అన్వేషించండి

Ayesha Meera murder case: ఆయేషా మీరా కేసులో సంచలనం - సత్యంబాబు పనేనని సీబీఐ తేల్చిందా ?

Satyam Babu: ఆయేష్ మీరా హత్య కేసులో సీబీఐ దర్యాప్తులోనూ సత్యంబాబుపైనే అనుమానాలు వ్యక్తమయినట్లుగా తెలుస్తోంది . అతనిపై 376, 302 సెక్షన్లు నమోదుకు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

CBI investigation in Ayesha Meera murder case: 2007లో విజయవాడలో జరిగిన బీ.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు కీలక మలుపు తిరిగింది.  నిర్దోషిగా విడుదలైన సత్యంబాబుపై 376, 302 సెక్షన్లు నమోదుకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే తెలపాలని  సీబీఐ కోర్టు అయేషా తల్లిదండ్రులు బాషా, సంషేద బేగంకు నోటీసులు ఇచ్చింది. సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి నివేదికను కోర్టుకు సమర్పించడంతో ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. 

ఈ కేసులో సత్యంబాబుపై నమోదు చేయాలనుకుంటున్న రెండు సెక్షన్లు అత్యాచారం, హత్య  నేరాలకు చెందినవే. అంటే సీబీఐ దర్యాప్తులోనూ అన్ని ఆధారాలు.. సత్యంబాబు నేరం చేసినట్లుగా నిరూపించేలా బయటడ్డాయన్న అభిప్రాయం న్యాయనిపుణులు వ్యక్తం చేస్తున్నారు.                 

భారతీయ శిక్షాస్మృతి (IPC) ప్రకారం...  సెక్షన్ 302 (హత్య) కేసు. హత్య చేసినవారికి మరణశిక్ష (డెత్ పెనాల్టీ) లేదా జీవిత కాలం ఖైదు (లైఫ్ ఇంప్రిజన్‌మెంట్), అలాగే జరిమానా విధించవచ్చు. ఇది అతి తీవ్రమైన నేరం,   కోర్టు ఆధారాల ఆధారంగా శిక్ష నిర్ణయిస్తుంది. సెక్షన్ 376 ( అత్యాచారం). కనీసం 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష (రిగరస్ ఇంప్రిజన్‌మెంట్), ఇది జీవిత ఖైదు వరకు పొడిగించవచ్చు,   జరిమానా కూడా విధిస్తారు.  ఒకవేళ  అత్యాచారంవల్ల మరణం లేదా శాశ్వత కోమా (పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్) జరిగితే, శిక్ష జీవిత ఖైదు లేదా మరణశిక్షగా మారవచ్చు. ఈ కేసులో రేప్-మర్డర్ కాంబినేషన్ కాబట్టి, శిక్షలు మరింత కఠినంగా (డబుల్ లైఫ్ లేదా డెత్) ఉండవచ్చు.
 
2007 డిసెంబర్ 27న విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోని హాస్టల్‌లో 17-19 ఏళ్ల ఆయేషా మీరాని అత్యాచారం చేసి హత్య చేశారు.   పిడతల సత్యంబాబును నిందితుడిగా గుర్తించి  2010లో  కోర్టు జీవిత కైదు విధించారు.  కానీ 2017లో హైకోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. 2018లో హైకోర్టు ఆదేశాలతో సీబీఐకి కేసు అప్పగించారు.                   
  
2018 నుంచి 7 ఏళ్ల పాటు దర్యాప్తు చేసిన సీబీఐ, జూన్ 2025లో తుది నివేదికను హైకోర్టు సూచనలతో విజయవాడ సీబీఐ స్పెషల్ కోర్టుకు సమర్పించింది.   260 మంది సాక్షుల్ని ను విచారించారు.  సత్యంబాబు స్వగ్రామం లో అతన్ని ప్రశ్నించారు.  ఆయేషా మృతదేహాన్ని ఖననం చేసి రీ-పోస్ట్ మార్టం, డీఎన్‌ఏ టెస్టులు చేశారు. మొదటి దర్యాప్తులో ఆధారాల  ట్యాంపరింగ్ పై 50 పోలీసులు, సాక్షులను ప్రశ్నించారు.

 సీబీఐ నివేదికలో అసలు దోషులు ఎవరు అన్నది నివేదిక ఇంకా పూర్తిగా బయటకు రాలేదు.కోర్టుకు సీల్డ్ కవర్‌లో సమర్పించారు. అయితే కోర్టు తాజాగా   సత్యంబాబు  పై సెక్షన్లు 376, 302 కింద అభియోగాలు (FIR) నమోదు చేయాలని సీబీఐ సూచించినట్టు, దానికి అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోర్టు అడిగింది. తల్లిదండ్రులు సెప్టెంబర్ 19న కోర్టులో హాజరు కావాల్సి ఉంది. అప్పుడే అసలు విషయం బయటపడే అవకాశం ఉంది.                

 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
Bengaluru Horror: పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
Goldman Suryabhai Arrest: ఆయన పెట్టుకునేదే ఫేక్ గోల్డ్.. అయినా తక్కువ ధరకు బంగారం అంటే మోసపోయారు - సూర్యాభాయ్ మామూలోడు కాదు!
ఆయన పెట్టుకునేదే ఫేక్ గోల్డ్.. అయినా తక్కువ ధరకు బంగారం అంటే మోసపోయారు - సూర్యాభాయ్ మామూలోడు కాదు!
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు

వీడియోలు

IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?
Abhishek Sharma’s 50 Cancelled Ind vs Ire | అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు
Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్
Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Nabin: 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
Morning Phone Habit : నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
T20 World Cup - IND W VS AUS W Result Update:  టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
Kavitha On Idupu Kayitham: ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
PM Modi Mann Ki Baat: సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
PV Narasimha Rao Birth Anniversary Tributes 2026: మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
Ayodhya Ram Mandir Donation Row: సిట్ దర్యాప్తులో కీలక విషయాలు.. అయోధ్య కానుకల డబ్బు పంపకాల గొడవతోనే బయటపడ్డ కుట్ర!
సిట్ దర్యాప్తులో కీలక విషయాలు.. అయోధ్య కానుకల డబ్బు పంపకాల గొడవతోనే బయటపడ్డ కుట్ర!
Embed widget