అన్వేషించండి

AP Cabinet Meeting: సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినేట్ భేటీ... ఆ పథకాలపై కీలక చర్చ

ఏపీ కేబినేట్ సమావేశం ఇవాళ జరగనుంది. ఈ ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి వర్గం భేటీ అవుతుంది. ఈ సమావేశంలో కీలకమైన పథకాలపై చర్చించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఇవాళ జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినేట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో ఈ నెలలో  అమలు చేయనున్న ప్రభుత్వ పథకాలతో పాటు పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. జగనన్న విద్యాకానుక, నాడు-నేడు, శాటిలైట్‌ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు, ప్రీ హైస్కూళ్లు, హైస్కూళ్లు, హైస్కూల్‌ ప్లస్ ఏర్పాటుపై మంత్రి వర్గ సమావేశంలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. 

ఆగస్టు 10వ తేదీన అమలు చేయనున్న వైఎస్ఆర్‌ నేతన్న నేస్తం పథకంపై ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. పోలవరం నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ చెల్లింపులను మంత్రి వర్గ భేటీలో ఆమోదించే అవకాశం ఉంది. రూ.10 లక్షల పరిహారం చెల్లింపునకు రూ.550 కోట్ల విడుదలకు సీఎం జగన్ అధ్యక్షతన కేబినేట్ ఆమోదం తెలపనుంది. అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపులు, క్లీన్ ఆంధ్రప్రదేశ్, జగనన్న స్వచ్ఛ సంకల్పం పథకాలపై మంత్రి వర్గంలో చర్చించి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.

కేబినేట్ సమావేశంలో రహదారులు భవనాల శాఖకు చెందిన ఆస్తుల బదలాయింపు సహా మరిన్ని కీలకమైన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రహదారులు భవనాల శాఖకు చెందిన రూ. 4 వేల కోట్ల ఆస్తులను రహదారుల డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు బదలాయించే విషయాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు, కేంద్రం సహకారంతో ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక కారిడార్‌లకు, పోర్టులకు అనుసంధానంగా ఈ లాజిస్టిక్ పార్కులను ఏపీలో ఏర్పాటు చేసే అంశంపై కేబినేట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. 

నిధుల సమీకరణకు నూతన కార్పొరేషన్!

రాష్ట్రంలో నిధుల సమీకరణకు సంబంధించి నూతన కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రి వర్గంలో ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో నూతన సీడ్ పాలసీ అమలుపై చర్చించనున్నారు. జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో ఏవిధంగా అమలు చేయాలనే అంశంపై ఈ భేటీలో సమీక్షించనున్నారు. నేతన్న నేస్తం, పాఠశాలల్లో నాడు- నేడు పనులకు ఆమోదం తెలిపి అవకాశం ఉంది. పోలవరం నిర్వాసితులకు అందించాల్సిన ఆర్ అండ్ ఆర్ కింద ఒక్కొక్క కుటుంబానికి రూ.10 లక్షలు అదనంగా ఇచ్చే అంశంపైనా ఈ సమావేశంలో  చర్చించనున్నారు. ఆక్వా రైతులకు లాభం కలిగేలా ఫిష్ మార్కెటింగ్ విధానానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 

Also Read: Land Survey, Andhra Pradesh: సమగ్ర భూ సర్వేలో 'సచివాలయ' సర్వేయర్లు.. వందేళ్ల తర్వాత తొలిసారి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala: తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
Telangana Future City: రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం -  కాని మాస్టర్ ప్లానేది?
రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం - కాని మాస్టర్ ప్లానేది?
Ayodhya Ram Mandir : అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
Andhra Pradesh News: మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
Advertisement

వీడియోలు

Tamilnadu Deputy CM Udhayanidhi Stalin Full Speech | ABP Southern Rising Summit 2025 లో ఉదయనిధి స్టాలిన్ పూర్తి ప్రసంగం | ABP Desam
Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin Dravidian Algorithm ABP Southern Rising Summit 2025 | ద్రవిడయన్ ఆల్గారిథంపై మాట్లాడిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin Speech | ABP Southern Rising Summit 2025 లో తమిళనాడు గవర్నర్ పై డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఫైర్  | ABP Desam
ABP Director Dhruba Mukherjee Speech | ABP Southern Rising Summit 2025 లో ప్రారంభోపన్యాసం చేసిన ఏబీపీ న్యూస్ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీ | ABP Desam
ABP Southern Rising Summit 2025 Begins | ప్రారంభమైన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025 | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
Telangana Future City: రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం -  కాని మాస్టర్ ప్లానేది?
రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం - కాని మాస్టర్ ప్లానేది?
Ayodhya Ram Mandir : అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
Andhra Pradesh News: మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
నెలకు 1000 km డ్రైవ్‌ చేసే సీనియర్‌ సిటిజన్లకు రూ.15 లక్షల్లో పర్‌ఫెక్ట్‌ ఆటోమేటిక్‌ కార్‌ - దీనిని మిస్‌ అవ్వొద్దు!
సీనియర్‌ సిటిజన్లు ఈజీగా హ్యాండిల్‌ చేయగల సేఫ్‌, ఆటోమేటిక్‌ కార్‌ - రూ.15 లక్షల బడ్జెట్‌లో
Secunderabad- Tirupati Vande Bharat Express: తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
Snack for Weight Loss : ప్రతిరోజూ బెల్లం-శనగలు తింటే కలిగే లాభాలివే.. బరువు తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు
ప్రతిరోజూ బెల్లం-శనగలు తింటే కలిగే లాభాలివే.. బరువు తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు
ABP Southern Rising Summit 2025: దక్షిణ భారత్ నుంచి లభించిన ప్రేమ ఎంతో స్ఫూర్తిదాయకం - ఏబీపీ న్యూస్ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీ
దక్షిణ భారత్ నుంచి లభించిన ప్రేమ ఎంతో స్ఫూర్తిదాయకం - ఏబీపీ న్యూస్ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీ
Embed widget