అన్వేషించండి

Mithun Reddy granted bail: లిక్కర్ కేసులో సంచలనం - మిథున్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ మంజూరు

Mithun Reddy: లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ మంజూరు అయింది. షరతులతో ఆయనకు ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది.

Mithun Reddy granted regular bail: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో కీలక నిందితుడిగా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన కోర్టు తాజాగా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల పూచికత్తుతో..రెండు ష్యూరిటీలు సమర్పించాలని.. వారానికి రెండు సార్లు విచారణకు హాజరు కావాలని షరతులు విధించింది. 

లిక్కర్ స్కాంలో జూలై 19న మిథున్ రెడ్డి అరెస్టు          

ఏపీ లిక్కర్ లిక్కర్ స్కాంలో  మిథున్ రెడ్డిని SIT జులై 19, 2025న అరెస్ట్ చేసిం.  A-4గా FIRలో  నమోదు చేశారు.   2019-2024 మధ్య YSRCP  హయంలో న రూ. 3,500 కోట్ల లిక్కర్ స్కామ్‌ జరిగిందని సటిట్  కేసు పెట్టింది.  SIT చార్జిషీట్ల ప్రకారం  మిథున్ రెడ్డి లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలు, లంచాల  సేకరణలో ముఖ్య పాత్ర పోషించాడు. స్కామ్‌కు మస్టర్ మైండ్ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ( తో కలిసి చేశారని సిట్ తెలిపింది.              

లంచాలు సేకరించి జగన్ కు చేరవేయడంలో కీలక పాత్ర పోషించారని ఆరోపణలు     

మిధున్ రెడ్డి డిస్టిలరీలు ,  లిక్కర్ కంపెనీల నుంచి నెలకు రూ. 50-60 కోట్ల  లంచాలు సేకరించడంలో కీలక పాత్ర పో,ించారు.  ఈ మొత్తాన్ని రాజశేఖర్ రెడ్డి నుంచి పొంది, విజయసాయ్ రెడ్డి (A-5), బాలాజి (A-33)తో కలిసి మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి చేరవేసేవారని సిట్ చెబుతోంది.  లిక్కర్ పాలసీ రూపకల్పనలో పాల్గొని, ఆటోమేటెడ్ ఆర్డర్ ఫర్ సప్లై (  వ్యవస్థను మాన్యువల్ మోడ్‌కు మార్చడంలో  కీలక పాత్ర పోషించారు.  ఇది దుర్వినియోగానికి మార్గం సుగమం చేసి,  లంచాలు చెల్లించిన కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు ఇవ్వడానికి దారితీసిందని సిట్ తెలిపింది. సేకరించిన కమిషన్లను రియల్ ఎస్టేట్, సినిమాలు, ఇండస్ట్రీలు ,  విదేశాల్లో ప్రాపర్టీల కొనుగోళ్లకు ఇన్వెస్ట్ చేయడం. మొత్తం రూ. 250-300 కోట్లు YSRCP ఎన్నికల ఖర్చులకు క్యాష్‌గా రూట్ చేశారని సిట్ తెలిపింది.  లంచాలు చెల్లించకపోతే ఆర్డర్లు ఇవ్వకుండా చేయడం వంటివి చేశారని గుర్తించిటన్లుగా సిట్ తెలిపింది.           

వరుసగా లిక్కర్ కేసు నిందితులకు బెయిల్స్           

ఇప్పటికే లిక్కర్ స్కామ్‌లో నలుగురికి బెయిల్ వచ్చింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, దిలీప్‌లకు బెయిల్ వచ్చింది. అయితే వారి బెయిల్స్ ను రద్దు చేయాలని సిట్ కోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరుగుతోంది. వారికి డిపాళ్ట్ బెయిల్ మంజూరు చేశారని అది నిబంధనలుక విరుద్ధమని సిట్ అంటోంది. అదే సమయంలో మిథున్ రెడ్డిని ఇటీవల రెండు రోజుల పాటు  సిట్ కస్టడీకి తీసుకుంది. చార్జిషీటు దాఖలు చేయడం.. ఇక కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేకపోవడంతో మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు అయినట్లుగా తెలుస్తోంది. 

 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
BR Naidu Deepfake Videos: టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు డీప్ ఫేక్ వీడియోలు.. సైబర్ క్రైమ్‌కు బీఆర్ నాయుడు ఫిర్యాదు
టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు డీప్ ఫేక్ వీడియోలు.. సైబర్ క్రైమ్‌కు బీఆర్ నాయుడు ఫిర్యాదు

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
Money Laundering Case: జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
Iran New Supreme Leader: ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
Nawab Cafe OTT : ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
Affordable Mileage Bikes: 70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
Embed widget