అన్వేషించండి

Mother Son Suiside : వంటగదిలో తల్లి - బెడ్‌రూమ్‌లో కుమారుడి శవాలు ! ఆపార్టుమెంట్‌లో ఆ రోజేం జరిగింది ?

కూకట్ పల్లిలో తల్లి, కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

Mother Son Suiside :  అది కూకట్‌పల్లిలోని రిషి కల్యాణ్ రెసిడెన్సీ అపార్టుమెంట్ . ఒక్క సారిగా పోలీసులు బిలబిలమంటూ వచ్చారు. ఓ ఫ్లాట్‌ దగ్గరకు వెళ్లి ఫోర్స్‌గా తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. కానీ అక్కడున్న పరిస్థితి చూసి ముక్కులకు ఖర్చీఫ్ అడ్డం పెట్టుకుని బయటకు వచ్చేశారు.తలుపులు తీసిన తర్వాత ఆ ఆపార్టు మెంట్‌లో అందరి పరిస్థితి అదే. ఒకటే దుర్వాసన . అది మామూలు దుర్వాసన కాదు. మనిషి చనిపోయిన రెండు రోజుల తర్వాత వచ్చే దుర్వాసన. 

హైదరాబాద్‌ అపార్టుమెంట్‌లో ఉరి వేసుకున్న వరప్రసాద్ భార్య , కుమారుడు 

అసలేం జరిగిందంటే  విజయవాడలో వ్యాపారం చేసే వరప్రసాద్ భార్య కుమారుడితో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తూంటారు. ఆయన వ్యాపార పనుల నిమిత్తం ఎక్కువగా విజయవాడలో ఉంటూంటారు. హైదరాబాద్‌లో 59 ఏళ్ల భార్య సరళ, 35 ఏళ్ల కుమారుడు సందీప్ ఉంటూంటారు. అయితే గత రెండు రోజులుగా వారి నుంచి ఫోన్ రాలేదు. వరప్రసాద్ ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో ఏదో కీడు శంకించడంతో దగ్గర్లో ఉన్న బంధువులకు సమాచారం ఇచ్చారు. బంధువులు వచ్చి చూసే సరికి తలుపులు వేసి ఉన్నాయి. ఎన్ని సార్లు తలుపు కొట్టినా తీయలేదు సరి కదా లోపుల నుంచి దుర్వాసన వచ్చింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

రెండు రోజుల కిందటే ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తింపు

కూకట్ పల్లి పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి చూస్తే... వరప్రసాద్ భార్య సరళ వంట గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించారు. బెడ్ రూమ్‌లో కుమారుడు సందీప్ కూడా అదే్ స్థితిలో ఆత్మహత్య చేసుకుని కనిపించారు. ఇంట్లో ఇంకా ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేకపోవడంతో ఆత్మహత్యలుగానే పోలీసులు భావిస్తున్నారు. రెండు రోజుల కిందటే ఆత్మహత్య చేసుకున్నట్లుగా తేలడంతో అసలు ఆ రోజేం జరిగిందన్నదానిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. 

ఆత్మహత్యలకు కారణం ఏమిటి ? కుటుంబ కలహాలున్నాయా  ?

 విజయవాడ నుంచి వరప్రసాద్ వచ్చిన తర్వాత కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై కూపీ లాగి ఆత్మహత్య్ కు కారణాలు తెలుసుకునే అవకాశం ఉంది. అయితే ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకపోయినా... ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే చర్చ అపార్టుమెంట్ వాసుల్లో జరుగుతోంది. రెండు రోజుల నుంచి ఆత్మహత్య చేసుకున్నశవాలు అపార్టుమెంట్‌లోనే ఉన్నా సాధారణంగా గడిపేశామని చాలా మంది వణికిపోతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Hanamkonda Crime News: కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!
కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!
Investment Fraud: తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
AE Nookaraju Family Suicide Case: సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
Chennai Suitcase Murder Case: చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NH 365 BB Development: తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
AE Nookaraju Grandson: సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
Polavaram Left Canal: గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
Junior Doctors Strike: సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్
సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్
Pant Injury Update: పంత్ గాయంపై అప్డేట్.. మూడో రోజు ఆట‌లో బ‌రిలోకి దిగ‌ని రిష‌భ్.. డబ్ల్యూటీసీ రేసుపై ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు
పంత్ గాయంపై అప్డేట్.. మూడో రోజు ఆట‌లో బ‌రిలోకి దిగ‌ని రిష‌భ్.. డబ్ల్యూటీసీ రేసుపై ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు
YS Jagan:
"స్థానిక సంస్థలన్నీ మనవే! ఏకగ్రీవాలు కానివ్వొద్దు, ఎలక్షన్స్‌ను లైట్ తీసుకొవద్దు" వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
Rules for Foreign Travel Clearances: విదేశాలకు వెళ్లాలంటే ఏ రాజకీయ నేతలు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలి
విదేశాలకు వెళ్లాలంటే ఏ రాజకీయ నేతలు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలి
Embed widget