అన్వేషించండి

2022 Honda City Hybrid: లీటరుకు 27 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే కారు - లాంచ్ తేదీ వచ్చేసింది - ఎలా ఉందో చూశారా?

హోండా సిటీ హైబ్రిడ్ వేరియంట్ మనదేశంలో లాంచ్ కానుంది. ఈ కారు లీటరుకు 27 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుందని తెలుస్తోంది.

హోండా మనదేశంలో కొత్త కారు లాంచ్ చేయడానికి సిద్ధం అయింది. అదే హోండా సిటీ హైబ్రిడ్. ఇది ఒక స్ట్రాంగ్ హైబ్రిడ్ కారు. ఈ కారు ఏప్రిల్ 14వ తేదీన లాంచ్ కానుంది. దీనికి సిటీ ఈ:హెచ్ఈవీ అని పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. హోండా సిటీలో టాప్ రేంజ్ కారు ఇదే.

ఇది హైబ్రిడ్ కారు కాబట్టి ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉండనున్నాయి. ఇవి ఇంటర్నల్‌గా పెట్రోల్ ఇంజిన్‌కు కనెక్ట్ అవ్వనున్నాయి. ఈవీ డ్రైవ్, హైబ్రిడ్ డ్రైవ్, ఇంజిన్ డ్రైవ్ మోడ్లలో ఇవి లాంచ్ కానున్నాయి. ఇందులో ఒక ఇంజిన్, ఒక ఇన్వర్టర్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, ఒక చిన్న లిథియం ఇయాన్ బ్యాటరీ ప్యాక్ ఉండనున్నాయి.

ఈవీ డ్రైవ్, హైబ్రిడ్ డ్రైవ్, ఇంజిన్ డ్రైవ్ మోడ్లు ఇందులో ఉండనున్నాయి. ఈవీ డ్రైవ్ మోడ్‌లో ఇంజిన్‌ను ఎలక్ట్రికల్ పవర్‌తో నడిపించవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్లలో ఇది కూడా ఒకటి. ఒక లీటరు పెట్రోల్‌కు ఏకంగా 27 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇస్తుందని తెలుస్తోంది.పెట్రోల్ ఇంజిన్‌తో నడిచే ఎలక్ట్రిక్ కారు ఇది. ఇవి ఓవర్సీస్ మోడల్ ఫీచర్లు. మనదేశంలో ఫీచర్ల గురించి తెలియాలంటే లాంచ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

అయితే ఈ కారు ఇండియన్ వెర్షన్‌కు స్టైలింగ్ చేంజెస్ జరిగే అవకాశం ఉంది. మిగతా సిటీ వేరియంట్ల కంటే దీని డిజైన్, బ్యాడ్జింగ్ కొత్తగా ఉండనుంది. దీంతోపాటు కారు టెక్నాలజీ, ఇతర ఫీచర్లలో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంది. ఈ కారు ధర ఎంతగా ఉండనుందనే విషయంలో మాత్రం ఇంకా తెలియరాలేదు.

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Honda Mall of Georgia (@hondamallofga)

టాప్ హెడ్ లైన్స్

526 km లాంగ్‌ రేంజ్‌తో రాబోతున్న కియా సైరస్ ఎలక్ట్రిక్‌ కారు - తెలుగు రాష్ట్రాల్లో ధర, బ్యాటరీ ఆప్షన్లు, ఫీచర్లు తెలుసుకోండి
కియా సైరస్ EV వచ్చేస్తోంది - ఎన్ని వేరియంట్లు ఉన్నయి? వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఇస్తారు? పూర్తి వివరాలు
ఏథర్ రిజ్టాకు LFP బ్యాటరీ ఆప్షన్‌ - కొత్త బ్యాటరీ ప్యాక్‌లు, 900W ఛార్జర్‌తో కీలక అప్‌డేట్
యూత్‌ మెచ్చిన ఏథర్ స్కూటర్లకు ఫ్రెష్‌ అప్‌డేట్‌ - చిన్న బ్యాటరీలతోనే సేమ్‌ రేంజ్, ఛార్జింగ్‌లో మరింత వేగం!
మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌ 2026లో ఏం కొత్తగా మారనుంది? కొత్త ఇంజిన్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు! రేటు ఎంత ఉండొచ్చు?
మారుతి బ్రెజ్జా 2026 మోడల్‌ ఎంట్రీకి మరో 10 రోజులు కూడా లేదు - కొత్త ఇంజిన్‌తో పాటు మిడిల్‌క్లాస్‌ మెచ్చే ఫీచర్లు!
మీ డ్రైవింగ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లే 8 స్మార్ట్ కార్ గాడ్జెట్లు - వీటిని ఒక్కసారి ట్రై చేస్తే ఇక వదిలిపెట్టరు!
మీ కారులో ఈ స్మార్ట్ గాడ్జెట్లు ఉన్నాయా? సేఫ్టీ నుంచి స్టైల్ వరకు డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్ మారిపోతుంది!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget