అన్వేషించండి

Three Capitals Tirupati : మూడు రాజధానులు కావాలి.. తిరుపతిలో రాయలసీమ మేధావుల ఫోరం ర్యాలీ !

మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో రాయలసీమ మేధావుల ఫోరం ర్యాలీ నిర్వహించింది.


ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలన్న నినాదంతో  భూములు ఇచ్చిన రైతులు పాదయాత్రగా తిరుపతి చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని శుక్రవారం బహిరంగసభ నిర్వహించబోతున్నారు. అంతకంటే ముందే రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలోపెద్ద ఎత్తున విద్యార్థులు  పాల్గొన్నారు.  మూడు రాజధానులు కావాలని విద్యార్థుల నినాదాలు చేశారు.  అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నామని  రాయలసీమ మేధావుల ఫోరమ్ ప్రకటించింది. తిరుపతిలోని కృష్ణాపురం ఠాణా దగ్గర నుంచి .. కార్పొరేషన్ కార్యాలయం వరకూ ప్రదర్శన జరిగింది.
Three Capitals Tirupati : మూడు రాజధానులు కావాలి.. తిరుపతిలో రాయలసీమ మేధావుల ఫోరం  ర్యాలీ !

Also Read: పీఆర్సీపై చిక్కుముడి... పట్టు వీడని ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు ! తదుపరి వ్యూహంపై సీఎంతో సజ్జల , బుగ్గన చర్చలు !

అమరావతి రైతులు తిరుపతిలోకి ప్రవేశించే ముందే కొన్ని ఫ్లెక్సీలు కలకలం రేపాయి. తాము మూడు రాజధానులకు మద్దతుగా ఉన్నామని తిరుపతి ప్రజల పేరుతో ఫ్లెక్సీలు వేశారు. అయితే అవి వైఎస్ఆర్‌సీపీ నేతలే వేశారని అమరావతి రైతులు ఆరోపించారు. అమరావతి రైతుల పాదయాత్ర చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించినప్పటి నుండి రాయలసీమ మేధావుల ఫోరం పలు అంశాలను లెవనెత్తి పోటీ కార్యక్రమాలు చేస్తోంది. అందులో భాగంగా అమరావతి రైతులు  బహిరంగసభ నిర్వహించాలనుకున్న శుక్రవారం రోజునే తాము కూడా సభ నిర్వహిస్తామని దరఖాస్తు పెట్టుకుంది.
Three Capitals Tirupati : మూడు రాజధానులు కావాలి.. తిరుపతిలో రాయలసీమ మేధావుల ఫోరం  ర్యాలీ !

Also Read: హైకోర్టు క్లారిటీ.. జాయింట్ కలెక్టర్ ఓకే అంటేనే టిక్కెట్ రేట్ల పెంపు .!ప్రభుత్వం కరుణిస్తేనే పుష్పకు కలెక్షన్లు !

రెండు వర్గాలు ఒకేసారి సభలు పెట్టుకుంటామని అడగడంతో పోలీసులు ఇరువురికి నో చెప్పారు.  అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. రాయలసీమ మేధావుల ఫోరం కూడా పిటిషన్ వేశారు. ఇరువురి పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు పదిహేడో తేదీన అమరావతి రైతులు తిరుపతిలో సభ నిర్వహించుకునేందుకు అవకాశం ఇచ్చింది. రాయలసీమ మేధావుల ఫోరం పద్దెనిమిదో తేదీన సభ నిర్వహించుకోవాలని సూచించింది. ఎవరూ కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దని స్పష్టం చేసిది.
Three Capitals Tirupati : మూడు రాజధానులు కావాలి.. తిరుపతిలో రాయలసీమ మేధావుల ఫోరం  ర్యాలీ !

Also Read: సంక్రాంతికి వచ్చినా.. ఉగాదికి వచ్చిన కండువా వేయాల్సింది నేనేనంటూ పరిటాల శ్రీరాం హాట్ కామెంట్స్

ఈ క్రమంలో తిరుపతిలో బహిరంగసభ ఏర్పాటుకు అమరావతి రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వైఎస్ఆర్‌సీపీ మినహా అన్ని రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యే అవకాశం ఉంది.  టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరవనున్నారు. దీంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

Also Read: అమరావతి రైతుల సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. తిరుపతిలో 17న బహిరంగ సభ

 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Sabarimala Ayyappa 2024 : శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!
శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP DesamRishabh Pant Sixer Viral Video | ఊహకు అందని రీతిలో సిక్స్ కొట్టిన పంత్ | ABP DesamKL Rahul Controversial Out in Perth | ఆడక ఆడక ఆడితే నీకే ఏంటిది రాహుల్..? | ABP DesamAus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Sabarimala Ayyappa 2024 : శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!
శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!
Happy Birthday Naga Chaitanya: మ్యారేజ్, పాన్ ఇండియా ఎంట్రీ... నెక్స్ట్ ఇయర్ అంతా నాగ చైతన్య లైఫ్‌లో ఫుల్ హ్యాపీస్
మ్యారేజ్, పాన్ ఇండియా ఎంట్రీ... నెక్స్ట్ ఇయర్ అంతా నాగ చైతన్య లైఫ్‌లో ఫుల్ హ్యాపీస్
Chhattisgarh Encounter: ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
Mohan Babu: ‘కన్నప్ప’లో మోహన్ బాబు ఫస్ట్‌ లుక్... మహదేవ శాస్త్రిగా లెజెండరీ నటుడు
‘కన్నప్ప’లో మోహన్ బాబు ఫస్ట్‌ లుక్... మహదేవ శాస్త్రిగా లెజెండరీ నటుడు
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
Embed widget