అన్వేషించండి

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఫోన్ ట్యాపింగ్ దుమారం- నేతల్లో విస్తృతంగా చర్చ!

ఏపీలోని అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన అంశం తీవ్ర కలకలం రేపింది.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతొంది. కోటం రెడ్డి శ్రీదర్ రెడ్డి చేసిన ప్రకటన తరువాత మంత్రి కాకాణి దానికి కౌంటర్ ఇవ్వటం, ఆ తరువాత బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ వ్యవహరంలో కామెంట్స్ చేశారు. దీనిపై ఘాటుగా రియాక్ట్ అయిన కోటం రెడ్డి శ్రీధర్‌ రెడ్డి నేరుగా ఆధారాలు ఇవిగో అంటూ ఇంటలిజెన్స్ చీఫ్‌ నెంబరే మీడియాకు చూపించారు. ఆయనతో జరిగిన సంభాషణను మీడియాకు వినించారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫోన్ ట్యాపింగ్...

ఏపీలోని అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన అంశం తీవ్ర కలకలం రేపింది. పార్టీకి మొదటి నుంచి నమ్మిన బంటుగా ఉన్న కోటం రెడ్డి నుంచే ఇలాంటి కామెంట్స్ రావటంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే అవి కాస్త ఇప్పుడు అధికార పార్టీలో మరింత ముసలాన్ని రాజేసేలా కనిపిస్తున్నాయి. తాను చేసిన కామెంట్స్‌కు కట్టుబడి ఉన్నానని, ఆధారాలుకూడా కోటం రెడ్డి బయటపెట్టారు. 

ట్యాప్ చేసేందుకు ఏకంగా అధినాయకత్వమే ప్రయత్నించిందని ఆరోపించారు. కోటం రెడ్డి వ్యాఖ్యల్లో వాస్తవం లేదంటూ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి లైట్ తీసుకునే ప్రయత్నం చేసి, వాటిని డైవర్ట్ చేయటానికి చేసిన ప్రయత్నం కూడ కోటం రెడ్డి అంతే స్పీడ్ గా కౌంట్ ఇచ్చారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం ఈ ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు యత్నించినా కోటం రెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. నమ్మకం లేని చోట ఉండలేమంటూ కోటం రెడ్డి చేసిన కామెంట్స్‌ వైరల్ కావటంతో, రాజకీయంగా ఈ వ్యవహరం మరింత హీట్ ను రాజేసింది.

అప్పుడు ...ఇప్పుడు....

ఫోన్ ట్యాపింగ్‌ల వ్యవహరం రాజకీయాల్లో కోత్తేమి కాదు. అయితే అధికార పార్టీలో అందులోనూ వైసీపీకి చెందిన నేతలు తమ సొంత పార్టీకి చెందిన నేతలు, ప్రభుత్వంలోని అధికారులపై విమర్శలు గుప్పించటం హాట్ టాపిక్ గా మారుతోంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రఘురామ రాజు కూడా ఇదే తరహాలో ఆరోపణలు చేశారు. ఆయన ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెబల్ ఎంపీగానే కొనసాగుతున్నారు. దీంతో ఈ వ్యవహరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరకాటంగానే మారింది. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు ఆనం రాంనారాయణ రెడ్డి కూడా మద్దతు పలికారు. తన ఫోన్ కూడా ట్యాప్ అయిందన్నారు. 

పార్టీ నేతల్లో చర్చ...

తాజా రాజకీయ పరిణామాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫోన్ ట్యాపింగ్ కు సంబందించిన అంశంపై దుమారం రేగిన తరువాత, నాయకులు సైతం కొంత అసహనానికి గురవుతున్నారు. ఎవరెవరు ఎవరితో ఫోన్ లో మాట్లాడారు అనే విషయాలు బయటకు వస్తాయనే సందేహాలు, అనుమాలు పార్టీ నేతల్లో సైతం చర్చ జరుగుతుంది. పార్టీకి చెందిన నేతలు ఎవరు కలుసుకున్నా, నవ్వుతూనే, సెటైర్లు వేసుకుంటున్నారు. ఇంతకీ అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అంటూ, చివరల్లో ఒకరిని ఒకరు ప్రశ్నించుకుంటున్నారు. ఒక వేళ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే, తాము ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి భయం ఏంటని కొందరు నేతలు అంటుంటే, అసలు అలాంటి పరిస్థితి రాదని ఇంకొందరు నేతలు కొట్టిపారేస్తున్నారు. అయితే ఎన్నికల సమయం కావటంతో ఇలాంటి పరిస్థితులు పార్టీ నేతలకు ఇరకాటమేనని మరి కొందలు వాదిస్తున్నారు.

టీడీపీ హయాంలో కూడా....

టీడీపీ హాయాంలో కూడా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని వైసీపీ నేతలు తెరమీదకు తెస్తున్నారు. పెగాసెస్ వంటి సాఫ్ట్ వేర్ కొనుగోలుపై ఇప్పటికే హౌస్ కమిటి వేయటం, ఆ కమిటి నివేదికను కూడా సమర్పించిన విషయాలను ప్రస్తావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ నిజంగా జరిగి ఉంటే అదంతా కేంద్రం పరిధిలో ఉండే వ్యవస్ద కాబట్టి, పార్టీకి ఏం సంబంధం ఉంటుందని కూడా నేతలు తమ అభిప్రాయపడుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Kadapa Steel Plant: మళ్లీ మళ్లీ జరగాలి పెళ్లి.. చంద్రబాబు కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనపై గుడివాడ అమర్నాథ్ సెటైర్లు
మళ్లీ మళ్లీ జరగాలి పెళ్లి.. చంద్రబాబు కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనపై గుడివాడ అమర్నాథ్ సెటైర్లు
Nara Lokesh: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
Modi Cabinet Reshuffle: పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
JSW Rayalaseema Steel Plant: కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్
కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్ విశేషాలు
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Nara Lokesh: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
Tata Sierra EVని ఏ ప్రాతిపదికన కొంటారు? - ఇలా సింపుల్‌గా కంపేర్‌ చేస్తే మీకో క్లారిటీ వస్తుంది!
Tata Sierra EV వర్సెస్‌ 5 ప్రత్యర్థి మోడళ్లు - ఈ టేబుల్స్‌ చూస్తే బెస్ట్ EV ఏదో ఈజీగా అర్ధమవుతుంది!
Telangana Food Safety Raids: సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
Tata Sierra EV vs Curvv EV: ఎక్కువ రేంజ్‌, కంఫర్ట్, మంచి స్పేస్‌ కోసం ఏ EV కొనాలి?
రూ.20 లక్షల బడ్జెట్‌లో Tata Sierra EV లేదా Curvv EV - ఏది బెస్ట్ ఛాయిస్?
Embed widget