అన్వేషించండి

Sajjala Ramakrishna Reddy: 2024లో కుప్పం నుంచి వైసీపీ  ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగుపెట్టాలి

 2024లో కుప్పం నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఘన విజయం సాధించేలా పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 

వచ్చే ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ జెండా ఎగరేయాలని సజ్జల రామకృష్ణా రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైసీపీ పార్టీ నేత దివంగత చంద్రమౌళి తనయుడు భరత్  అసెంబ్లీలో అడుగుపెట్టాలని అన్నారు. చంద్రబాబుకు సర్పంచ్ ఎన్నికల నుంచే కుప్పంలో కౌంట్ డౌన్ ప్రారంభమైందని సజ్జల పేర్కొన్నారు.  కుప్పంలో టీడీపీ కోటను బద్ధలు కొట్టుకుని.. ప్రజల హృదయాల్లోకి జగన్ ఎలా వేళ్లారనడానికి.. సర్పంచ్ ఎన్నికలే ఉదాహరణ అని చెప్పారు. తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వ‌న్య కుల క్షత్రియ కమ్యూనిటీ రాష్ట్ర స్థాయి సమావేశమైంది.  సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Also Read: Nara Lokesh: పోలవరం నిర్వాసితులు వరదలో ఉంటే సీఎం సిమ్లా వెళ్లొచ్చారు.. వాళ్లని జలసమాధి చేస్తా అంటే ఊరుకోను

Araku Road : మారేడుమిల్లి టూ అరకు డీప్ ఫారెస్ట్ రోడ్ ట్రిప్ ట్రై చేస్తారా..? రోడ్డెక్కడ ఉందని అనుకోకండి.. ఇది తెలిస్తే రెడీ అయిపోతారు..!

వెనకబడిన బీసీ కులాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బీసీ కులాలకు సంబంధించి ఫెడరేషన్లను ఏర్పాటు చేశారన్నారు. వైయస్ జగన్ మరో అడుగు ముందుకు వేసి బీసీ అధ్యయన కమిటీని నియమించి.. బీసీల్లో వెనకబడిన కులాలను గుర్తించారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేశారన్నారు.  

Also Read: AP CPS Row : "సీపీఎస్" రద్దు కోసం రోడ్డెక్కిన ఏపీ ఉద్యోగులు..! వారంలో రద్దు హామీని జగన్ ఎందుకు అమలు చేయలేకపోతున్నారు..?

CM Jagan Review: ఎప్పుడూ వరి సాగేనా.. అవి సాగుచేసినా రైతులకు ఆదాయం బాగానే వస్తుంది

రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు రాకూడదని.. కేంద్రం నుంచి నిధులు రాకూడదని  దుష్టపన్నాగాలు పన్నుతున్నారని సజ్జల అన్నారు. ఆర్థిక సంక్షోభం.. అని దుష్ప్రచారం సాగిస్తున్నారని విమర్శించారు. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన భాద్యత అందరిపై ఉందన్నారు. కుప్పం నియోజకవర్గంలో ధర్మరాజు దేవాలయాన్ని అభివృద్ధి చేసే విషయంలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణతో కలసి ముఖ్యమంత్రి జగన్ ని కలుస్తామని సజ్జల తెలిపారు.

బీసీ కులాల అభ్యున్నతే లక్ష్యంగా కొద్దిరోజులుగా బీసీ కులాల ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని పలువురు నేతలు తెలియచేశారు. ఆయా కులాల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

Also Read: Nara Lokesh: పోలవరం నిర్వాసితులు వరదలో ఉంటే సీఎం సిమ్లా వెళ్లొచ్చారు.. వాళ్లని జలసమాధి చేస్తా అంటే ఊరుకోను

KRMB Meet : కృష్ణా బోర్డు భేటీ నుండి తెలంగాణ వాకౌట్ ! ఇంతకీ వాటాలు తేలాయా..?
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Viral News: 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వెళ్లిన బాలుడు.. అటు నుంచి రైలెక్కి రాయచూర్‌‌కు.. విషయం తెలిసిన పేరెంట్స్ షాక్
100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వెళ్లిన బాలుడు.. అటు నుంచి రైలెక్కి రాయచూర్‌‌కు.. విషయం తెలిసిన పేరెంట్స్ షాక్
Kavitha And Sharmila: జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
AP Police Holiday: ఏపీ పోలీసులకు శుభవార్త.. ఈ 2 రోజులు వారికి స్పెషల్ హాలిడే మంజూరు చేసిన ప్రభుత్వం
ఏపీ పోలీసులకు శుభవార్త.. ఈ 2 రోజులు వారికి స్పెషల్ హాలిడే మంజూరు చేసిన ప్రభుత్వం
Padayatra season in Telugu politics: 2027లో ఏపీ, తెలంగాణల్లో ఎటు వైపు చూసినా పాదయాత్రలే - అందరూ చేస్తే ప్రజలు పట్టించుకుంటారా?
2027లో ఏపీ, తెలంగాణల్లో ఎటు వైపు చూసినా పాదయాత్రలే - అందరూ చేస్తే ప్రజలు పట్టించుకుంటారా?

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Strait of Hormuz: హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
Kavitha And Sharmila: జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
Tamil Nadu Assembly Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
DOST Notification 2026: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌తో దీపిక పిల్లి లాక్ అయిందా?.. అసలు మ్యాటర్ ఏంటంటే?
సుడిగాలి సుధీర్‌తో దీపిక పిల్లి లాక్ అయిందా?.. అసలు మ్యాటర్ ఏంటంటే?
AP Sarpanch Elections: 5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
What Is Quantum Computer: నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
Rajinikanth : రజనీ కాంత్, కమల్ ప్రాజెక్ట్ నుంచి ఆ డైరెక్టర్ అవుట్? - ఒకే మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్
రజనీ కాంత్, కమల్ ప్రాజెక్ట్ నుంచి ఆ డైరెక్టర్ అవుట్? - ఒకే మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్
Embed widget