అన్వేషించండి

Paritala Sriram: ధర్మవరం టికెట్ రాకపోతే రాజకీయ సన్యాసం... టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ధర్మవరం టికెట్ రాకపోతే రాజకీయాలను నుంచి తప్పుకుంటామన్నారు.

ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఏం మాట్లాడినా సంచలనం అవుతోంది. తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం నియోజకవర్గం టీడీపీ టికెట్ తనకు కాకుండా వేరే వాళ్లకు ఇస్తే రాజకీయాలకు దూరం అవుతా అంటూ పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ధర్మవరం పట్టణంలో జరిగిన టీడీపీ సభలో పాల్గొ్న్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సభలో మాట్లాడిన పరిటాల శ్రీరామ్ ప్రజలకు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి బాటకు ఓటు వేసినట్లేనని చెప్పుకొచ్చారు. కొంతమంది గురించి మాట్లాడి సమయం వృథా చేసుకోవడం తనకిష్టం లేదంటూ స్పష్టం చేశారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అటువంటి వారికోసం ఓ పది సెకన్ల సమయం కేటాయిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 

Also Read: ఆలయాల ప్రాంగణాల్లోని దుకాణాల వేలంలో హిందూయేతరులూ పాల్గొనవచ్చు.. సుప్రీంకోర్టు ఆదేశం !

చంద్రబాబు అడిగినా ఇదే సమాధానం

ధర్మవరంలో తనకు కాకుండా వేరేవాళ్లకి సీటు ఇస్తే తను రాజకీయాలను విడిచి పెడతానంటూ పరిటాల శ్రీరామ్ అన్నారు. టికెట్ కోసం ప్రయత్నించే వాళ్లు టీడీపీ అధినేత చంద్రబాబును ఆశ్రయించినా ఇదే సమాధానం వస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. పార్టీలోకి వస్తే కండువా కప్పుతాం, కష్టపడి పని చేస్తే పదవులు ఇస్తాం అంటూ చలోక్తులు విసిరారు. ఇలాంటి ఆసక్తికర ప్రసంగాలు చేస్తూ యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిపోయాడు.

Also Read:  మద్యంపై వ్యాట్ తగ్గింపు.. ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు..! ఏ బ్రాండ్ ఎంత తగ్గనుందంటే ?

వలంటీర్లకు వార్నింగ్

అనంతపురం జిల్లా టీడీపీ ధర్మవరం ఇన్ఛార్జ్, మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ సన్యాసం చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం టీడీపీ టికెట్ సూరికి వస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా అన్నారు. మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణను ఉద్దేశించి పరిటాల శ్రీరామ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే విదేశాల్లో దాక్కున్నా వైసీపీ నాయకులను బయటకు లాక్కొస్తామన్నారు. వలంటీర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పరిటాల శ్రీరామ్.. టీడీపీ సభలకు వస్తున్న ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. 

Also Read: మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో భారీ సభ...అమరావతిలో రాజధానికి వ్యతిరేకమని ప్రకటించిన మేధావులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget