నుంచే ప్లాన్ చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఈ హత్య చేసేందుకు తాళ్లగడ్డకు చెందిన బైరు మహేష్ తో పాటు నల్గొండకు చెందిన మరో యువకుడి సాయం తీసుకున్నాడు. ఈ పథకాన్ని మొదట జనవరి 19న అమలు చేయాలని భావించినప్పటికీ, అప్పుడు కుదరకపోవడంతో జనవరి 26, ఆదివారం నాడు హత్య చేశారు.

Also Read : Supreme Court: తన భర్త వల్ల పుట్టలేదని కుమారుడి తండ్రి పేరు రికార్డుల్లో మార్చాలని ఓ తల్లి పిటిషన్ - సుప్రీంకోర్టు ఏమన్నదంటే ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Mega DSC Notification: నిరుద్యోగుల‌కు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ పై ప్రభుత్వం కీలక ప్రకటన
నిరుద్యోగుల‌కు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ పై ప్రభుత్వం కీలక ప్రకటన
Telangana Alert on Bird flu: బర్డ్‌ఫ్లూపై తెలంగాణ సర్కార్ అలర్ట్, ఏపీ నుంచి వస్తున్న కోళ్ల వాహనాలు వెనక్కే
బర్డ్‌ఫ్లూపై తెలంగాణ సర్కార్ అలర్ట్, ఏపీ నుంచి వస్తున్న కోళ్ల వాహనాలు వెనక్కే
Pawan Kalyan: ఆలయాల సందర్శన ప్రారంభించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే
ఆలయాల సందర్శన ప్రారంభించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే
Vishwak Sen: ప్రతీసారి తగ్గను... నన్ను, నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దు - విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
ప్రతీసారి తగ్గను... నన్ను, నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దు - విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Toyaguda Villagers Meet After 40 Years | నాలుగు దశాబ్దాల నాటి జ్ఞాపకాల ఊరిలో | ABP DesamDwarapudi Adiyogi Statue | కోయంబత్తూరు వెళ్లలేని వాళ్లకోసం ద్వారపూడికే ఆదియోగి | ABP DesamKarthi Visits Tirumala | పవన్ తో వివాదం తర్వాత తొలిసారి తిరుమలకు కార్తీ | ABP DesamRam Mohan Naidu Yashas Jet Flight Journey | జెట్ ఫ్లైట్ నడిపిన రామ్మోహన్ నాయుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Mega DSC Notification: నిరుద్యోగుల‌కు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ పై ప్రభుత్వం కీలక ప్రకటన
నిరుద్యోగుల‌కు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ పై ప్రభుత్వం కీలక ప్రకటన
Telangana Alert on Bird flu: బర్డ్‌ఫ్లూపై తెలంగాణ సర్కార్ అలర్ట్, ఏపీ నుంచి వస్తున్న కోళ్ల వాహనాలు వెనక్కే
బర్డ్‌ఫ్లూపై తెలంగాణ సర్కార్ అలర్ట్, ఏపీ నుంచి వస్తున్న కోళ్ల వాహనాలు వెనక్కే
Pawan Kalyan: ఆలయాల సందర్శన ప్రారంభించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే
ఆలయాల సందర్శన ప్రారంభించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే
Vishwak Sen: ప్రతీసారి తగ్గను... నన్ను, నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దు - విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
ప్రతీసారి తగ్గను... నన్ను, నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దు - విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Ayodhya Temple Priest Passes Away: అయోధ్య ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత, మహా కుంభమేళా టైంలో తీవ్ర విషాదం
అయోధ్య ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత, మహా కుంభమేళా టైంలో తీవ్ర విషాదం
ICC Champions Trophy: ఆసీస్ కు కొత్త కెప్టెన్.. జ‌ట్టును వేధిస్తున్న గాయాలు.. కొత్త ఆట‌గాళ్ల‌తో బ‌రిలోకి..
ఆసీస్ కు కొత్త కెప్టెన్.. జ‌ట్టును వేధిస్తున్న గాయాలు.. కొత్త ఆట‌గాళ్ల‌తో బ‌రిలోకి..
Actor Prudhvi: నా తల్లి బతికున్నప్పుడు తిడితే నరికేవాడిని... ఆస్పత్రి బెడ్ నుంచి పృథ్వీ ఇంటర్వ్యూ - వైసీపీ సోషల్ మీడియాకు వార్నింగ్
నా తల్లి బతికున్నప్పుడు తిడితే నరికేవాడిని... ఆస్పత్రి బెడ్ నుంచి పృథ్వీ ఇంటర్వ్యూ - వైసీపీ సోషల్ మీడియాకు వార్నింగ్
Revanth Reddy: హైకమాండ్‌కు రేవంత్‌కు మధ్య దూరం - రాహుల్ ఎందుకు సమయం ఇవ్వడం లేదు ?
హైకమాండ్‌కు రేవంత్‌కు మధ్య దూరం - రాహుల్ ఎందుకు సమయం ఇవ్వడం లేదు ?
Embed widget