అన్వేషించండి

APSRTC Charges: బస్సుల్లో ప్రయాణానికి విమాన ఛార్జీలు వసూలు.... సినిమా టికెట్లకు ఉన్న రూల్ ఆర్టీసీ బస్సులకు లేదా..? ... ప్రతిపక్షాల మండిపాటు

ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి ప్రత్యేక సర్వీసులకు అదనపు ఛార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బస్సులకు విమాన ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఏపీలో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. ఉద్యోగాల రీత్యా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వాళ్లంతా సంక్రాంతికి తమ సొంత గ్రామాలుకు తిరిగి వచ్చి పండుగ నాలుగు రోజులూ కుంటుంబంతో ఆనందంగా గడుపుతారు. అయితే పండుగకు సొంత ఊళ్లకు వచ్చే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తీసుకువస్తుంది. అయితే పండుగకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన ఆర్టీసీ... దాంతో పాటే అదనంగా 50 శాతం ప్రయాణ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఛార్జీల వడ్డనపై ప్రయాణికులు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

అదనపు ఛార్జీలపై ప్రయాణికుల ఆగ్రహం

కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ధరలు పెంచి మరింత భారం వేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. నిత్యవసరాల ధరలు ఆకాశనంటున్నాయని ఇలాంటి సమయంలో అదనపు భారం మోపడం సరికాదంటున్నారు. వినోదాన్ని అందించే సినిమాను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ధరలు తగ్గించిన ప్రభుత్వం.... టికెట్లపై అదనపు ఛార్జీలు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఛార్జీలు పెంపుపై మరొకసారి ఆలోచించాలని కోరుతున్నారు. 

Also Read:  త్వరలో ఎంపీ పదవికి రఘురామ రాజీనామా ... అమరావతి ఎజెండాతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం !

బస్సులకు విమాన ఛార్జీలు వసూలు చేస్తున్నారు : సీపీఐ నేత రామకృష్ణ

సంక్రాంతికి ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసిన ఆర్టీసీ అదనంగా ఛార్జీలు వసూలు చేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ... సినిమా టికెట్ల విషయంలో పంతానికి పోయి రేట్లు తగ్గించిన ప్రభుత్వం, ఆర్టీసీ బస్సులకు ఎందుకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తుందని ప్రశ్నించారు. తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదని, ఏపీలోనే ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించారు. ప్రైవేట్ బస్సులు కూడా  అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయని, పండుగ పేరు చెప్పి ప్రయాణికుడిని దోచుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ. 3 వేలు, హైదరాబాద్ నుంచి విశాఖకు రూ. 5 వేలు వసూలు చేస్తున్నారన్నారు. అవి బస్సు ఛార్జీలా లేక విమాన ఛార్జీలా అర్థం కావడంలేదన్నారు. ప్రైవేట్ బస్సులు ఛార్జీలు పెంచకుండా అడ్డుకోవాల్సిన ప్రభుత్వమే ఛార్జీలు పెంచడం ఏమిటని ప్రశ్నించారు.APSRTC Charges: బస్సుల్లో ప్రయాణానికి విమాన ఛార్జీలు వసూలు.... సినిమా టికెట్లకు ఉన్న రూల్ ఆర్టీసీ బస్సులకు లేదా..? ... ప్రతిపక్షాల మండిపాటు 

Also Read: జగన్ చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ! ఎవరిని ఉద్దేశించి ఆర్జీవీ ఇలా చెబుతున్నారు ?

వైసీపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి : విష్ణువర్ధన్ రెడ్డి

వైసీపీ ప్రభుత్వం సంక్రాంతి సమయంలో పేదలపై భారం మోపడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. పేదల ప్రభుత్వం అని చెప్పుకునే వైసీపీ... రెండు నాలుకల ధోరణిలో వ్యవహరిస్తుందన్నారు. పేదలు ప్రయాణించే ఆర్టీసీ బస్సుల ఛార్జీలు 50 శాతం పెంచడం సరికాదన్నారు. వైసీపీ ప్రభుత్వం చెప్పే మాటలకు చేసే పనులకు చాలా తేడా ఉందన్నారు. తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదన్న ఆయన ఏపీలో ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. సినిమా టికెట్ల రేట్లు తగ్గించి పేదల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆర్టీసీ అదనపు ఛార్జీలు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. 

APSRTC Charges: బస్సుల్లో ప్రయాణానికి విమాన ఛార్జీలు వసూలు.... సినిమా టికెట్లకు ఉన్న రూల్ ఆర్టీసీ బస్సులకు లేదా..? ... ప్రతిపక్షాల మండిపాటు

Also Read: వాళ్లు కొత్త బిచ్చగాళ్లు.. వన్ టైం ఛాన్సే ఇదీ, జనం తరిమి కొడతారు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget