అన్వేషించండి

ZPTC, MPTC Votes Counting: 19న ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల కౌంటింగ్‌.. ఎస్ఈసీ నోటిఫికేషన్..

ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 19న పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని ఎస్ఈసీ నిర్ణయించింది. ఆదివారం ఉదయం 8 నుంచి కౌంటింగ్‌ ప్రారంభించనున్నట్లు తెలిపింది. అదో రోజు ఫలితాలను విడుదల చేస్తామని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ నెల 19న (ఆదివారం) పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్ఈసీ) నిర్ణయించింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభించనున్నట్లు తెలిపింది. అదో రోజు లెక్కింపు ముగియగానే ఫలితాలను విడుదల చేస్తామని పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు సందర్భంగా కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఎక్కడా విజయోత్సవాలు నిర్వహించరాదని ఆదేశించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు రేపు (ఈ నెల 18వ) సాయంత్రం 5 గంటల్లోగా కౌంటింగ్‌ ఏజెంట్ల వివరాలను సంబంధిత రిటర్నింగ్‌ అధికారులకు అందించాలని సూచించారు.  

నేడు ఏర్పాట్లపై చర్చ..
ఏపీలో పరిషత్ ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లపై ఇవాళ (సెప్టెంబర్ 17) ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో ప్రభుత్వ సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తదితరులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారు. ఇందులో ఏయే అంశాలను చర్చించాలనే ఎజెండా ఇప్పటికే జిల్లా అధికారులకు చేరింది. నిన్న హైకోర్టు తీర్పు వెలువడే సమయానికి ఎస్‌ఈసీ నీలం సాహ్ని ఢిల్లీలో ఉన్నారు. తీర్పు వెలువడగానే హుటాహుటిన రాష్ట్రానికి బయల్దేరి సాయంత్రానికి విజయవాడ చేరుకున్నారు. 

ఎన్ని స్థానాలకు పోలింగ్ జరిగిందంటే?
ఏపీలో ఏప్రిల్‌ 8న మొత్తం 7,220 ఎంపీటీసీ, 515 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం ఎంపీటీసీ స్థానాల సంఖ్య 10,047గా ఉంది. వీటిలో 2,371 ఏకగ్రీవమయ్యాయి. మరో 375 స్థానాలకు ఎన్నికలు నిర్వహించలేదు. 81 స్థానాల్లో అభ్యర్థులు మరణించడంతో ఎన్నిక వాయిదా పడింది. ఏపీలో మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 126 చోట్ల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎనిమిది చోట్ల ఎన్నికలు జరగలేదు. 11 చోట్ల అభ్యర్థులు మరణించడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 

హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు రద్దు.. 
ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్లు హైకోర్టు నిన్న తీర్పు వెలువరించింది. పరిషత్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌కు సంబంధించి సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం, ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లను ధర్మాసనం అనుమతించింది. దీంతో ఓట్ల లెక్కింపునకు మార్గం సుగుమమైంది. 

Also Read: MPTC ZPTC Elections : ఎన్నో వివాదాలు.. పిటిషన్లు ! ఇక పరిషత్ ఎన్నికల వివాదం సుప్రీంకోర్టుకు చేరుతుందా..?

Also Read: Petrol-Diesel Price, 17 September 2021: ప్రధాన నగరాల్లో స్థిరంగా ఇంధన ధరలు... తెలంగాణలో తగ్గి, ఏపీలో స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ్టి ధరలు ఇలా...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs nz 2nd odi highlights: రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Bullet Bike Prize in Cockfights: కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు

వీడియోలు

AA 23 Announcement Video Decode | Allu Arjun తో ఏం ప్లాన్ చేశావయ్యా Lokesh Kanagaraj | ABP Desam
Mumbai Indians vs Gujarat Giants WPL 2026 | హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం!
Ind vs NZ Shreyas Iyer Records | రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
Jitesh Sharma Being Dropped from T20 World Cup | వరల్డ్ కప్ జితేష్ సంచలన వ్యాఖ్యలు!
India vs New Zealand 2nd ODI | టీమిండియాలో భారీ మార్పులు ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs nz 2nd odi highlights: రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Bullet Bike Prize in Cockfights: కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Nagoba Jatara 2026: నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
Hyderabad CP Sajjanar: మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారంపై చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
Harshit Rana: గంభీర్ దత్తపుత్రుడు అంటూ ట్రోలింగ్.. కట్ చేస్తే టీమిండియా సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా రికార్డ్
గంభీర్ దత్తపుత్రుడు అంటూ ట్రోలింగ్.. కట్ చేస్తే టీమిండియా సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా రికార్డ్
Telangana: జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
Embed widget