అన్వేషించండి

PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల- ఒక్కోరైతు ఖాతాలో 2 వేల రూపాయలు జమ

PM Kisan Yojana:ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకంలో భాగంగా రైతులకు ఇచ్చే నిధులను కేంద్రం విడుదల చేసింది. వారణాసిలో పర్యటించిన మోదీ ఈ నిధులు రిలీజ్ చేశారు. 

PM Kisan Yojana: ప్రధానమంత్రి  కిసాన్ యోజన నిధులు రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి. వారణాసిలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించారు. పీఎం కిసాన్ యోజన కింద రైతులకు ఏటా ఆరు వేల రూపాయలను కేంద్రం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇందులో భాగంగా మొదటి విడతలో రెండు వేల రూపాయలు ఇవాళ్టి నుంచి ఖాతాల్లో వేస్తున్నారు. ఈ పథకం ద్వారా 9.7 కోట్ల మంది రైతులు ఖాతాల్లో 20, 500 కోట్ల రూపాయలు జమ చేస్తున్నారు. 

నిధులు విడుదల చేయ ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బనౌలిలోని ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుర. ఆయన కాశీతో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావించారు. 'ఆపరేషన్ సిందూర్' విజయానికి బాబా విశ్వనాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  

మహాదేవుడి ఆశీర్వాదంతో ప్రతీకారం తీర్చుకున్నాను

ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతూ, "ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ రోజు నేను మొదటిసారి కాశీకి వచ్చాను. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి జరిగింది, 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. వారి కుటుంబాల బాధ, ఆ పిల్లల బాధ, కుమార్తెల బాధ, నాకు చాలా బాధ కలిగించింది. బాధిత కుటుంబాలకు ఈ బాధను భరించే ధైర్యాన్ని ఇవ్వమని బాబా విశ్వనాథ్‌ను ప్రార్థిస్తున్నాను.' అని అన్నారు.

"నా కూతుళ్ల సిందూరానికి ప్రతీకారం తీర్చుకుంటానని నేను ఇచ్చిన హామీ కూడా నెరవేరింది. ఇది మహాదేవ్ ఆశీర్వాదంతోనే నెరవేరింది. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని నేను ఆయనకు అంకితం చేస్తున్నాను" అని ఆయన అన్నారు. దీనికి ముందు, కాశీలోని ప్రతి కుటుంబానికి నమస్కరిస్తూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆయన తన ప్రసంగాన్ని నమః పార్వతి పతయే, హర్-హర్ మహాదేవ్ అని ప్రారంభించారు.

ప్రధాని మోదీ భోజ్‌పురిలో ప్రజలతో కూడా మాట్లాడారు.

ప్రధాని మోదీ భోజ్‌పురిలో  పవిత్ర సావన్ మాసంలో, ఈ రోజు కాశీలో నా కుటుంబ ప్రజలను కలిసే అవకాశం నాకు లభించింది. కాశీలోని ప్రతి కుటుంబానికి నేను నమస్కరిస్తున్నాను. అని  అన్నారు. 

ఈ పర్యనలో కేవలం నిధులు విడుదల చేయడమే కాకుండా...

ప్రధానమంత్రి మోదీ కాశీలో 2200 కోట్ల విలువైన 52 ప్రాజెక్టులను ప్రారంభించారు. దల్మండి ప్రాజెక్టుకు పునాది రాయి వేశారు. బనౌలిలోని బహిరంగ సభ వేదిక వద్ద ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనకు స్వాగతం పలికారు. ఆపరేషన్ సిందూర్ విజయం తర్వాత ప్రధాని కాశీకి చేరుకున్నారని యోగి అన్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Embed widget