అన్వేషించండి

FASTag News: ఫాస్టాగ్‌ వాడే వారు వెంటనే ఈ ఆప్షన్‌ని ఎనేబుల్‌ చేసుకోండి, ఏ ఇబ్బంది ఉండదు

Fastag Auto Debit: ఫాస్టాగ్‌ బ్యాలెెన్స్‌ని ఆటోమేటిక్‌గా రీఛార్జ్‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ని తాజాగా అందుబాటులోకి తెచ్చారు. మాన్యూవల్‌గా రీఛార్జ్‌ ఎప్పటి లాగానే కొనసాగుతుంది. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే.

Fastag Auto Debit System: ఫాస్టాగ్ వినియోగదారులు బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి ఆటోమేటిక్‌ ఫాస్టాగ్ అకౌంట్‌లో అమౌంట్‌ క్రెడిట్‌ అయ్యే ఆప్షన్‌ని ఎనేబుల్‌ చేసుకోవచ్చు. ఈ విధానం వల్ల అత్యవసర సమయాల్లో సమయం ఆదా అవ్వడమే కాకుండా ప్రతీసారీ మాన్యువల్ టాప్-అప్‌ చేసుకునే టెన్షన్‌ తొలగిపోనుంది. ఈ ఆప్షన్‌ని ఎంచుకోవడం ద్వారా మీ ఫాస్టాగ్ అకౌంట్‌లో తగినంత బ్యాలెన్స్ లేకపోతే మీ అకౌంట్‌కి లింక్ చేసుకున్న బ్యాంక్ ఖాతా నుంచి ఫాస్టాగ్ అకౌంట్‌లో క్రెడిట్‌ కానుంది. ఆ వివరాలు మీ కోసం..

ఆటోమేటిక్ రీఛార్జ్ ఆప్షన్‌
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఫాస్టాగ్ వినియోగదారులు ఇ-మాండేట్‌ని యాక్టివేట్ చేయవచ్చు. దీని ద్వారా ఫాస్టాగ్ బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పుడు మీ బ్యాంక్ ఖాతాల నుంచి ఆటోమేటిక్ మనీ డిడక్షన్‌ కానుంది. ఈ ఫీచర్ టోల్ ఫీజ్‌ చెల్లింపులను సులభతరం చేయనుంది. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్‌ లేదా రీఛార్జ్‌ సమస్య చేసుకునే ఆందోళన లేకుండా చేస్తుంది. ప్రస్తుతం భారతదేశంలోని 99 శాతం వాహనదారులు జాతీయ రహదారులపై టోల్ చెల్లింపుల కోసం ఫాస్టాగ్ ఉపయోగిస్తున్నారు. అయితే కొందరు ఇప్పటికీ తమ ఫాస్టాగ్‌ అకౌంట్‌లలో తగినంత బ్యాలెన్స్ లేకపోవడంతో రెట్టింపు ఫీజు చెల్లిస్తున్నారు. ఈ ఆటో-రీఛార్జ్ ఆప్షన్‌ని ఎంచుకోవడం ద్వారా రీఛార్జ్‌ సమస్యకు చెక్‌పడనుంది.

మాన్యువల్ రీఛార్జ్
అయితే ఈ ఆటో పేమెంట్‌ అనేది తప్పనిసరి కాదు. మాన్యువల్ రీఛార్జ్‌ని ఇష్టపడే వినియోగదారులు అలానే కొనసాగించవచ్చు. ఆటో-రీఛార్జ్ ఫీచర్ అనేది ఆప్షనల్‌ కాబట్టి ఫాస్టాగ్‌ వినియోగదారులు ఆందోళన చచెందాల్సిన పనిలేదు. ఈ ఆప్షన్‌ ఎంచుకున్న వారు తమ ఫాస్టాగ్‌ బ్యాలెన్స్ ఉదాహరణకు రూ. 300 కంటే తక్కువగా ఉన్న సందర్భాల్లో మీరు సెట్‌ చేసుకున్న అమౌంట్‌ (మీకు నచ్చిన అమౌంట్‌) ఆటోమేటిక్‌గా టాప్అప్‌ అవుతుంది.

ఫాస్టాగ్‌లో తక్కువ బ్యాలెన్స్‌ వల్ల కలిగే సమస్యలు ఎదురవుతున్నాయని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దీనికి పరిష్కారంగా ఈ ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. వాహనదారులు రెట్టింపు ఫీజులు చెల్లించే సందర్భాలను తగ్గించడం, రీఛార్జ్‌ సమయాల్లో ఇతర సమస్యలను మెరుగుపరచడం దీని లక్ష్యం. చాలా మంది అత్యవసర పరిస్థితుల కారణంగా లేదా రీఛార్జ్ చేయడంలో మతిమరుపు కారణంగా టోల్ చెల్లింపుల సమయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇది ఇతర వాహనదారులకు కూడా ఇబ్బందులకు గురిచేస్తుంది.

ఈ ఆటో-రీఛార్జ్ ఫీచర్‌తో పాటు, త్వరలో భారతదేశంలో GPS ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్‌లను ప్రవేశపెట్టనున్నారు. ఈ సిస్టమ్‌ ద్వారా కేవలం ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీచర్‌ని ప్రవేశపెట్టడం ద్వారా వాహనదారులకు ఇబ్బందులను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అయితే
జీపీఎస్‌ ఆధారిత టోల్‌ సిస్టమ్‌ కోసం ప్రత్యేక మెకానిజమ్‌ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక క్యూ లైన్‌, ప్రతీ వాహనంలో జీపీఎస్‌ చిప్‌, ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్స్‌ వద్ద ప్రత్యేక సిస్టమన్‌ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది 2030 నాటికి దేశ వ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది. అప్పటి వరకూ ఫాస్టాగ్‌ సిస్టమ్‌తోనే టోల్‌ వసూలు చేయనున్నారు. భారతదేశంలోని రహదారి వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులకు గురి అవ్వకుండా సర్వీస్‌ని అందించేలా పనిచేయాలని గతంలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. రోడ్లు సరిగ్గా లేకపోతే టోల్‌ కూడా వసూలు చేయవద్దని ఆయన బాంబ్‌ కూడా పేల్చారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Embed widget